6th Class Social Bits 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. భారతదేశంలో భిన్నత్వానికి కారణం.
A) విశాలమైన దేశం
B) అనేక జాతుల అనుసంధానం
C) భౌగోళిక మరియు శీతోష్ణస్థితి అంశాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

2. వేదాలను ఏ సంప్రదాయం ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి తీసుకు వచ్చారు?
A) మౌఖిక
B) గ్రంథస్థ
C) (శాసన) రచన
D) పైవన్నీ
జవాబు:
A) మౌఖిక

3. అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లో ఈ లిపి ఉపయోగించారు.
A) బ్రహ్మీ
B) దేవనాగరి
C) కరో
D) హిరోగ్లిఫక్
జవాబు:
A) బ్రహ్మీ

4. తెలుగు భాషలో ఇన్ని అక్షరాలు కలవు.
A) 54
B) 56
C) 65
D) 45
జవాబు:
B) 56

5. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని?
A) 22
B) 24
C) 26
D) 20
జవాబు:
A) 22

6. భారత రాజ్యాంగంలో గుర్తించిన భాషలు ఈ షెడ్యూల్ లో కలవు.
A) 7వ
B) 8వ
D) 10వ
C) 9వ
జవాబు:
B) 8వ

7. భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించబడిన భాష కానిది.
A) తెలుగు
B) హిందీ
C) ఇంగ్లీషు
D) ఉర్దూ
జవాబు:
C) ఇంగ్లీషు

8. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర ప్రదేశమైన తిరుమల ఈ జిల్లాలో ఉంది.
A) కర్నూలు
B) కడప
C) చిత్తూరు
D) నెల్లూరు
జవాబు:
C) చిత్తూరు

9. చతుర్విధ పురుషార్థాలలో లేనిది.
A) ధర్మం
B) న్యాయం
C) అర్ధం
D) మోక్షం
జవాబు:
B) న్యాయం

10. మొత్తం ఇంతమంది తీర్థంకరులు కలరు.
A) 22
B) 24
C) 26
D) 28
జవాబు:
B) 24

11. ‘జైన’ అనే పదం ‘జిన’ అనే ఈ పదం నుండి వచ్చింది.
A) సంస్కృతం
B) హిందీ
C) గ్రీకు
D) గుజరాతీ
జవాబు:
A) సంస్కృతం

12. వర్థమాన మహావీరుని జననం.
A) క్రీ.పూ. 599
B) క్రీ.పూ. 563
C) క్రీ.శ. 599
D) క్రీ.శ. 563
జవాబు:
A) క్రీ.పూ. 599

13. జైనుల పవిత్ర గ్రంథాలను ఇలా పిలుస్తారు.
A) పీఠికలు
B) గ్రంథసాహెబ్
C) అంగాలు
D) త్రిరత్నాలు
జవాబు:
C) అంగాలు

14. పంచవ్రతాలు (జైన మత సిద్ధాంతాలు) లో మహావీరుడు చేర్చిన సిద్ధాంతం.
A) అహింస
B) సత్యం
C) అస్తేయం
D) బ్రహ్మచర్యము
జవాబు:
D) బ్రహ్మచర్యము

15. గౌతమ బుద్ధుడు ఇక్కడ జన్మించాడు.
A) వైశాలి
B) లుంబిని
C) సాంచి
D) పాటలీపుత్రం
జవాబు:
B) లుంబిని

16. గౌతమ బుద్ధుని మరణం.
A) క్రీ.పూ. 527
B) క్రీ.పూ. 483
C) క్రీ.శ. 527
D) క్రీ.శ. 483
జవాబు:
B) క్రీ.పూ. 483

17. గౌతమ బుద్ధుని బోధనలను ఇలా పిలుస్తారు.
A) త్రిపీఠికలు
B) త్రిరత్నాలు
C) పంచవ్రతాలు
D) ఆర్యసత్యాలు
జవాబు:
D) ఆర్యసత్యాలు

18. గొప్ప బౌద్ధ స్మారక కట్టడమైన సాంచి స్థూపంను నిర్మించినది.
A) అశోకుడు
B) శాతవాహనుడు
C) సముద్రగుప్తుడు
D) బిందుసారుడు
జవాబు:
A) అశోకుడు

19. ముస్లిం భక్తులు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలనుకుంటారు.
A) వాటికన్
B) హజ్ (మక్కా)
C) అమృతసర్
D) పైవన్నీ
జవాబు:
B) హజ్ (మక్కా)

20. రోమన్ కాథలిక్ చర్చికి అధిపతిని ఇలా అంటారు.
A) పాస్టర్
B) ఫాదర్
C) బిషప్
D) పోప్
జవాబు:
D) పోప్

21. సిక్కు మత స్థాపకుడు.
A) గురుగోవింద్
B) గురుతేజ్ బహదూర్
C) గురునానక్
D) గురు అర్జున్ సింగ్
జవాబు:
C) గురునానక్

22. భారతదేశ విశిష్ట సాంస్కృతిక లక్షణం.
A) ఏకత్వంలో భిన్నత్వం
B) భిన్నత్వంలో ఏకత్వం
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
B) భిన్నత్వంలో ఏకత్వం

23. గోమఠేశ్వర్ ఆలయం (బాహుబలి) ఈ రాష్ట్రంలో కలదు.
A) తమిళనాడు
B) మధ్యప్రదేశ్
C) ఆంధ్రప్రదేశ్
D) కర్ణాటక
జవాబు:
D) కర్ణాటక

24. కొత్త కరెన్సీ నోట్లపై ఇన్ని భారతీయ భాషలు ముద్రించబడి ఉన్నాయి.
A) 14
B) 15
C) 16
D) 12
జవాబు:
B) 15

25. బుద్ధుడు స్వర్గస్తుడైన ‘కుశినగర్’ ప్రాంతం ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కలదు.
A) మధ్యప్రదేశ్
B) మహారాష్ట్ర
C) ఉత్తరప్రదేశ్
D) బీహార్
జవాబు:
C) ఉత్తరప్రదేశ్

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము

1. భారతీయ సంస్కృతి దాదాపు ………. సం||రాల పూర్వమే ప్రారంభమైనది.
2. ……… ఒక ప్రసార మాధ్యమం.
3. భాష మరియు …….. ల మధ్య సన్నిహిత సంబంధం ఉంది.
4. మనం చదవడానికి, రాయడానికి …………………. ఉపయోగిపడుతుంది.
5. ఆర్యభట్ట …………. అనే పుస్తకం రాశారు.
6. శస్త్ర చికిత్సలపై రాయబడిన గ్రంథమే …………
7. కొత్త కరెన్సీ నోట్లపై ………. భారతీయ భాషలలో ముద్రించారు.
8. మళయాళం భాషను ……… రాష్ట్రంలో ప్రధాన భాషగా ఉంది.
9. ‘హిందూ’ అనే పదం ……….. అనే పదం నుండి వచ్చింది.
10. సనాతన ధర్మం అని ……….. మత జీవనాన్ని పిలుస్తారు.
11. జైనమతం యొక్క ప్రధాన లక్ష్యం ………. సాధించటం.
12. 24వ తీర్థంకరుడు ………..
13. జైనుల ఆధ్యాత్మిక గురువులను ……… అంటారు.
14. త్రిరత్నాలు ……… మతానికి చెందినవి.
15. బుద్ధుడు ………. వృక్షం క్రింద జ్ఞానోదయం అయింది.
16. బుద్దుడు స్వర్గస్తుడైన ప్రాంతం ………………
17. బౌద్ధమతం …….. సిద్ధాంతంపై ఆధారపడి ఉంది.
18. ప్రసిద్ధ రోమన్ కాథలిక్ చర్చి ……… నగరంలో కలదు.
19. ……….. ను ప్రవక్త లేదా అల్లా యొక్క దూతగా భావిస్తారు.
20. మక్కా మసీదు ……… దేశంలో కలదు.
21. సిక్కు అనే పదానికి ……….. అని అర్థం.
22. స్వర్ణదేవాలయం ………. నగరంలో కలదు.
23. అష్టాంగ మార్గం ………. మతస్తులు మోక్ష మార్గాలు.
24. సిక్కుమతంలో మొత్తం ………… మంది గురువులు కలరు.
జవాబు:

  1. ఐదువేల
  2. భాష
  3. సంస్కృతం
  4. లిపి
  5. ఆర్యభట్టీయం
  6. సుశ్రుత సంహిత
  7. 15
  8. కేరళ
  9. సింధు
  10. హిందూ
  11. మోక్షం
  12. వర్గమాన మహావీరుడు
  13. తీర్థంకరులు
  14. జైన
  15. బోది
  16. కుశినగర్
  17. అహింసా
  18. వాటికన్
  19. మహ్మద్
  20. సౌదీ అరేబియా
  21. విద్యార్థి లేదా శిష్యుడు
  22. అమృతసర్
  23. బౌద్ధ
  24. 10

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.
1.

Group – A Group – B
i) గ్రంథ సాహిబ్ a) జైనమతం
ii) ఖురాన్ b) బౌద్ధమతం
iii) బైబిల్ c) క్రైస్తవ మతం
iv) త్రిపీఠికలు d) ఇస్లాం మతం
v) అంగాలు e) సిక్కు మతం

జవాబు:

Group – A Group – B
i) గ్రంథ సాహిబ్ e) సిక్కు మతం
ii) ఖురాన్ d) ఇస్లాం మతం
iii) బైబిల్ c) క్రైస్తవ మతం
iv) త్రిపీఠికలు b) బౌద్ధమతం
v) అంగాలు a) జైనమతం

2.

Group – A Group – B
i)  చరక సంహిత a) చరకుడు
ii) ఆర్యభట్టీయం b) ఆర్యభట్ట
iii) సుశ్రుత సంహిత c) సుశ్రుతుడు
iv) రామాయణం d) వాల్మీకి
v) మహాభారతం e) వ్యాసుడు

జవాబు:

Group – A Group – B
i)  చరక సంహిత a) చరకుడు
ii) ఆర్యభట్టీయం b) ఆర్యభట్ట
iii) సుశ్రుత సంహిత c) సుశ్రుతుడు
iv) రామాయణం d) వాల్మీకి
v) మహాభారతం e) వ్యాసుడు

3.

Group – A Group- B
భాషలు రాష్ట్రం
i)  కన్నడ a) కేరళ
ii) తమిళం b) ఒడిషా
iii) మళయాళం c) భారతదేశం
iv) ఒడియా d) కర్ణాటక
v) హిందీ e) తమిళనాడు

జవాబు:

Group – A Group- B
భాషలు రాష్ట్రం
i)  కన్నడ d) కర్ణాటక
ii) తమిళం e) తమిళనాడు
iii) మళయాళం a) కేరళ
iv) ఒడియా b) ఒడిషా
v) హిందీ c) భారతదేశం

4.

Group – A Group – B
క్షేత్రాలు మతం
i) వాటికన్ a) క్రైస్తవ మతం
ii) తిరుమల b) హిందూ మతం
iii) మక్కా c) ఇస్లాం మతం
iv) అమృత్ సర్ d) సిక్కిం మతం
v) శ్రావణ బెళగొళ e) జైన మతం

జవాబు:

Group – A Group – B
క్షేత్రాలు మతం
i) వాటికన్ a) క్రైస్తవ మతం
ii) తిరుమల b) హిందూ మతం
iii) మక్కా c) ఇస్లాం మతం
iv) అమృత్ సర్ d) సిక్కిం మతం
v) శ్రావణ బెళగొళ e) జైన మతం

5.

Group – A Group – B
i) హిందూ మతం a) స్థూపం
ii) క్రైస్తవ మతం b) గురుద్వారా
iii) ఇస్లాం మతం c) మసీదు
iv) సిక్కు మతం d)  చర్చీ
v) బౌద్ధ మతం e) దేవాలయం

జవాబు:

Group – A Group – B
i) హిందూ మతం e) దేవాలయం
ii) క్రైస్తవ మతం d)  చర్చీ
iii) ఇస్లాం మతం c) మసీదు
iv) సిక్కు మతం b) గురుద్వారా
v) బౌద్ధ మతం a) స్థూపం
Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!

జవాబు:
i) – c ii) – d iii) – b iv) – a

Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!

జవాబు:
i) – a ii) – b iii) – c iv) – d

6th Class Social Bits 10th Lesson స్థానిక స్వపరిపాలన

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. గ్రామ పంచాయితీ సభ్యులను, సర్పంచను వీరు ఎన్నుకుంటారు.
A) గ్రామ ప్రజలు
B) గ్రామ ఓటర్లు
C)మండల సభ్యులు
D) వార్డులోని ప్రజలు
జవాబు:
B) గ్రామ ఓటర్లు

2. ఓటర్ల జాబితాలో పేరు నమోదు కావాలంటే ఇన్ని సం||రాలు నిండి ఉండాలి.
A) 18
B) 21
C) 15
D) 25
జవాబు:
A) 18

3. గ్రామ పంచాయితీలో పోటీ చేయడానికి అర్హత కల్గిన వయస్సు ఇన్ని సం||రాలు నిండి ఉండాలి.
A) 18
B) 21
C) 15
D) 25
జవాబు:
B) 21

4. గ్రామానికి ప్రథమ పౌరుడు/పౌరురాలు
A) వార్డుమెంబర్
B) సర్పంచ్
C) గ్రామకార్యదర్శి
D) పైవన్నీ
జవాబు:
B) సర్పంచ్

5. పార్లమెంట్ స్థానిక సంస్థలలో మహిళలకు ఇంత రిజర్వేషన్ కల్పించింది.
A) 2/3 వంతు
B) 1/3 వంతు
C) 1/4 వంతు
D) 1/6 వంతు
జవాబు:
B) 1/3 వంతు

6. గ్రామ పంచాయితీ ఎన్నికలు ఇన్ని సం||రాలకు ఒకసారి జరుగుతాయి.
A) 2
B) 3
C) 5
D) 6
జవాబు:
C) 5

7. ప్రతి వార్డులోని వ్యక్తి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వేస్తాడు?
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
B) 2

8. ప్రజాస్వామ్య బద్ధంగా పాలన నిర్వహించడానికిగాను వీటిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసింది.
A) గ్రామసభ
B) గ్రామ సంఘం
C) గ్రామ కంఠం
D) పైవన్నీ
జవాబు:
A) గ్రామసభ

9. గ్రామసభలో వీరికి సభ్యత్వం ఉంటుంది.
A) గ్రామంలోని ఓటర్లు అందరికి
B) గ్రామపంచాయితీ సభ్యులకు
C) గ్రామంలోని పెద్దలకు
D) మండల పరిషత్ సభ్యులకు
జవాబు:
A) గ్రామంలోని ఓటర్లు అందరికి

10. ప్రతి గ్రామాన్ని ఈ విధంగా విభజిస్తారు.
A) వీధులుగా
B) వారులుగా
C) డివిజన్లగా
D) కౌన్సిల్‌ గా
జవాబు:
B) వారులుగా

11. ప్రతి గ్రామ పంచాయితీకి జనాభాను బట్టి ఉండవలసిన కనిష్ట – గరిష్ట సభ్యుల సంఖ్య
A) 5-10
B) 5-20
C) 5-21
D) 5-25
జవాబు:
C) 5-21

12. గ్రామ పంచాయితీకి వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యత వహించేది.
A) సర్పంచ్
B) ఉపసర్పంచ్
C) పంచాయితీ సభ్యులు
D) పైవారందరూ
జవాబు:
A) సర్పంచ్

13. ఉప సర్పంచ్ ను ఎన్నుకునేవారు.
A) గ్రామ సభ సభ్యులు,
B) గ్రామ పంచాయితీ సభ్యులు
C) సర్పంచ్
D) గ్రామ ఓటర్లు
జవాబు:
B) గ్రామ పంచాయితీ సభ్యులు

14. మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులను (MPTCS) ఎన్నుకునేది.
A) మండల పరిషత్ ఛైర్మన్
B) సరుండ్లు
C) గ్రామంలోని ఓటర్లు
D) పైవారందరూ
జవాబు:
C) గ్రామంలోని ఓటర్లు

15. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులను (ZPTCS) ఎన్నకునేది.
A) MPTC లు
B) సర్పండ్లు
C)మండలంలోని ఓటర్లు
D) పైవారందరూ
జవాబు:
C)మండలంలోని ఓటర్లు

16. నగరాలలో, పట్టణాలలో ఉన్న స్థానిక పాలనా వ్యవస్థను ఇలా పిలుస్తారు.
A) పంచాయితీ వ్యవస్థ
B) పురపాలక వ్యవస్థ
C) జిల్లా పరిషత్తు
D) పైవన్నీ
జవాబు:
B) పురపాలక వ్యవస్థ

17. జనాభా ప్రాతిపదికన మనకు ఉన్న పురపాలక సంస్థలు ఇన్ని రకాలు.
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
B) 3

18. నగర పంచాయితీలో ఉండే జనాభా
A) 20,000-40,000
B) 20,000-30,000
C) 20,000-50,000
D) 25,000-50,000
జవాబు:
A) 20,000-40,000

19. మున్సిపల్ కౌన్సిల్ (పురపాలక సంఘం) నందు ఉండు జనాభా.
A) 20,000-40,000
B) 40,000-3,00,000
C) 3,00,000 పైన
D) ఏదీకాదు
జవాబు:
B) 40,000-3,00,000

20. గుంటూరు పట్టణ జనాభా 5 లక్షలు, అయినా ఈ పట్టణం ఏ పాలన వ్యవస్థ కిందకు వస్తుంది?
A) నగర పంచాయితీ
B) పురపాలక సంఘం
C) కార్పోరేషన్
D)మహానగరం
జవాబు:
C) కార్పోరేషన్

21. పురపాలక సంఘంలో వార్డు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేది.
A) కౌన్సిలర్
B) కార్పో రేటర్
C) ఛైర్మన్
D) మేయర్
జవాబు:
A) కౌన్సిలర్

22. కార్పోరేషన్ అధ్యక్షుడు
A) సర్పంచ్
B) కార్పోరేటర్
C) ఛైర్మన్
D) మేయర్
జవాబు:
D) మేయర్

23. పురపాలక సంఘానికి అధ్యక్షుడు.
A) సర్పంచ్
B) కార్పోరేటర్
C) చైర్మన్
D) కౌన్సిలర్
జవాబు:
C) చైర్మన్

24. పురపాలక సంఘంలో వార్డు ప్రతినిధులను, నగర పాలక సంస్థలో వార్డు ప్రతినిధులను ఈ విధంగా పిలుస్తారు.
A) కార్పో రేటర్, కౌన్సిలర్
B) కౌన్సిలర్, కార్పోరేటర్
C) చైర్మన్, కార్పోరేటర్
D) చైర్మన్, మేయర్
జవాబు:
B) కౌన్సిలర్, కార్పోరేటర్

25. భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ స్థానిక స్వపరి పాలనను సూచిస్తుంది.
A) 40
B) 45
C) 50
D) 73
జవాబు:
A) 40

26. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసారు.
A) 40
B) 73
C) 74
D) 75
జవాబు:
B) 73

27. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటుచేసారు.
A) 40
B) 73
C) 74
D) 75
జవాబు:
C) 74

28. ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ రాజ్ చట్టం చేసిన సం||
A) 1992
B) 1993
C) 1994
D) 1995
జవాబు:
C) 1994

29. స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం
A) ఆంధ్రప్రదేశ్
B) గుజరాత్
C)మహారాష్ట్ర
D) రాజస్థాన్
జవాబు:
D) రాజస్థాన్

30. మన ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీల్లో మహిళలకు ఎంతశాతం రిజర్వేషన్లు కల్పించారు?
A) 33%
B) 40%
C) 50%
D) 45%
జవాబు:
C) 50%

31. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించిన తేది
A) అక్టోబర్ 2, 2018
B) అక్టోబర్ 2, 2019
C) అక్టోబర్ 2, 2020
D) అక్టోబర్ 2, 2017
జవాబు:
B) అక్టోబర్ 2, 2019

32. ప్రతిగ్రామ సచివాలయంలో ఇంతమంది గ్రామ నిర్వహకులు (ఉద్యోగులు) ఉంటారు.
A) 9
B) 10
C) 11
D) 12
జవాబు:
C) 11

33. ఆంధ్రప్రదేశ్ లోని మొదటి పురపాలక సంఘం
A) విశాఖపట్నం
B) మచిలీపట్నం
C) ఇబ్రహీంపట్నం
D) భీమునిపట్నం
జవాబు:
D) భీమునిపట్నం

34. సినిమా టికెట్ల మీద పన్ను విధించునది.
A)మండల పరిషత్
B) జిల్లా పరిషత్
C) పురపాలక సంఘం
D) పైవన్నీ
జవాబు:
C) పురపాలక సంఘం

35. మండల పరిషత్, జిల్లా పరిషత్ లో ‘నియమించ’బడే సభ్యులను ఇలా అంటారు.
A) MPTC, ZPTC లు
B) కో ఆప్టెడ్ సభ్యులు
C) ఎన్నుకోబడిన సభ్యులు
D) ఏదీకాదు
జవాబు:
B) కో ఆప్టెడ్ సభ్యులు

36. మున్సిపల్ కార్పోరేషన్ జనాభా.
A) 3 లక్షలు పైన
B) 3 లక్షల లోపు
C) 2 లక్షల పైన
D) 2 లక్షల లోపు
జవాబు:
B) 3 లక్షల లోపు

37. పురపాలక సంఘం విధించే పన్ను/లు.
A) నీటిపన్ను
B) దుకాణాలపై పన్ను
C) సినిమా టికెట్లపై పన్ను
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

38. క్రిందివానిలో ప్రజా సౌకర్యం.
A) వీధి దీపాలు
B) మురుగు నీటి డ్రైనేజి
C) ఉద్యానవనం
D) సినిమాహాలు
జవాబు:
D) సినిమాహాలు

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము

1. ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ చట్టం 1994, గ్రామీణ ప్రాంతాల్లో ………. అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది.
2. 73, 74వ రాజ్యాంగ సవరణలు ………. సం||లో చేసారు.
3. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక స్వపరిపాలనను ………. సం||లో అమలుచేసారు.
4. స్థానిక స్వపరిపాలన అనేది ………. నాయకుని అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చబడింది.
5. గ్రామసభకు ……….. అధ్యక్షత వహిస్తాడు.
6. సర్పంచ్ లేనపుడు ……………….. ఆ బాధ్యతలు నిర్వహిస్తాడు.
7. BLO…… ను విస్తరింపుము.
8. ప్రతి ……. మందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది.
9. MPTC ని విస్తరింపుము ………….
10. ZPTC ని విస్తరింపుము …………
11. NAC ని విస్తరింపుము ………..
12. మేయర్ ను ……… పద్ధతి ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు.
13. భీమిలి పురపాలక సంఘంను ……. సం||లో స్థాపించారు.
14. 2011లో 150వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న పురపాలక సంఘం ………
15. గ్రామాన్ని ………. గా విభజిస్తారు.
16. మున్సిపల్ కార్పోరేషన్లో ఎన్నుకోబడిన సభ్యులను ……… అంటారు.
జవాబు:

  1. 3
  2. 1992
  3. 1959
  4. మహాత్మాగాంధీజీ
  5. సర్పంచ్
  6. ఉపసర్పంచ్
  7. బూత్ స్థాయి అధికారి
  8. 2000
  9. మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం
  10. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం
  11. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్
  12. పరోక్ష
  13. 1861
  14. భీమిలి
  15. వార్డులు
  16. కార్పోరేటర్లు

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.
1)

Group – A Group – B
i) గ్రామ పంచాయితీ a) కార్పోరేటర్లు
ii) మండల పరిషత్ b) కౌన్సిలర్లు
iii) జిల్లా పరిషత్ c) ZPTC లు
iv). పురపాలక సంఘం d) MPTC లు
v) మున్సిపల్ కార్పోరేషన్ e) వార్డు సభ్యులు

జవాబు:

Group – A Group – B
i) గ్రామ పంచాయితీ e) వార్డు సభ్యులు
ii) మండల పరిషత్ d) MPTC లు
iii) జిల్లా పరిషత్ c) ZPTC లు
iv). పురపాలక సంఘం b) కౌన్సిలర్లు
v) మున్సిపల్ కార్పోరేషన్ a) కార్పోరేటర్లు

2)

Group – A Group – B
i) 1992 a) రాజ్యాంగ సవరణలు
ii) 1994 b) మూడు అంచెల స్థానిక స్వపరిపాలన
iii) 1959 c) స్థానిక స్వపరిపాలన అమలు
iv) 1861 d) మొదటి పురపాలక సంఘం ఏర్పాటు
v) 2019 e) గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు

జవాబు:

Group – A Group – B
i) 1992 a) రాజ్యాంగ సవరణలు
ii) 1994 b) మూడు అంచెల స్థానిక స్వపరిపాలన
iii) 1959 c) స్థానిక స్వపరిపాలన అమలు
iv) 1861 d) మొదటి పురపాలక సంఘం ఏర్పాటు
v) 2019 e) గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు

3)

Group – A Group – B
i) మేయర్ a) మున్సిపల్ కార్పోరేషన్
ii) ఛైర్మన్ b) పురపాలక సంఘం
iii) సర్పంచ్ c) గ్రామ పంచాయితీ
iv) వార్డు మెంబర్ d) వార్డులు

జవాబు:

Group – A Group – B
i) మేయర్ a) మున్సిపల్ కార్పోరేషన్
ii) ఛైర్మన్ b) పురపాలక సంఘం
iii) సర్పంచ్ c) గ్రామ పంచాయితీ
iv) వార్డు మెంబర్ d) వార్డులు

6th Class Social Bits 9th Lesson ప్రభుత్వం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. చట్టాలను అమలుపరిచే ప్రభుత్వ శాఖ.
A) శాసన నిర్మాణ శాఖ
B) కార్యనిర్వాహక శాఖ
C) న్యాయశాఖ
D) పార్లమెంట్
జవాబు:
B) కార్యనిర్వాహక శాఖ

2. ఈ విధమైన ప్రభుత్వంలో పాలకులు వంశ పారంపర్యంగా వస్తారు.
A) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం
B) పరోక్ష ప్రజాస్వామ్యం
C) రాచరికం
D) పైవన్నీ
జవాబు:
C) రాచరికం

3. కిందివానిలో రాచరిక (ప్రభుత్వం) అమలులో ఉంది.
A) భారత్
B) అమెరికా
C) యునైటెడ్ కింగ్డమ్
D) కెనడా
జవాబు:
C) యునైటెడ్ కింగ్డమ్

4. క్రిందివానిలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది.
A) భారత్
B) అమెరికా
C) బ్రిటన్
D) కెనడా
జవాబు:
B) అమెరికా

5. ఈ ప్రభుత్వంలో ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నికలు ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు.
A) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం
B) పరోక్ష ప్రజాస్వామ్యం
C) రాచరికం
D) పైవన్నీ
జవాబు:
B) పరోక్ష ప్రజాస్వామ్యం

6. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలులో ఉన్న దేశం
A) భారత్
B) అమెరికా
C) బ్రిటన్
D) స్విట్జర్లాండ్
జవాబు:
D) స్విట్జర్లాండ్

7. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం వయోజన ఓటు హక్కు లభిస్తుంది.
A) 236
B) 326
C) 623
D) 263
జవాబు:
B) 326

8. ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం.
A) ప్రభుత్వం
B) పార్లమెంట్
C) రాజ్యాంగం
D) శాసనము
జవాబు:
C) రాజ్యాంగం

9. వయోజనులు అంటే………. సం||రాలు నిండినవారు.
A) 18
B) 17
C) 19
D) 21
జవాబు:
A) 18

10. ఎన్నికైన ప్రతినిధులు సమావేశాల ద్వారా ……….. పక్షాన నిర్ణయాలు తీసుకుంటారు.
A) ప్రభుత్వ
B) ప్రజల
C) నాయకుల
D) రాజుల
జవాబు:
B) ప్రజల

11. ఒక్క ఓటు ఎక్కువ రావడాన్ని ………. మెజారిటీ అంటారు.
A) అధిక
B) అత్యధిక
C) సాధారణ
D) సమాన
జవాబు:
C) సాధారణ

12. ఎన్నికైన ప్రతినిధులు సాధారణంగా ………. సం||రాలు ప్రతినిధిగా ఉంటారు.
A) 6
B) 4
C) 3
D) 5
జవాబు:
D) 5

13. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా పోయినపుడు ………. రాజ్యాంగం ప్రకారం ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించే అవకాశముంది.
A) న్యాయస్థానాలు
B) ప్రజలు
C) ఓటర్లు
D) ప్రభుత్వం
జవాబు:
A) న్యాయస్థానాలు

14. ఓటు వేసేటప్పుడు ……….. ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలి.
A) భయంగా
B) నిర్భయంగా
C) నిర్లక్ష్యంగా
D) ఆలోచించకుండా
జవాబు:
B) నిర్భయంగా

15. కులం, మతం కూడా ………… సమయంలో ప్రజలమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది.
A) సమావేశాల
B) యుద్ధ
C) ఎన్నికల
D) ప్రమాణస్వీకార
జవాబు:
C) ఎన్నికల

16. ………. అంటే మనం ఉన్న ప్రాంతంలో మనకోసం పనిచేసేది.
A) రాష్ట్రం
B) కేంద్రం
C) అంతర్జాతీయం
D) స్థానికంగా
జవాబు:
D) స్థానికంగా

17. ప్రజల అవసరాలను తీరుసూ. ప్రజలనూ రకసూ, ప్రజా వివాదాలను పరిష్కరించేది
A) ప్రభుత్వం
B) సామాజిక భద్రత
C) పెట్టుబడిదారులు
D) ప్రయివేటు వ్యక్తులు
జవాబు:
A) ప్రభుత్వం

18. ఈ సమాజంలో అందరూ ఆమోదించే విధంగా ఒక సామాన్య పరిష్కారంగానీ, ప్రవర్తనా నియమావళి గానీ రూపొందించడం సాధ్యం కాదు
A) ఒక తెగ ప్రజలు నివసించేది
B) ఒకే మతం ప్రజలు నివసించేది
C) ఒకే కులం ప్రజలు నివసించేది
D) అనేక కులాలు, మతాలు, తెగలు కలిసి బహు ముఖంగా నివసించేది
జవాబు:
D) అనేక కులాలు, మతాలు, తెగలు కలిసి బహు ముఖంగా నివసించేది

19. రాజరికంలో వీరు అనుకున్నదే చట్టం, వారు చెప్పిందే న్యాయం.
A) చక్రవర్తులు
B) రాజులు
C) రాణులు
D) పై వారందరూ
జవాబు:
D) పై వారందరూ

20. ప్రాచీన కాలంలో ఎక్కువ మంది రాజులు రాజ్యపరిపాలన కంటే దీనికే ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు.
A) రాజ్య విస్తరణ
B) న్యాయ విచారణ
C) కవులకు
D) కళాకారులకు
జవాబు:
A) రాజ్య విస్తరణ

21. రాజు లేక రాణి కొన్ని సమయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులను సంప్రదించినప్పటికీ తుది నిర్ణయం వీరిదే.
A) ప్రజలది
B) రాజు లేక రాణిది
C) మంత్రులది
D) న్యాయస్థానాలది.
జవాబు:
B) రాజు లేక రాణిది

22. విభిన్న ప్రజల విభిన్న అభిప్రాయాలను ఇముడ్చుకుంటూ సమాజంలో అన్యాయం, అణచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించగలిగే ప్రభుత్వమే
A) ప్రజాస్వామ్యం
B) రాజరికం
C) గణతంత్రం
D) కులీన పాలన
జవాబు:
A) ప్రజాస్వామ్యం

23. “ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వం” ప్రజాస్వామ్యం అన్నది
A) జార్జి వాషింగ్టన్
B) అబ్రహాం లింకన్
C) థామస్ హాబ్స్
D) బెంథామ్
జవాబు:
B) అబ్రహాం లింకన్

24. ప్రస్తుత రోజుల్లో అమలులో ఉన్న ప్రజాస్వామ్యం
A) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం
B) పరోక్ష ప్రజాస్వామ్యం
C) ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం
D) B, C లు
జవాబు:
D) B, C లు

25. వయోజనులు అనగా
A) 15 సం||రాలు నిండినవారు
B) 18 సం||రాలు నిండినవారు
C) 21 సం||రాలు నిండినవారు
D) 25 సం||రాలు నిండినవారు
జవాబు:
B) 18 సం||రాలు నిండినవారు

26. ఎన్నికల ముందు వివిధ అభ్యర్థులు లేదా పార్టీలు తాము ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాల జాబితాను ఓటర్ల ముందు ఉంచగా, ఆ జాబితాను ఈ విధంగా పిలుస్తారు.
A) మానిఫెస్టో
B) మాక్ లిస్ట్
C) ఓటర్ల జాబితా
D) చిత్తు ప్రతి
జవాబు:
A) మానిఫెస్టో

27. ప్రజా ప్రతినిధులు ఎంత కాలం ప్రతినిధిగా ఉంటారు?
A) నిర్ణీత కాలం
B) ఎంత కాలమైనా
C) పరిధి లేదు
D) ఏదీకాదు
జవాబు:
A) నిర్ణీత కాలం

28. భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి?
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
D) 5

29. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రతినిధులకు ఉండవలసిన మెజారిటీ
A) నిర్ణీత మెజారిటీ
B) సాధారణ మెజారిటీ
C) నిర్దేశింపబడిన మెజారిటీ
D) పైవన్నీ
జవాబు:
B) సాధారణ మెజారిటీ

30. ఒక గ్రామ పంచాయతిలో 20 మంది వార్డు సభ్యులు ఉంటే మెజారిటీ సాధించటానికి కావాల్సిన సభ్యుల సంఖ్య
A) 9
B) 10
C) 11
D) 12
జవాబు:
C) 11

31. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ చేయడానికి ఉన్నది
A) రాజ్యాంగ చట్టంలో కొన్ని నిబంధనలను పొందుపరచుట
B) వారసత్వ చట్టాన్ని అమలుచేయుట
C) ఏ విధమైన నిబంధనలు లేవు
D) వారు ‘చట్టానికి అతీతులు
జవాబు:
A) రాజ్యాంగ చట్టంలో కొన్ని నిబంధనలను పొందుపరచుట

32. ప్రజాస్వామ్యంలో ప్రజలు చేయవలసినది
A) ప్రజలు, అధికారులు ప్రతి ఒక్కరూ కొంచెం సమయం వెచ్చించి ప్రజావసరాలను అర్థం చేసుకోవాలి
B) ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిపట్ల వాళ్లకి అవగాహన ఉండాలి
C) ఓటు వేసేటప్పుడు నిర్భయంగా, ప్రలోభాలకు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

33. కొన్ని సందర్భాలలో ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతున్న అంశాలు
A) కులం
B) మతం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

34. ప్రభుత్వం మనదేశంలో ఎన్ని స్థాయిలలో పనిచేస్తుంది?
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
B) 3

35. మనం ఉన్న ప్రాంతంలో మనకోసం పనిచేసేది
A) కేంద్ర ప్రభుత్వం
B) రాష్ట్ర ప్రభుత్వం
C) స్థానిక ప్రభుత్వం
D) ఏదీకాదు
జవాబు:
C) స్థానిక ప్రభుత్వం

36. రాష్ట్రానికి మొతంగా పనిచేసేది
A) కేంద్రం ప్రభుత్వం
B) రాష్ట్ర ప్రభుత్వం
C) స్థానిక ప్రభుత్వం
D) ఏదీకాదు
జవాబు:
B) రాష్ట్ర ప్రభుత్వం

37. జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం, దేశం మొత్తానికి బాధ్యత వహించేది
A) కేంద్ర ప్రభుత్వం
B) రాష్ట్ర ప్రభుత్వం
C) స్థానిక ప్రభుత్వం
D) పైవన్నీ
జవాబు:
A) కేంద్ర ప్రభుత్వం

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము

1. ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని నియంత్రిస్తూ, వాటి కొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాన్ని …….. అంటారు.
2. చట్టాలను వ్యాఖ్యానించే ప్రభుత్వ శాఖ ………….
3. చట్టాలను చేసే ప్రభుత్వ శాఖ …………
4. భారతదేశంలో శాసననిర్మాణ శాఖ ……………
5. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ………….
6. ప్రజలచే నడుపుతున్న ప్రభుత్వం …………..
7. ………… ప్రజాస్వామ్యంలో ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు.
8. ప్రాతినిధ్య సూత్రంతోపాటు, ప్రజాస్వామ్యంలో ప్రధాన సూత్రాలలో ……… పాలన ఒకటి.
9. రాష్ట్ర స్థాయిలో పనిచేసే ప్రభుత్వం ……….
10. ……… వ్యవస్థలో శాసన నిర్మాణశాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది.
జవాబు:

  1. ప్రభుత్వం
  2. న్యాయశాఖ
  3. శాసన నిర్మాణ శాఖ
  4. పార్లమెంట్
  5. సుప్రీంకోర్టు
  6. ప్రజాస్వామ్యం
  7. ప్రత్యక్ష
  8. మెజారిటీ
  9. రాష్ట్ర ప్రభుత్వం
  10. పార్లమెంటరీ

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – A Group – B
i) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం a) స్విట్జర్లాండ్
ii) అధ్యక్ష తరహా ప్రభుత్వం b) అమెరికా
iii) పార్లమెంటరీ ప్రభుత్వం c) భారత్
iv) రాచరిక ప్రభుత్వం d) బ్రూనై
v)  ప్రజాస్వామ్య జన్మ స్థలం e) గ్రీసు

జవాబు:

Group – A Group – B
i) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం a) స్విట్జర్లాండ్
ii) అధ్యక్ష తరహా ప్రభుత్వం b) అమెరికా
iii) పార్లమెంటరీ ప్రభుత్వం c) భారత్
iv) రాచరిక ప్రభుత్వం d) బ్రూనై
v)  ప్రజాస్వామ్య జన్మ స్థలం e) గ్రీసు

6th Class Social Bits 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. సువిశాలమైన రాజ్యాలను ఇలా అంటారు.
A) సామ్రాజ్యాలు
B) జనపదాలు
C) మహాజనపదాలు
D) రాజ్యాలు
జవాబు:
A) సామ్రాజ్యాలు

2. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి
A) కౌటిల్యుడు
B) చాణక్యుడు
C) విష్ణుగుప్తుడు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

3. కౌటిల్యుడు రచించిన గ్రంథం
A) అర్థశాస్త్రం
B) ఇండికా
C) మాళవికాగ్ని మిత్రము
D) చరక సంహిత
జవాబు:
A) అర్థశాస్త్రం

4. చంద్ర గుప్త మౌర్యుని కొలువులోని గ్రీకు రాయబారి .
A) కౌటిల్యుడు
B) మెగస్తనీస్
C) అరిస్టాటిల్
D) అలెగ్జాండర్
జవాబు:
B) మెగస్తనీస్

5. మెగస్తనీస్ రచించిన గ్రంథం
A) అర్థశాస్త్రం
B) ఇండికా
C) ఎక్స్ప్లోరేషన్
D) ఏదీకాదు
జవాబు:
B) ఇండికా

6. మౌర్యులలో ప్రసిద్ధిచెందిన పాలకుడు
A) బిందుసారుడు
B) చంద్రగుప్తుడు
C) సముద్రగుప్తుడు
D) అశోకుడు
జవాబు:
D) అశోకుడు

7. తీర రాష్ట్రమైన నేటి ఒడిషా పాత పేరు
A) అంగ
B) వంగ
C) కళింగ
D) చంప
జవాబు:
C) కళింగ

8. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది, యుద్దాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు.
A) అలెగ్జాండర్
B) అశోకుడు
C) అక్బర్
D) నెపోలియన్
జవాబు:
B) అశోకుడు

9. ధమ్మ అనే ప్రాకృత పదానికి సంస్కృతంలో సమాన పదం
A) సత్యం
B) ధర్మం
C) శాంతి
D) ప్రేమ
జవాబు:
B) ధర్మం

10. శాతవాహన రాజులలో గొప్పవాడు.
A) యజ్ఞశ్రీ శాతకర్ణి
B) వాశిష్ఠ పుత్ర పులోమాని
C) గౌతమీ పుత్ర శాతకర్ణి
D) ఏదీకాదు
జవాబు:
C) గౌతమీ పుత్ర శాతకర్ణి

11. మనుషులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినవారు.
A) అశోకుడు
B) గౌతమీపుత్ర శాతకర్ణి
C) రెండవ పులకేశి
D) సముద్ర గుప్తుడు
జవాబు:
A) అశోకుడు

12. రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారమని వీరు చెప్పుకున్నారు.
A) శాతవాహనులు
B) ఇక్ష్వాకులు
C) విష్ణుకుండినులు
D) చాళుక్యులు
జవాబు:
B) ఇక్ష్వాకులు

13. శాసనాల ద్వారా వర్తమానాన్ని (సందేశాన్ని) ప్రజలకు చేరవేసిన మొట్టమొదటిరాజు
A) కనిష్కుడు
B) సముద్రగుప్తుడు
C) రెండవ పులకేశి
D) అశోకుడు
జవాబు:
D) అశోకుడు

14. ఈ నంబరు రాతి శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది.
A) 11వ
B) 12వ
C) 13వ
D) 14వ
జవాబు:
C) 13వ

15. అశోకుని శాసనాలు ఎక్కువగా ఈ లిపిలో ఉన్నాయి.
A) ప్రాకృతి
B) క్యూనిఫారం
C) హీరోగ్లిఫిక్
D) పైవన్నీ
జవాబు:
A) ప్రాకృతి

16. భారతదేశ జాతీయ చిహ్నం నాలుగు సింహాల గుర్తు అశోకుని ఈ శిలా స్తంభంలోనిది.
A) సాంచీ
B) సారనాథ్
C) అమరావతి
D) అజంతా
జవాబు:
B) సారనాథ్

17. జాతీయ చిహ్నంలోని “సత్యం జయిస్తుంది” అనే వాక్యం ఈ ఉపనిషత్ లోనిది
A) మండూ కోపనిషత్
B) కఠోపనిషత్
C) ఈశావ్యాపనిషత్
D) పైవన్నీ
జవాబు:
A) మండూ కోపనిషత్

18. దక్షిణాదిలోని 12 మంది రాజులను ఓడించి తన అధీనంలోకి తెచ్చుకున్న గుప్త రాజు
A) చంద్రగుప్తుడు
B) అశోకుడు
C) సముద్రగుప్తుడు
D) రెండవ చంద్రగుప్తుడు
జవాబు:
C) సముద్రగుప్తుడు

19. ఈ గుప్తరాజు కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులైన “నవరత్నాలు” కలరు.
A) సముద్రగుప్తుడు
B) చంద్రగుప్తుడు
C) రెండవ చంద్రగుప్తుడు
D) అశోకుడు
జవాబు:
C) రెండవ చంద్రగుప్తుడు

20. నవరత్నా లలో ప్రసిద్ధ కవి.
A) కాళిదాసు
B) ఆచార్య నాగార్జునుడు
C) ధన్వంతరి
D) ఆర్యభట్ట
జవాబు:
A) కాళిదాసు

21. గుప్తుల కాలంలోని వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన రాతిగుహలు
A) అజంతా
B) ఎల్లోరా
C) A & B
D) కార్లీ
జవాబు:
C) A & B

22. భారతదేశంలోని మొట్టమొదటి ఉపగ్రహం
A) వరాహమిహిర
B) ఆర్యభట్ట
C) బ్రహ్మగుప్త
D) నాగార్జున
జవాబు:
B) ఆర్యభట్ట

23. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్ర చికిత్స నిపుణుడు
A) చరకుడు
B) సుశ్రుతుడు
C) ధన్వంతరీ
D) నాగార్జునుడు
జవాబు:
B) సుశ్రుతుడు

24. భారతదేశ చరిత్రలో వీరి కాలాన్ని స్వర్ణయుగం అని చెబుతారు.
A) మౌర్యుల
B) గుప్తుల
C) శాతవాహనుల
D) పల్లవుల
జవాబు:
B) గుప్తుల

25. వీరి దండయాత్రల వలన భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించింది.
A) హూణుల
B) గ్రీకుల
C) పల్లవుల
D) తురుష్కుల
జవాబు:
A) హూణుల

26. శాతవాహనుల రాజధాని నగరం :
A) బాదామి
B) ధాన్య కటకం
C)పాటలీపుత్రం
D) విజయపురి
జవాబు:
B) ధాన్య కటకం

27. ‘త్రిసముద్రదీశ్వర’ అనే బిరుదు కల్గిన రాజు
A) యజ్ఞశ్రీ శాతకర్రీ
B) గౌతమీ పుత్ర శాతకర్రీ
C) సముద్రగుప్తుడు
D) రెండవ పులకేశి
జవాబు:
B) గౌతమీ పుత్ర శాతకర్రీ

28. ఈ రాజుల కాలంలో ‘ఓద’ నాణెలు ప్రసిద్ది చెందినవి.
A) శాతవాహనులు
B) చాళుక్యులు
C) పల్లవులు
D) ఇక్ష్వాకులు
జవాబు:
A) శాతవాహనులు

29. ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించారు.
A) శాతవాహనులు
B) చాళుక్యులు
C) పల్లవులు
D) ఇక్ష్వాకులు
జవాబు:
A) శాతవాహనులు

30. ఇక్ష్వాకుల రాజధాని ఈ నది ఒడ్డున కలదు.
A) గోదావరి
B) నర్మదా
C) కృష్ణా
D) పెన్నా
జవాబు:
C) కృష్ణా

31. పల్లవుల రాజధాని నగరం
A) విజయపురి
B) బాదామి
C) ధాన్యాకటకం
D) కాంచీపురం
జవాబు:
D) కాంచీపురం

32. పంచ పాండవ రథాలు (ఏకశిలా రథాలు) ఇతని కాలంలో నిర్మించారు.
A) మొదటి మహేంద్ర వర్మ
B) మొదటి నరసింహ వర్మ
C) రెండవ నరసింహ వర్మ
D) రెండవ మహేంద్ర వర్మ
జవాబు:
B) మొదటి నరసింహ వర్మ

33. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం ఈ వాస్తు శిల్పకళారీతికి ఉదాహరణ.
A) మహేంద్రుని రీతి
B) మహామల్లుని కళారీతి
C) రాజసింహుని కళారీతి
D) ఏదీకాదు
జవాబు:
C) రాజసింహుని కళారీతి

34. చాళుక్య రాజులలో ప్రసిద్ధి చెందిన రాజు
A) మహేంద్ర వర్మ
B) రెండవ పులకేశి
C) సముద్రగుప్తుడు
D) గౌతమీ పుత్ర శాతకర్ణీ
జవాబు:
B) రెండవ పులకేశి

35. నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్ష చక్రవర్తి, రెండవ పులకేశిని ఓడించాడు. ఈ విజయాన్ని ఈ శాసనంలో పేర్కొనబడింది.
A) 13వ స్తంభ శాసనం
B) ఐహోలు శాసనం
C) మ్యాకధోని శాసనం
D) సాంచీ స్తంభ శాసనం
జవాబు:
B) ఐహోలు శాసనం

36. చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందిన నూతన వాస్తు శిల్ప కళారీతి.
A) నగారా
B) ద్రవిడ
C) వేశారా
D) మహామల్ల రీతి
జవాబు:
C) వేశారా

37. ఈ పల్లవ రాజు రెండవ పులకేశి యుద్ధంలో ఓడించి కావేరి నదిని దాటి వెళ్ళాడు.
A) మొదటి మహేంద్ర వర్మ
B) మొదటి నరసింహ వర్మ
C) రెండవ మహేంద్ర వర్మ
D) రెండవ నరసింహ వర్మ
జవాబు:
A) మొదటి మహేంద్ర వర్మ

38. పట్టడగల్ లోని సంగమేశ్వర దేవాలయము ఈ నిర్మాణ శైలిలో ఉంది.
A) నగారా
B) ద్రవిడన్
C) వెశారా
D) రాజసింహరీతి
జవాబు:
B) ద్రవిడన్

39. ఐహోలు శాసనాన్ని తయారు చేసినవారు
A) రవికీర్తి
B) సుప్తి కీర్తి
C) చంద్రకీర్తి
D) మహా కీర్తి
జవాబు:
A) రవికీర్తి

40. చాళుక్యుల రాజధాని అయిన ‘బాదామి’ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కలదు.
A) తమిళనాడు
B) మహారాష్ట్ర
C) కేరళ
D) కర్ణాటక
జవాబు:
D) కర్ణాటక

41. శాతవాహనులు ఈ దేశంతో మంచి వ్యాపార సంబంధాలు కలవు.
A) గ్రీకు
B) రోమ్
C) పర్షియన్
D) చైనా
జవాబు:
B) రోమ్

42. మహాబలిపురంలోని ఏకశిలా నిర్మాణాలు వీరి కాలంలోనివి.
A) చాళుక్యులు
B) పల్లవులు
C) గుప్తులు
D) శాతవాహనులు
జవాబు:
B) పల్లవులు

43. ప్రసిద్ధి చెందిన నాగార్జున కొండ మరియు అమరావతి బౌద్ధ క్షేత్రాలు వీరి కాలం నాటివి.
A) చాళుక్యులు
B) పల్లవులు
C) గుప్తులు
D) శాతవాహనులు
జవాబు:
D) శాతవాహనులు

44. క్రింది చిత్రంలో బౌద్ధ స్థూపం ఈ నగరంలోనిది.

Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!

A) విజయపురి
B) అమరావతి
C) భట్టిప్రోలు
D) పట్టడగల్
జవాబు:
A) విజయపురి

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము.

1. షోడశ మహా జనపదాలలో ……… శక్తివంతమైన రాజ్యాంగ ఆవిర్భవించింది.
2. మెగస్తనీస్ ఒక ……… రాయబారి.
3. మౌర్యులు ………. అనే నగరం నుండి పరిపాలన చేశారు.
4. …………. తర్వాత మగధ రాజ్యా నికి అశోకుడు రాజైనాడు.
5. కళింగ రాజ్యం భారతదేశానికి …….. తీరంలో గల రాజ్యం.
6. అశోకుడు అహింసను ప్రబోధించే …….. మతం పట్ల ఆకర్షితుడయ్యా డు.
7. భారత జాతీయ చిహ్నంను ……. తేదీని అధికారికంగా గుర్తించారు.
8. అపజయమే ఎరుగని గుప్తరాజు ……….
9. …… శాస్త్రవేత్తలు ‘సున్న’ భావనను అభివృద్ధి చేశారు.
10. గుప్తుల కాలంలోని ఆల్గారిథమ్స్ ను నేడు …… ప్రోగ్రామ్స్ లో ఉపయోగిస్తున్నారు.
11. పౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించ గల్గిన (గుప్త) ఖగోళ శాస్త్రవేత్త ………….
12. ఆర్యభట్ట ఉపగ్రహంను ……… సం||లో అంతరిక్షంలో ప్రయోగించారు.
13. ………. కాలంలోని వైద్యులు విరిగిపోయిన ఎముకలను సరిచేసి ఆపరేషన్లు కూడా చేసేవారు.
14. వ్యాధి కంటే ………. కి గల మూల కారణాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించరు.
15. భూమికి సూర్యునికీ మధ్య ……….. అడ్డు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని భావించారు.
16. శాతవాహనులు దాదాపు …………… సం||రాలు పరిపాలించారు.
17. పల్లవులు క్రీ.శ. ………. నుండి ………. సం||రాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు.
18. ….. నగరంలో అయిదు రాతిరథాలు నిర్మించారు.
19. పాపనాథ ఆలయం ……. నిర్మాణ శైలిలో ఉన్నది.
20. చాళుక్య రాజుల పరిపాలనా కాలం ………
జవాబు:

  1. మగధ
  2. గ్రీకు
  3. పాటలీపుత్ర
  4. బిందుసారుని
  5. తూర్పు
  6. బౌద్ధ
  7. 1950, జనవరి 26
  8. సముద్రగుప్తుడు
  9. భారతీయ
  10. కంప్యూటర్
  11. బ్రహ్మగుప్తుడు
  12. 1975
  13. గుప్తుల
  14. వ్యాధి
  15. చంద్రుడు
  16. 300
  17. 300, 900
  18. మహాబలిపురం
  19. నగారా
  20. క్రీ.శ. 600-1200

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.
1.

Group-A Group – B
i) మౌర్యులు a) విజయపురి
ii) శాతవాహనులు b) బాదామి
iii) పల్లవులు c) కాంచీపురం
iv) చాళుక్యులు d) ధాన్యకటకం
v) ఇక్ష్వాకులు e) పాటలీపుత్ర

జవాబు:

Group-A Group – B
i) మౌర్యులు e) పాటలీపుత్ర
ii) శాతవాహనులు d) ధాన్యకటకం
iii) పల్లవులు c) కాంచీపురం
iv) చాళుక్యులు b) బాదామి
v) ఇక్ష్వాకులు a) విజయపురి

2.

Group-A Group- B
i) ధన్వంతరి a) ఆయుర్వేద వైద్యము
ii) క్షేపకుడు b) జ్యోతిష్య శాస్త్రవేత్త
iii) వరహమిహురుడు c) ఖగోళ శాస్త్రవేత్త
iv) కాళిదాసు d) సంస్కృత కవి
v) సుశ్రుతుడు e) శస్త్ర చికిత్స నిపుణుడు

జవాబు:

Group-A Group- B
i) ధన్వంతరి a) ఆయుర్వేద వైద్యము
ii) క్షేపకుడు b) జ్యోతిష్య శాస్త్రవేత్త
iii) వరహమిహురుడు c) ఖగోళ శాస్త్రవేత్త
iv) కాళిదాసు d) సంస్కృత కవి
v) సుశ్రుతుడు e) శస్త్ర చికిత్స నిపుణుడు
Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!

జవాబు:
i) – c, ii) – a, iii) – b, iv) – d

6th Class Social Bits 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. ‘జన’ అని సంస్కృతంలో వీనినంటారు.
A) తెగలను
B) గ్రామాలను
C) రాజ్యా లను
D) పట్టణాలను
జవాబు:
A) తెగలను

2. కోసల ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలదు.
A) బెంగాల్
B) బీహార్
C) అవధ్
D) మహారాష్ట్ర
జవాబు:
C) అవధ్

3. ప్రస్తుత పాట్నా, గయలో కొన్ని జిల్లాలు ఈ మహాజనపదంలో ఉండేవి.
A) కోసల
B) పాంచాల
C)కురు
D) మగధ
జవాబు:
D) మగధ

4. వజ్జి ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలదు.
A) కాశీ
B) జనక్ పూర్
C) కుశినగర్
D) పావాపురి
జవాబు:
B) జనక్ పూర్

5. వత్స ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలదు.
A) గయ
B) కేదార్నాథ్
C) అలహాబాద్
D) గండక్
జవాబు:
C) అలహాబాద్

6. గృహపతి/ గహపతి అని వీరిని పిలిచేవారు.
A) కుటుంబ పెద్దని
B) గ్రామ పెద్దని
C) రాజును
D) భూ యజమానిని
జవాబు:
D) భూ యజమానిని

7. గాంధార శిల్పకళ ఈ మతానికి చెందినది.
A) హిందూ
B) జైన
C) బౌద్ధ
D) సిక్కు
జవాబు:
C) బౌద్ధ

8. వజ్జి – గణరాజ్యంలో వీరికి సమావేశంలో పాల్గొనే, అవకాశం ఉండేది కాదు.
A) మహిళలకు
B) బానిసలకు
C) సేవకులకు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

9. అలెగ్జాండర్ ఈ దేశానికి రాజు.
A) రోమ్
B) గ్రీకు
C) మగధ
D) ఈజిప్ట్
జవాబు:
B) గ్రీకు

10. ‘పెయింటెడ్ గ్రేవేర్’ అంటే మహాజనపదాల నాటి ఈ వస్తువులు.
A) మట్టి కుండలు
B) ఇనుప నాగళ్ళు
C) చెక్కబండ్లు
D) వెదురు కర్రలు
జవాబు:
A) మట్టి కుండలు

11. చివరకు గణ రాజ్యాలను జయించిన రాజ వంశం.
A) మౌర్యులు
B) గుప్తులు
C) శాతవాహనులు
D) పల్లవులు
జవాబు:
B) గుప్తులు

12. క్రింది పటంలో ఇవ్వబడిన ఫలకం ఈ ప్రదేశంలో బయల్పడినది.

Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!

A) సారనాథ్
B) సాంచి
C) కార్లే
D) మొహంజొదారో
జవాబు:
B) సాంచి

13. ‘నాగటి కర్రులు’ను తయారుచేసే వారిని ………….. అంటారు.
A) కమ్మర్లు
B) కుమ్మర్లు
C) కంసాలులు
D) ఒడ్రంగులు
జవాబు:
A) కమ్మర్లు

14. ఇంటి పనివారిని ……………….. అని పిలుస్తారు.
A) సేవకులు
B) భర్తుకా
C) సహాయకులు
D) చెలికత్తెలు
జవాబు:
B) భర్తుకా

15. మహాజనపదాల రాజులను వీరితో పోల్చవచ్చు.
A) సర్పంచ్
B) సేనా నాయకుడు
C) పట్లా
D) పంచాయత్
జవాబు:
C) పట్లా

16. ప్రజలు ఆజ్ఞలు పాటించేలా చూడటానికి ………… ఉంటారు.
A) సైనికులు
B) అధికారులు
C) మంత్రులు
D) భటులు
జవాబు:
B) అధికారులు

17. పన్నుల వసూలు వీరి సంపద పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
A) అధికారుల
B) గ్రామపెద్దల
C) మంత్రుల
D) భటులు
జవాబు:
B) గ్రామపెద్దల

18. మహాపద్మనందుడు ఈ ప్రాంతపు రాజు ……….
A) మగధ
B) వజ్జి
C) అస్మక
D) కాంభోజ
జవాబు:
A) మగధ

19. ఉత్తర భారతదేశంలో విశాలమైన మైదాన ప్రాంతం
A) గంగా-సింధూ మైదాన ప్రాంతం
B) కృష్ణా, గోదావరి మైదాన ప్రాంతం
C) జీలం-సట్లెజ్ మైదానం
D) గద్దర్ మైదానం
జవాబు:
A) గంగా-సింధూ మైదాన ప్రాంతం

20. హిమాలయాలకు, ద్వీపకల్ప పీఠభూమికి మదం ప్రవహించే నదులు
A) కృష్ణా, గోదావరి
B) కావేరి, తుంగభద్ర
C) గంగా, యమున
D) మహానది
జవాబు:
C) గంగా, యమున

21. గంగా-సింధూ మైదానంలో స్థిరపడిన ప్రజలు ప్రారంభంలో
A) వ్యాపారం చేశారు
B) వ్యవసాయం చేశారు
C) పరిశ్రమలు స్థాపించారు
D) ఏవీకావు
జవాబు:
B) వ్యవసాయం చేశారు

22. ప్రారంభంలో వివిధ తెగలు స్థిరపడిన ప్రాంతాలే
A) గ్రామాలు
B) పట్టణాలు
C) నగరాలు
D) జనపదాలు
జవాబు:
D) జనపదాలు

23. ప్రజలు ఎన్ని సంవత్సరాల క్రితం నదుల వెంట స్థిరపడటం మొదలుపెట్టారు?
A) 2000
B) 2500
C) 2700
D) 3000
జవాబు:
C) 2700

24. లోహ పనిముట్లతో వ్యవసాయం చేసి పెద్ద పెద్ద గ్రామాలను ఏర్పాటు చేసి పట్టణాలుగా , రూపొందించారు. వీటిని ఈ విధంగా పిలిచారు.
A) మహా జనపదాలు
B) పెద్ద జనపదాలు
C) పై రెండూ
D) మహా నగరాలు
జవాబు:
C) పై రెండూ

25. మహాజనపదాలను గురించి తెలుసుకొనుటకు ప్రధాన ఆధారం
A) పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన త్రవ్వకాలు
B) ఆ కాలంలో వ్రాయబడిన పుస్తకాలు
C) పై రెండూ
D) విదేశీ దండయాత్రలు
జవాబు:
C) పై రెండూ

26. మహాజనపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతం కానిది
A) ఢిల్లీ
B) అత్రంజిఖేర
C) కౌశంబి
D) హైదరాబాద్
జవాబు:
D) హైదరాబాద్

27. మహాజనపదాల కాలానికి చెందని పుస్తకం
A) ఉపనిషత్తులు
B) ధర్మసూత్రాలు
C) స్వారోచిష మనుసంభవం
D) దిగానికాయ
జవాబు:
C) స్వారోచిష మనుసంభవం

28. మహాజనపదాల కాలం నాటి భూ యజమానులను ఈ విధంగా పిలిచేవారు.
A) గృహపతి
B) గహపతి
C) పై రెండూ
D) భూస్వామి
జవాబు:
C) పై రెండూ

29. యుద్ధాల్లో బందీలై రైతులకు అమ్మబడిన వారు
A) దాసులు
B) బానిసలు
C) పై వారిద్దరూ
D) భర్తుకాలు
జవాబు:
C) పై వారిద్దరూ

30. భర్తుకాలు అనగా
A) యుద్ధాల్లో ఓడినవారు
B) బందీ గావింపబడ్డవారు
C) కూలీ ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు
D) పై వారందరూ
జవాబు:
C) కూలీ ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు

31. గ్రామపెద్ద ప్రధాన విధి
A) పన్నులు వసూలు చేయుట
B) న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా వ్యవహరించుట
C) శాంతి భద్రతల నిర్వహణ
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

32. వ్యవసాయదారులకు ఉపయోగపడే ఇతర ప్రధాన వృత్తులు
A) కమ్మరి
B) కుమ్మరి
C) నేతపనివారు
D) పై వారందరూ
జవాబు:
D) పై వారందరూ

33. మహాజనపదాలలో ఉన్న ప్రధాన పనివారు
A) లోహకారులు, గణకులు, సైనికులు
B) తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు
C) ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు, బొమ్మలు తయారు
D) పై వారందరూ
జవాబు:
D) పై వారందరూ

34. మహాజనపదాలలో రాజ్యా నికి ప్రధాన ఆదాయ వనరు
A) పన్నులు
B) సైనికులు
C) వ్యాపారవేత్తలు
D) భూస్వాములు
జవాబు:
A) పన్నులు

35. రాజులు సిరి సంపదలతో, గొప్పగా ఉండటానికి చేసినది
A) పన్నులను పెంచుట
B) పొరుగు రాజ్యాలను జయించుట
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

36. వ్యవసాయం చేసే రైతులు తమ పంటను ఆరు భాగాలు చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ఈ విధంగా పిలిచారు.
A) బలి
B) భాగ
C) కర
D) తుల
జవాబు:
B) భాగ

37. గ్రామపెద్ద అధికారం, సంపద పెరుగుదలకు దోహదం చేసిన అంశం
A) వ్యాపారాన్ని ప్రోత్సహించటం
B) పన్నులు పెంచటం
C) యుద్ధాలు చేయటం
D) ఏదీకాదు
జవాబు:
A) వ్యాపారాన్ని ప్రోత్సహించటం

38. మహాజనపదాలలో బలమైనది
A) కాశి
B) కోసల
C) మగధ
D) అంగ
జవాబు:
C) మగధ

39. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఖనిజ నిక్షేపాలు
A) బంగారం
B) ఇనుము
C) వజ్రాలు
D) రాగి చేసేవారు
జవాబు:
B) ఇనుము

40. మగధ రాజ్యాన్ని బలమైన రాజ్యంగా తీర్చిదిద్దినది
A) బింబిసారుడు
B) అజాత శత్రువు
C) మహా పద్మనందుడు
D) పై వారందరూ
జవాబు:
D) పై వారందరూ

41. ఇతనికాలంలో మగధ రాజ్యం వాయవ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించింది.
A) బింబిసారుడు
B) అజాతశత్రువు
C) మహాపద్మనందుడు
D) బిందుసారుడు
జవాబు:
C) మహాపద్మనందుడు

42. గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగియున్న మహాజనపదం
A) వట్టి
B) అంగ
C) వంగ
D) కౌశంబి
జవాబు:
A) వట్టి

43. గణాలకు చెందినవారు
A) బుద్ధుడు
B) మహావీరుడు
C) పై వారిద్దరూ
D) ఎవరూ కాదు
జవాబు:
C) పై వారిద్దరూ

44. గణరాజ్యాలు ఎన్ని సం||రాల పాటు మనగలిగాయి?
A) 1000
B) 1500
C) 2000
D) 2500
జవాబు:
B) 1500

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము.

1. జనపద ప్రజలు ……….. లోహ ఉపకరణాలతో వ్యవసాయం చేసారు.
2. ……… యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది.
3. ‘గాంధార జనపదం ……….. నదీ తీరాన నెలకొంది.
4. యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడయినవారిని ………… అనేవారు.
5. మహా జనపదాల కాలంలో యజ్ఞాలు మరియు ………. లు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
6. ‘గణ’ అనే పదానికి …….. ఉన్న వారు అని అర్థం.
7. …….. అంటే రాజు లేదా రాణి పాలించే భాగం.
8. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో …… ఖనిజ నిక్షేపాలుండేవి.
9. గాంధార శిల్పకళ …….. చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది…
10. ప్రపంచ విజేతగా మారాలని కోరుకున్న మాసి డోనియా పాలకుడు ……………
11. అలెగ్జాండర్ భారతదేశ …….. నదీ తీరం వరకూ వచ్చా డు.
12. సిద్ధార్థుడు స్థాపించిన మతం ………..
మహావీరుడు స్థాపించిన మతం
14. గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం ………
15. దక్షిణా పథంలో నెలకొన్న జనపదం ………..
జవాబు:

  1. ఇనుప
  2. ఇనుము
  3. జీలం
  4. దాసులు/బానిసలు
  5. జంతుబలు
  6. సమాన హోదా
  7. రాజ్యం
  8. ఇనుప
  9. తక్షశిల
  10. అలెగ్జాండర్
  11. బియాస్
  12. బౌద్ధమతం
  13. జైనమతం
  14. అస్మక
  15. అస్మక

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.
1.

Group – A Group-B
i) కోసల a) రాజరికం
ii) రాజు b) పంటలో 6వ భాగం
iii) మగధ c) మహాజనపదం
iv) భూయజమాని d) గంగానది కిరువైపులా
v) భాగ e) గృహపతి

జవాబు:

Group – A Group-B
i) కోసల c) మహాజనపదం
ii) రాజు a) రాజరికం
iii) మగధ d) గంగానది కిరువైపులా
iv) భూయజమాని e) గృహపతి
v) భాగ b) పంటలో 6వ భాగం

2.

Group-A Group-B
i) పెద్ద గ్రామాలు a) దాసులు
ii) మజ్జిమనికాయ b) పనివారు
iii) బానిస c) మహాజనపదాలు
iv) అత్రంజిఖేర d) పురాతత్వ ప్రాంతం
v) భర్తుకా e) పుస్తకం

జవాబు:

Group-A Group-B
i) పెద్ద గ్రామాలు c) మహాజనపదాలు
ii) మజ్జిమనికాయ e) పుస్తకం
iii) బానిస a) దాసులు
iv) అత్రంజిఖేర d) పురాతత్వ ప్రాంతం
v) భర్తుకా b) పనివారు
error: Content is protected !!