6th Class Social Bits 2nd Lesson గ్లోబు – భూమికి నమూన

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖ.
A) అక్షాంశం
B) రేఖాంశం
C) భూమధ్యరేఖ
D) అక్షం
జవాబు:
D) అక్షం

2. భూమిని రెండు సమాన అర్ధభాగాలుగా చేయురేఖ.
A) భూమధ్యరేఖ
B) కర్కటరేఖ
C)మకరరేఖ
D) అక్షం
జవాబు:
A) భూమధ్యరేఖ

3. మొత్తం రేఖాంశాలు.
A) 360
B) 180
C) 90
D) 270
జవాబు:
A) 360

4. ఏ అర్ధగోళంలో నీరు ఎక్కువగా ఉంది.
A) ఉత్తరార్ధగోళం
B) దక్షిణార్ధగోళం
C) పశ్చిమార్ధగోళం
D) పూర్వార్ధగోళం
జవాబు:
B) దక్షిణార్ధగోళం

5. అక్షాంశాలలో పొడవైన అక్షాంశం
A) కర్కటరేఖ
B) మకర రేఖ
C) భూమధ్య రేఖ
D) ఆర్కిటిక్ వలయం
జవాబు:
C) భూమధ్య రేఖ

6. భూమధ్య రేఖ నుండి ఉత్తర ధృవం వరకు గల అర్ధగోళం
A) ఉత్తరార్ధగోళం
B) దక్షిణార్ధగోళం
C) పశ్చిమార్ధగోళం
D) పూర్వార్ధగోళం
జవాబు:
A) ఉత్తరార్ధగోళం

7. 0° రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు.
A) భూమధ్య రేఖ
B) గ్రీనిచ్ రేఖ
C) అంతర్జాతీయ రేఖ
D) పైవన్నీ
జవాబు:
B) గ్రీనిచ్ రేఖ

8. అంతర్జాతీయ దినరేఖ అని దేనినంటారు?
A) 0° రేఖాంశం
B) 0° అక్షాంశం
C) 180° రేఖాంశం
D) 90° రేఖాంశం
జవాబు:
C) 180° రేఖాంశం

9. గ్లోబల్ అనే పదం ‘గ్లోబస్’ అనే ఈ భాష పదం నుండి వచ్చింది.
A) లాటిన్
B) గ్రీకు
C) రోమన్
D) ఫ్రెంచి
జవాబు:
A) లాటిన్

10. అక్షాంశం (లాటిట్యూడ్) అనే పదం ‘లాటిట్యూడో’ అను లాటిన్ పదం నుండి వచ్చినది. దీని అర్థం ఏమిటి?
A) పొడవు
B) వెడల్పు
C) ఎత్తు
D) లావు
జవాబు:
B) వెడల్పు

11. 0° రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు.
A) ముఖ్య రేఖాంశం
B) ప్రామాణిక రేఖాంశం
C) గ్రీనిచ్ రేఖాంశం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

12. ‘లాంగిట్యూడో అనే లాటిన్ పదంనకు అర్థం
A) పొడవు
B) వెడల్పు
C)మందం
D) పరిధి
జవాబు:
A) పొడవు

13. భూమి యొక్క వాతావరణ విభజన వీని సహాయంతో అధ్యయనం చేయవచ్చు.
A) అక్షాంశాలు
B) రేఖాంశాలు
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
A) అక్షాంశాలు

14. రాత్రి పగలు ఏర్పడటానికి కారణమైన భూ చలనం.
A) భూభ్రమణం
B) భూపరిభ్రమణం
C) రెండూ
D) ఏదీకాదు
జవాబు:
A) భూభ్రమణం

15. ఋతువులు ఏర్పడటానికి కారణమైన భూ చలనం
A) భూభ్రమణం
B) భూపరిభ్రమణం
C) రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) భూపరిభ్రమణం

16. భూ కక్ష్య పొడవు
A) 965 మి||కి.మీ.
B) 1610 మి||కి.మీ.
C) 695 మి||కి.మీ.
D) 569 మి॥కి.మీ.
జవాబు:
A) 965 మి||కి.మీ.

17. సూర్యుని కిరణాలు కర్కటరేఖపై నిట్టనిలువుగా పడే
A) జూన్ 21
B) డిసెంబర్ 22
C) మార్చి 21
D) సెప్టెంబర్ 23
జవాబు:
A) జూన్ 21

18. సూర్యుని కిరణాలు మకరరేఖపై నిట్టనిలువుగా పడే రోజు.
A) జూన్ 21
B) డిసెంబర్ 22
C) మార్చి 21
D) సెప్టెంబర్ 23
జవాబు:
B) డిసెంబర్ 22

19. లీపు సంవత్సరంలో ఎన్ని రోజులుంటాయి?
A) 365
B) 365
C) 366
D) 364
జవాబు:
C) 366

20. భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే ఈ గ్రహణం సంభవిస్తుంది.
A) చంద్రగ్రహణం
B) సూర్యగ్రహణం
C) రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) సూర్యగ్రహణం

21. భూమిమీద ఉన్న సమస్త జీవరాశి మనుగడకు మూలం.
A) చంద్రుడు
B) సూర్యుడు
C) నక్షత్రరాశులు
D) పైవన్నీ
జవాబు:
B) సూర్యుడు

22. క్రిస్టమస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఏ కాలంలో జరుపుకుంటారు?
A) వర్షాకాలం
B) శీతాకాలం
C) వేసవికాలం
D) ఏదీకాదు
జవాబు:
C) వేసవికాలం

23. క్రింది పటంలో ‘0’ డిగ్రీ రేఖాంశమునకు ఆవలివైపు ఉన్న రేఖాంశం ఏది?
A) 180 డిగ్రీల రేఖాంశం
B) ‘0’ డిగ్రీ రేఖాంశం
C) 150 డిగ్రీల తూర్పు రేఖాంశం
D) 150 డిగ్రీల పశ్చిమ రేఖాంశం
జవాబు:
A) 180 డిగ్రీల రేఖాంశం

II. ఖాళీలను పూరించుట

1. భూమి గుండ్రంగా ఉందని ………….. శతాబంలో నావికులు ధృవీకరించారు.
2. పురాతన గోబును 1492లో …………… రూపొందించాడు.
3. ఆధునిక గ్లోబును 1570లో ………….. రూపొందించాడు.
4. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని ………….. అంటారు.
5. ఉత్తర ధృవం, ఆర్కిటిక్ వలయం, కర్కటరేఖలు ………… గోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు.
6. దక్షిణ ధృవం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు ………….
7. అతిపెద్ద అక్షాంశం ………….
8. మధ్యాహ్నా రేఖలు అని ……… ను అంటారు.
9. 180° తూర్పు, పశ్చిమ రేఖాంశం ………….
10. భూమి తన అక్షంపై ………. నుండి ……… వైపుకు తిరుగుతుంది.
11. భూమి తన అక్షంపై ……….. కి.మీ||ల వేగంతో తిరుగుతుంది.
12. భూమి ఒకసారి తనచుట్టూ తిరిగి రావడానికి, పట్టుకాలం ……………..
13. భూమి యొక్క కక్ష్య ……… ఆకారంలో ఉంటుంది.
14. లీపు సంవత్సరంలో ………. నెలకు అదనపు రోజు కలుపబడుతుంది.
15. రాత్రి, పగలు సమానంగా ఉండే రోజులను ………. అంటారు.
16. చంద్రుడు, భూమి యొక్క నీడలోకి వెళ్ళినప్పుడు ………. గ్రహణం ఏర్పడుతుంది.
జవాబు:

  1. 15వ
  2. మార్టిన్ బెహైమ్
  3. టకి-ఆల్-దిన్
  4. దక్షిణార్ధ గోళం
  5. ఉత్తరార్ధ
  6. దక్షిణార్ధ
  7. భూమధ్యరేఖ/0 అక్షాంశం
  8. రేఖాంశాల
  9. అంతర్జాతీయ దినరేఖ
  10. పడమర, తూర్పు
  11. 1610
  12. 23 గంటల, 56 ని॥ల 4.09 సెకనలు
  13. దీర్ఘవృత్తాకారం
  14. ఫిబ్రవరి
  15. విషవత్తులు
  16. చంద్ర

III. జతపరుచుట
1.

Group-A Group-B
i) 0 డిగ్రీ అక్షాంశం a) 360
ii) 0 డిగ్రీ రేఖాంశం b) ధృవం
iii) స్థిరబిందువు c) భూమధ్యరేఖ
iv) అక్షాంశాలు d) 180
v) రేఖాంశాలు e) గ్రీనిచ్ రేఖ

జవాబు:

Group-A Group-B
i) 0 డిగ్రీ అక్షాంశం c) భూమధ్యరేఖ
ii) 0 డిగ్రీ రేఖాంశం e) గ్రీనిచ్ రేఖ
iii) స్థిరబిందువు b) ధృవం
iv) అక్షాంశాలు d) 180
v) రేఖాంశాలు a) 360

2.

Group – A Group- B
i) 23 ½ డిగ్రీల ఉత్తర అక్షాంశం a) అంటార్కిటిక్ వలయం
ii) 23 ½ డిగ్రీల దక్షిణ అక్షాంశం b) ఆర్కిటిక్ వలయం
iii) 66 ½ డిగ్రీల ఉత్తర అక్షాంశం c) మకర రేఖ
iv)  66 ½  డిగ్రీల దక్షిణ అక్షాంశం d) కర్కట రేఖ
v) 82 ½  డిగ్రీల తూర్పు రేఖాంశం e) భారత కాలమాన ప్రామాణిక రేఖ

జవాబు:

Group – A Group- B
i) 23 ½ డిగ్రీల ఉత్తర అక్షాంశం d) కర్కట రేఖ
ii) 23 ½ డిగ్రీల దక్షిణ అక్షాంశం c) మకర రేఖ
iii) 66 ½ డిగ్రీల ఉత్తర అక్షాంశం b) ఆర్కిటిక్ వలయం
iv)  66 ½  డిగ్రీల దక్షిణ అక్షాంశం a) అంటార్కిటిక్ వలయం
v) 82 ½  డిగ్రీల తూర్పు రేఖాంశం e) భారత కాలమాన ప్రామాణిక రేఖ

6th Class Social Bits 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఇలా అంటారు.
A) నక్షత్రాలు
B) ఉల్కలు
C) నక్షత్ర రాశులు
D) ఖగోళ వస్తువులు
జవాబు:
D) ఖగోళ వస్తువులు

2. సొంతంగా, వేడి, కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులు.
A) నక్షత్రం
B) గ్రహం
C) ఉల్క
D) పైవన్నీ
జవాబు:
A) నక్షత్రం

3. సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు.
A)గ్రహాలు
B) ఉపగ్రహాలు
C) ఉల్కలు, తోక చుక్కలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

4. ఏడు నక్షత్రాల సమూహాన్ని ఇలా అంటారు.
A) ఉర్సామేజర్
B) బిగ్ బేర్
C) సప్తర్షి
D) ధృవ నక్షత్రం
జవాబు:
C) సప్తర్షి

5. ఉత్తర దిక్కులు స్థిరంగా ఉండే ఉత్తర నక్షత్రం
A) ధృవ నక్షత్రం
B) సప్తర్షి
C) ఉర్సామేజర్
D) బిగ్ బేర్
జవాబు:
A) ధృవ నక్షత్రం

6. భూమి ఎక్కడి నుండి వేడి, కాంతిని పొందుతుంది?
A) చంద్రుని నుండి
B) సూర్యుని నుండి
C) స్వతహాగా కల్గి ఉంది
D) తోక చుక్కల నుండి
జవాబు:
B) సూర్యుని నుండి

7. సౌర కుటుంబంలోని సభ్యుడు కానిది.
A) సూర్యుడు
B) ఎనిమిది గ్రహాలు, ఉపగ్రహాలు
C) ఉల్కలు, గ్రహశకలాలు
D) పాలపుంత
జవాబు:
D) పాలపుంత

8. సూర్యుని ఉపరితలంపై దాదాపు ఇన్ని డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది.
A) 1,00,000°C
B) 6000°C
C) 16000°C
D) 26,000°C
జవాబు:
B) 6000°C

9. భూమి కంటె సూర్యుడు ఎన్ని రెట్లు పెద్ద
A) 13 లక్షలు
B)3 లక్షలు
C) 23 లక్షలు
D) 15 కోట్లు
జవాబు:
A) 13 లక్షలు

10. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాన్ని ఇలా పిలుస్తారు.
A) సౌర కుటుంబం
B) కక్ష్య
C) గెలాక్సీ
D) పరిభ్రమణం
జవాబు:
B) కక్ష్య

11. క్రింది వానిలో అంతర గ్రహం కానిది.
A) బుధుడు
B) శుక్రుడు
C) భూమిం
D) గురుడు
జవాబు:
D) గురుడు

12. క్రింది వానిలో బాహ్యగ్రహం కానిది.
A) శని
B) ఇంద్రుడు
C) అంగారకుడు
D)వరుణుడు
జవాబు:
C) అంగారకుడు

13. మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి ఎన్నవది? పరిమాణంలో ఎన్నవది? వరుసగా
A) 5, 3
B) 3, 5
C) 3, 4
D) 4, 3
జవాబు:
B) 3, 5

14. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన
A) బుధుడు
B) భూమి
C) అంగారకుడు
D) చంద్రుడు
జవాబు:
B) భూమి

15. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది?
A) 8 ని||లు
B) 18 ని||లు
C) 28 ని॥లు
D) 13 ని॥లు
జవాబు:
A) 8 ని||లు

16. వాతావరణంలో ఆక్సిజన్ శాతం
A) 78%
B) 21%
C) 11%
D) 12%
జవాబు:
B) 21%

17. ఉపగ్రహాలు లేని గ్రహాలు
A) బుధుడు, శుక్రుడు
B) బుధుడు, భూమి
C) శుక్రుడు, భూమి
D) బృహస్పతి, శని
జవాబు:
A) బుధుడు, శుక్రుడు

18. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది?
A) 365 రోజులు
B) 24 గంటలు
C) 27 రోజులు
D) 14 రోజులు
జవాబు:
C) 27 రోజులు

19. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి
A) రాకేష్ శర్మ
B) కల్పనా చావ్లా
C) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
D) యురిగగారిన్
జవాబు:
C) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్

20. గ్రహశకలాలు ఈ రెండు గ్రహాల మధ్య ఉన్నాయి.
A) అంగారకుడు, బృహస్పతి
B) భూమి, అంగారకుడు
C) బృహస్పతి, శని
D) బుధుడు, శుక్రుడు
జవాబు:
A) అంగారకుడు, బృహస్పతి

21. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది?
A) 76 సంవత్సరాలు
B) 78 సంవత్సరాలు
C) 74 సంవత్సరాలు
D) 72 సంవత్సరాలు
జవాబు:
A) 76 సంవత్సరాలు

22. భారతదేశంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టు సంస్థ
A) ISRO
B) NASA
C) SHAR
D) పైవన్నీ
జవాబు:
A) ISRO

23. అత్యధికంగా ఉపగ్రహాలు కల్గి ఉన్న గ్రహం
A) ఇంద్రుడు
B) వరుణుడు
C) శని
D) బృహస్పతి
జవాబు:
D) బృహస్పతి

24. అత్యధిక పరిభ్రమణ కాలం కల్గిన గ్రహం
A) బుధుడు
B) ఇంద్రుడు
C) వరుణుడు
D) గురుడు
జవాబు:
C) వరుణుడు

25. అత్యల్ప భ్రమణ కాలం కల్గిన గ్రహం
A) భూమి
B) గురుడు
C) శని
D)వరుణుడు
జవాబు:
B) గురుడు

26. ఒకే భ్రమణ కాలం కల్గియున్న రెండు గ్రహాలు
A) భూమి, అంగారకుడు
B) అంగారకుడు, గురుడు
C) బుధుడు, శుక్రుడు
D) బుధుడు, భూమి
జవాబు:
A) భూమి, అంగారకుడు

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. మన సౌర కుటుంబంలో మొత్తం ……….. గ్రహాలు కలవు.
2. భూమికి కల ఏకైక సహజ ఉపగ్రహం …………
3. భూమి నుండి సూర్యుని దూరం సుమారు … కి.మీ.
4. గ్రహాలలో పెద్ద గ్రహం ………..
5. గ్రహాలలో చిన్న గ్రహం ………………
6. నీలిగ్రహం …………
7. వరుణ గ్రహం ………..
8. కాంతి సెకనుకు …. కి.మీ॥ వేగంతో ప్రయాణిస్తుంది.
9. భూమిచుట్టూ విస్తరించి ఉన్న గాలిపొరను ……..
10. భూమిపై, నీటిలో, గాలిలో గల అన్ని రకాల జీవులను కలిపి ………. ఆవరణం అంటారు. ,
11. చంద్రుని వ్యాపం, భూమి వ్యాసంలో………. వంతు మాత్రమే.
12. భూమి నుంచి చంద్రుడు దూరం, సుమారు ……… కి.మీ.
13. చంద్రునిపై మానవుడు అడుగిడిన రోజు ……
14. ISROని విస్తరింపుము ……………
15. SHARని విస్తరింపుము ……………
16. SDSC ని విస్తరింపుము ………………..
17. MOM ని విస్తరింపుము ……….. అంటారు.
18. హేలి తోకచుక్కను మనం ……….. సంవత్సరంలో చూడవచ్చు.
జవాబు:

  1. 8
  2. చంద్రుడు
  3. 15 కోట్లు
  4. బృహస్పతి
  5. బుధుడు
  6. భూమి
  7. అంగారకుడు
  8. 3,00,000
  9. వాతావరణం
  10. జీవా
  11. నాల్గవ
  12. 3,84,000
  13. జూలై 21, 1969
  14. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
  15. శ్రీహరికోట హై అల్టిట్యుడ్ రేంజ్
  16. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
  17. మార్స్ ఆర్బిటర్ మిషన్
  18. 2061

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

Group-A Group-B
i) సూర్యుడు a) నీలిగ్రహం
ii) చంద్రుడు b) అంతర గ్రహాలు
ii) భూమి c) భూమి నుండి 3,84,000 కి.మీ.ల దూరం
iv) శని మరియు వరుణుడు (యురేనస్) d) భూమి నుండి 150 మిలియన్ కి.మీ.ల దూరం
v) బుధుడు మరియు శుక్రుడు e) బాహ్యగ్రహాలు

జవాబు:

Group-A Group-B
i) సూర్యుడు d) భూమి నుండి 150 మిలియన్ కి.మీ.ల దూరం
ii) చంద్రుడు c) భూమి నుండి 3,84,000 కి.మీ.ల దూరం
iii) భూమి a) నీలిగ్రహం
iv) శని మరియు వరుణుడు (యురేనస్) e) బాహ్యగ్రహాలు
v) బుధుడు మరియు శుక్రుడు b) అంతర గ్రహాలు

APTET Special – Class 7 Science | Complet Notes – 1,2 Units

7వ తరగతి 

ఆహారంతో ఆరోగ్యం

  • మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకపదార్థాలు – పిండి పదార్ధాలు , మాంస కృత్తులు, కొవ్వులు, ఖనిజ లవణాలు ,విటమిన్‌ లు
  • మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలు అధిక మొత్తంలో అవసరం అవుతాయి .ఇలా అధికమొత్తంలో అవసరంయ్యే వాటిని స్ఫూల పోషకాలు అంటారు.
  • స్థూలల పోషకాలకు ఉదాహరణ — పెండి పదార్ధాలు , మాంస కృత్తులు ,కొవ్వులు .
  • ఆహారంలో కొన్ని పదార్ధాలు చాలా తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి .వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు .
  • సూక్ష్మ పోషకాలకు ఉదాహరణ — ఖనిజాలు , విటమిన్‌ లు
  • అంగన్‌ వాడీ కేంద్రాల నుండి పిల్లలకు అంద చేస్తున్న బాలామృతం పాకెట్‌ లో ఉన్న పోషక పదార్థాలు వివరాలు.

పిండి పదార్ధాలు 67 gms( 414 కికాలరీ )

మాంసకృత్తులు 11 gms

కొవ్వులు 11 gms 

ఐరన్‌ 9.1మిల్లీ gms

విటమిన్‌ A 202.5 మిల్లీ gms

కాల్షియం 367మిల్లీ gms

విటమిన్‌ B1 0.6 మిల్లీ gms

విటమిన్‌ B2 0.55 మిల్లీ gms

విటమిన్‌ C 15.3 మిల్లీ gms

ఫోలిక్‌ ఆమ్లం 22.1 మిల్లీ gms

నియాసిన్‌ 6.3 మిల్లీ gms

  • ఆటగాళ్లు ఆటలో అలసిపోయినప్పుడు తక్షణ శక్తి కోసం గ్లూకోజ్‌ తీసుకుంటారు .
  • గ్లూకోజ్‌ ఒక రకమైన పిండి పదార్థం .
  • మన శరీరానికి ప్రధాన శక్తి ఇచ్చే వనరులు — పిండి పదార్థాలు .
  • పిండి పదార్థాలను శక్తిని ఇచ్చే పోషకాలు అంటారు .
  • పెండి పదార్థాలు ఆహారంలో సాధారణంగా స్టార్చ్ మరియు చక్కెరల రూపంలో ఉంటాయి .
  • స్టార్చ్ ఉనికిని గుర్తించే పరీక్ష — అయోడిన్‌ పరీక్ష .
  • చక్కెర ఉనికిని గుర్తించే పరీక్ష – బెనెడిక్ట్‌ ద్రావణ పరీక్ష .
  • అయోడిన్‌ పరీక్షలో అయోడిన్‌ స్పటికాలను గోధుమ రంగులోకి వచ్చే వరకు నీటిలో కరిగించాలి
  • అయోడిన్‌ ద్రావణాన్ని బంగాళా దుంప ముక్కల పైన వేస్తే పెండి పదార్థం ఉన్న చోట నీలం – నలుపు రంగులోనికి మారుతుంది .
  • గుడ్డు సోనలో పిండి పదార్ధాలు ఉండవు .
  • పాలు ,గుడ్డు, పప్పు ధాన్యాలలో అధికంగా ఉండే పోషక పదార్థాలు – మాంస కృత్తులు .
  • మాంస కృత్తులు అనగా proteins
  • కండరాలు ,ఇతర శరీర అవయువాలు ఏర్పడడానికి మాంస కృత్తులు అవసరం .
  • శరీర నిర్మాణ పోషకాలు అని వేటిని అంటారు – మాంస కృత్తులు .
  • మాంసకృత్తులు జీవ రసాయన ప్రతిచర్యలను నియంత్రిస్తాయి .
  • శరీరంలోని గాయాలను బాగు చేసి నయం చేసేవి – మాంస కృత్తులు .
  • వ్యాధుల నుండి కోలుకోవడానికి కావలసిన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయ పడేవి- మాంస కృత్తులు .
  • మాంసం , చేపలు ,గుడ్లు, పాలు తృణ ధాన్యాలు , సోయా చిక్కుడు మొదలైన వాటి నుండి మాంస కృత్తులు పొందుతాము .
  • మన సాంప్రదాయ ఆహార పదార్థాలైన పెసరట్టు , మినపట్టు , గారే , వడ, పునుగులు , సున్నుండలు, ఇద్లీ మొదలైన వాటిలో proteins ఉంటాయి.
  • గుడ్డు తెల్ల సోనలో మాంసకృత్తుల నిర్దారణ పరీక్ష లో ఉపయోగించే ద్రావనాలు – కాపర్‌ సల్ఫెట్‌, సోడియం హైడ్రాక్సైడ్ 
  • Protiens నిర్దారణ పరీక్షలో 2 శాతం కాపర్‌ సల్ఫేట్‌ ను 100 ml నీటిలో , అలాగే 10 శాతం సోడియం హైడ్రాక్సెడ్‌ ను 100 ml నీటిలో కలపాలి.
  • పరీక్ష నాళకలో 10 చుక్కల కోడి గుడ్డు తెల్ల సొన తీసుకుని అందులో రెండు చుక్కల కాపర్‌ సల్ఫేట్‌ మరియు 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలపాలి .
  • కోడి గుడ్డు తెల్ల సొన ఊదారంగులోకి మారింది. అందువలన అందులో protiens ఉన్నట్లు నిర్దారించవచ్చు .
  • సోయాచిక్కుడు పొడి కూడా ఊదారంగులోకి మారింది .
  • నెయ్యి ఊదారంగులోకి మారలేదు . నెయ్యిలో protiens ఉండవు .
  • పాలు ఊదారంగులోకి మారాయి.
  • నూనె మరియు వెన్నలో కొవ్వులు ఉంటాయి .
  • మన శరీరంలో ఇంధన వనరుగా ఉపయోగపడేది — కొవ్వులు .
  • కొవ్వులను శక్తిని ఇచ్చే పోషకాలు అంటారు.
  • కొవ్వులు అదే మొత్తంలోని కార్బోహైడ్రేట్స్ తో పోలిస్తే ఎక్కువ శక్తిని ఇస్తాయి .
  • కొవ్వులు సాధారణంగా నూనెల వలె జిడ్డుగా ఉంటాయి.
  • కొవ్వులు ఉన్న ఆహారాన్ని మనం కాగితంపై ఉంచినప్పుడు కాగితం అపారదర్శకంగా మారింది .
  • ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వారు పాఠశాలకు వెళ్లినప్పుడు రాక్తహీనత కలిగిన విద్యార్థులకు ఐరన్‌ టాబ్లెట్స్‌, దృష్టి సమస్య ఉన్న విద్యార్థులకు కళ్ళజోడు ను అందిస్తారు .
  • ఖనిజ లవణాలు మరియు విటమిన్లను రక్షక పోషకాలు అంటారు.
  • ఖనిజ లవణాలకు ఉదాహరణ — కాల్షియం , ఇనుము , భాస్వరం , అయోడిన్‌ , సోడియం .
  • కాల్షియం (ca) లభించే పదార్ధాలు – పాలు పెరుగు , ఆకుకూరలు ,చేప.
  • దృఢమైన ఎముకలు , దంతాలు ఏర్పడుటకు ఉపయోగపడే ఖనిజ లవణం -కాల్నియం .
  • ఇనుము (fe) లభించే వనరులు – మాంసం , ఎండిన ఫలాలు ,ఆకుకూరలు..
  • రక్తం ఏర్పడడానికి , ఆక్సిజన్‌ సరఫరాకు అవసరమయ్యే ఖనిజ లవణం — ఇనుము .
  • భాస్వరం(p) లభించే పదార్థాలు – పాలు ,పెరుగు ,ధాన్యాలు ,గింజలు ,మాంసం .
  • బలమైన ఎముకలు ,దంతాలు కావడానికి అవసరమయ్యే ఖనిజలవణం — భాస్వరం
  • అయోడిన్‌ (I) లభించే ఆహార పదార్థాలు – సముద్ర ఆహారం ,ఉప్పు .
  • థైరాయిడ్‌ హార్మోన్‌ తయారీకి అవసరమయ్యే ఖనిజలవణం — అయోడిన్‌.
  • ఏ ఖనిజలవణం లోపిస్తే గాయిటర్‌ వ్యాధి కలుగుతుంది – అయోడిన్‌ .
  • సోడియం(Na) లభించే వనరు – ఉప్పు
  • శరీరానికి కావలసిన నీటిని పట్టి ఉంచే ఖనిజలవణం — సోడియం .
  • ఖనిజలవణాలు లభించే పదార్థాలు – పండ్లు కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్స్
  • రక్తహీనత నివారించడానికి పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమం — WIFS
  • WIFS- weekly iron folic acid
  • WIFS కార్యక్రమం ప్రారంభం అయిన సంవత్సరం – 2012.
  • WIFS కార్యక్రమం కింద 1 నుండి 10 తరగతులు చదువుతున్న పిల్లలకు ప్రతివారం (పింక్‌/నీలం) ఐరన్‌ మాత్రలు ఇస్తారు .
  • ఐరన్‌ ఫోలిక్‌ ఆమ్లాల మాత్రలను ఖచ్చితంగా భోజనం తర్వాత తీసుకోవాలి .లేకపోతే వికారం వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు .
  • ఫోలిక్‌ ఆమ్లం ఒక అనుబంధపదార్ధం కావున అది రక్తం లోకి ఆహారంతో కలిసి ప్రవేశించాలి .
  • రేచీకటి నివారించడానికి విటమిన్‌ A అవసరం .
  • విటమిన్‌ లు రెండు రకాలు. 1. కొవ్వులో కరిగే విటమిన్లు – A,D,E,K.

2. నీటిలో కరిగే విటమిన్లు _ ౦ మరియు 8 కాంస్లెక్స్‌..

విటమిన్‌ పేరు విధులు ఆహార వనరులు లోపించినపుడు కలిగే వ్యాధి
విటమిన్‌ A కళ్ళు, రోమాలు, చర్మం యొక్క ఆరోగ్యానికి క్యారెట్‌, మునగ, పాలు పాదార్థాలు, లివర్‌ ఆయిల్స్‌ కళ్ళు పొడిబారడం, రేచీకటి, కార్నియా వైఫల్యం
విటమిన్‌ B పిండి పదార్ధాలు, మాంస కృత్తులు తవుడు, పాలు బెరి బెరి, ఫిట్స్‌, పెల్లాగ్రా
కాంప్లెక్స్‌ వినియోగం, ఎర్ర రక్తకణాల తయారీ గుడ్డు, ఆకుకూరలు పొలుసు చర్మం, ఫోటో ఫోబియా జ్ఞాపక శక్తి తగ్గడం
విటమిన్‌ C చర్మం, దంతాలు, చిగుళ్ళు, రక్తకణాల ఆరోగ్యానికి నిమ్మ, నారింజ జాతి ఫలాలు, మునగ, మొలకలు స్కర్వి
విటమిన్‌ D ఎముకలు, దంతాలు ఆరోగ్యం సూర్యరశ్మి, పాల ఉత్పత్తులు రికెట్స్‌
విటమిన్‌ E నాడులు, రక్తకణాల ఆరోగ్యం పండ్లు, కూరగాయలు, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ వంధ్యత్వ సమస్యలు
విటమిన్‌ K దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టడానికి క్యాబేజీ, ఆకుకూరలు రక్తం గడ్డకట్టడం ఆలస్యమవడం
  • కోవిడ్‌ 19 పరిస్థితులలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం కోసం అందరూ విటమిన్‌౦ లభించే ఆహార పదార్థాలు అధికంగా తీసుకున్నారు
  • గాయాలయినప్పుడు రక్తం గడ్డ కట్టడం లో సహాయపడే విటమిన్‌ – విటమిన్‌ K
  • సూర్య రశ్మి నుండి లభించే విటమిన్‌- విటమిన్‌ D.
  • విటమిన్‌ C అనునది ఆస్కార్టిక్‌ ఆమ్లం అనే ఒక సేంద్రీయ పదార్థం .
  • ఆహారంలో విటమిన్‌ C ఉందని నిర్ధారించే పరీక్షలో నిమ్మకాయ , అయోడిన్‌ ద్రావణం , ఒక తెల్ల కాగితంతో చేస్తారు .
  • ఒక తెల్ల కాగితంపై అయోడిన్‌ ద్రావణం రెండు చుక్కలు వేసి దానిపై నిమ్మకాయ ముక్కను బోర్లించాలి .
  • నిమ్మకాయలో విటమిన్‌ C ఉన్నట్లైతే నిమ్మకాయ కింద అయోడిన్‌ ద్రావణం పోసి ఉన్న కాగితం భాగం రంగును కోల్పోతుంది .
  • చిలగడ దుంపలో అధికంగా ఉండే పోషక పదార్ధాలు – పీచు పదార్థాలు .
  • జీర్ణ వ్యవస్థలో పేగులలో ఆహార కదలికలకు మరియు మలబద్ద నివారణకు సహాయపడేవి – పీచు పదార్ధాలు .
  • పీచు పదార్ధాలు ప్రధానంగా మొక్కల నుండి లభిస్తాయి .
  • చిలగడ దుంప , బత్తాయి వంటి ఆహార పదార్థాలలో పీచు పదార్థం ఎక్కువ .
  • పీచు పదార్థం లభించే పదార్ధాలకు ఉదాహరణ — కూరగాయలు, ఆకు కూరలు, దుంపలు, పండ్లు, మొలకలు.
  • మన రక్తంలో నీరు ఒక భాగం.
  • మన శరీరంలో దాదాపు మూడింట రెండు వంతుల నీరు ఉంటుంది .
  • నీరు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ద పరుస్తుంది .
  • శరీరం నుండి కొన్ని వ్యర్థాలు మూత్రం మరియు చెమట రూపంలో బయటకు వెళ్లడానికి, ఆహారాన్ని జీర్ణం చేయడానికి నీరు సహాయపడుతుంది .
  • బాటిల్‌ వాటర్‌ కంటే. పంపు నీరు తాగడం ఉత్తమం .
  • మినరల్‌ వాటర్‌ అనగా వివిధ ఖనిజ లవణాలు ఉన్న బుగ్గ నీరు ను వడపోయగా వచ్చే నీరు.
  • ఆయుర్వేదం లో వివరించిన విబంధ ను పోలి ఉండే వ్యాధి – మలబద్దకం
  • మలబద్దకం అనునది జీర్ణ నాళ. పేగుకు సంబంధించిన వ్యాధి.
  • తగినంత పీచు పదార్ధం , తగినంత నీరు తెసుకోక పోవడం వలన మలబద్దకం ఏర్పడుతుంది .
  • అన్నీ రకాల పోషకాలు తగిన పరిమాణంలో కలిగిఉన్న ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు.
  • సమతుల ఆహారం అంటే ఖరీదైన ఆహారం అని అర్థం కాదు.
  • నేషనల్‌ ఇన్స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ఎక్కడ కలదు …హైదారాబాద్‌
  • NIN ఏర్పాటు చేయబడిన సంవత్సరం — 1918
  • జాతీయ పోషకాహార సంస్థ (NIN) నంది విసృత ఆధారితమైన ఆహారం మరియు పోషణకు సంబంధించి సంపూర్ణ పరిశోధన జరుగుతుంది
  • పోషకాల లోపించడం వలన కలిగే వ్యాధులను న్యూనతా వ్యాధులు అంటారు.
  • పిల్లల ఆహారంలో కావలిసిన మాంస కృత్తులు (protiens) లభించని స్థితి ఎక్కువ కాలం కొనసాగితే వచ్చే వ్యాధి – క్వాషి యార్కర్‌
  • పిల్లల ఆహారంలో మాంస కృత్తులు మరియు పెండి పదార్థాలు లభించని స్థితి ఏర్పడితే కలిగే వ్యాధి – మేరాస్మస్.
  • మనం రోజు కొవ్వులతో కూడిన ఆహారం తీసుకుంటే కలికే లక్షణం – ఊబకాయం
  • రోజూ జంక్‌ ఫుడ్స్‌ తినడం వలన మన జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది .
  • జంక్‌ ఫుడ్స్‌ అధికంగా కొవ్వులు కలిగి ఉంటాయి .పీచు పదార్ధాలు ఉండవు .
  • జింక్‌ ఫుడ్స్‌ కు ఉదాహరణ:- పెజ్లా, బర్గర్‌, చిప్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌, నూడుల్స్‌, కూల్‌ డ్రింక్స్‌
  • స్థానికంగా దొరికే వారి మొదలగు ధాన్యాలు ఆరోగ్యానికి అవసరం .
  • జొన్నలు, రాగులు వంటి ధాన్యాలలో కాల్షియం మరియు ఇనుము అధికంగా దొరుకుతుంది .
  • బాగా పాలిష్‌ చేసిన బియ్యంలో పోషక విలువలు తగ్గుతాయి . ఫైబర్‌ తక్కువగా ఉంటుంది .
  • జీర్ణక్రియ ఆరోగ్యానికి పీచు పదార్థాలు చాలా అవసరం
  • శీతల పానీయాలలో ఉండే ఆమ్లగుణం ఎముకలకు, దంతాలకు చేటు చేస్తుంది .
  • భోజనానికి ముందు గాని తర్వాత గాని కాఫీ , టీ తాగడం వలన శరీరం ఐరన్‌ ధాతువును గ్రహించలేదు .
  • బెల్లం ద్వారా మనకి ఐరన్‌ లభిస్తుంది .
  • చిక్కి ద్వారా విటమిన్‌ B, protein, ఐరన్‌ లభిస్తాయి. .
  • మొలకెత్తిన ధాన్యాలు , పప్పు దినుసులు చాలా సూక్ష్మ పోషకాలకు , శక్తి వనరులుగా సహాయపడతాయి
  • మట్టిని సజీవంగా ఉంచడం కోసం సేంద్రీయ ఎరువులు మరియు సేంద్రీయ పురుగు మందులు ఉపయోగించి వ్యవసాయం చేయు పద్దతిని సేంద్రీయ వ్యవసాయం అంటారు.
  • సేంద్రీయ వ్యవసాయంలో పండించిన ఆహార పదార్థాలను సేంద్రీయ ఆహారాలు అంటారు .
  • కలుషిత ఆహారాలను నియంత్రించడం కోసం ఏర్పాటైన సంస్థ – FSSSI
  • ఈ కింద ఇవ్వబడిన 7C లు మంచి ఆరోగ్యం పొందడానికి తోడ్పడతాయి

1. Check-తాజా ఆహారాన్ని తనిఖీ చేసి ఎంచుకోండి

2. Clean-ఆహారాన్ని నిలువచేసే ముందు అన్నీ పాత్రలు కడగండి లేదా తుడవండి

3. Cover – ఆహారం మరియు తాగునీటిని నిల్వ ఉంచే ప్రదేశానికి మూతలు ఉంచండి

4. Cross contamination avoided-వందని మరియు వండిన ఆహారాన్ని వేరుగా ఉంచండి .

5. Cook – ఆహారాన్ని బాగా ఉడికించి తాజాగా వండినదైనట్లు చూసుకోండి .

6. Cool/chill-మాంసం , కోడి , గుడ్డు ఇతర పాడైపోయే వస్తువులు శీతలీకరించండి

7. Consume – పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వడ్డించండి . శుభ్రమైన పాత్రలు వాడండి .

  • తృణ ధాన్యాలు మరియు చిరుధాన్యాలలో పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి
  • పప్పు ధాన్యాలలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి .
  • మలబద్దకాన్ని నివారించడానికి ఎక్కువ పీచు పదార్ధారు తీసుకోవాలి .
  • విటమిన్‌ D లోపం వలన రికెట్స్‌ అనే వ్యాధి కలుగుతుంది .
  • విటమిన్‌ C లోపం వలన స్కర్వీ అనే వ్యాధి కలుగుతుంది .
  • రక్త హీనత అనునది దేని లోపం వలన కలుగుతుంది – ఐరన్‌
  • విటమిన్‌ A లోపం వలన మనకు దృష్టి లోపాలు కలుగుతాయి .

పదార్ధాల స్వభావం

  • ఆహార పదార్ధాలలో కొన్ని పదార్థాలు పుల్లని రుచిని కలిగి ఉంటాయి . పుల్లని రుచిని కలిగి ఉండే పదార్ధాలను ఆమ్లాలు అంటారు .
  • ఆమ్లాలు రుచికి పుల్లని స్వభావం కలిగి ఉంటాయి .
  • ఆమ్లం అనే పదాన్ని ఆంగ్లం లో Acid అంటారు .
  • Acid అనే పదం ఏసీర్‌ అనే లాటిన్‌ పదం నుండి వచ్చింది .
  • ఏసీర్‌ అనగా అర్థం – పులుపు
  • టమాటా రసం, పెరుగు, పచ్చి మామిడికాయ, ఉసిరి కాయ, కమలా రసం వంటివి పుల్లని రుచిని కలిగి ఉంటాయి.
  • విటమిన్‌ C యొక్క రసాయన నామం — ఆస్కార్టిక్‌ ఆమ్లం
  • ఆస్కార్టిక్‌ ఆమ్లం నిమ్మజాతి పండ్లు , ఉసిరిలో అధికంగా లభిస్తుంది .
  • స్నానపు గదులను శుభ్రం చేయడానికి ఉపయోగించే ఆమ్లం — హైడ్రో క్లోరిక్‌ ఆమ్లం (Hcl)
  • Hcl ఘాటైన వాసన కలిగి దట్టమైన పోగాలను విడుదల చేస్తుంది .
  • వాహనాలలో ఉపయోగించే బ్యాటరీలలో ఉపయోగించే ఆమ్లం – సల్ఫ్యూరిక్‌ ఆమ్లం
  • భూమి నుండి తవ్వి తీసిన ఖనిజాల నుండి కృత్రిమంగా తయారు చేసిన ఆమ్లములను ఏమని పిలుస్తారు -ఖనిజ ఆమ్లాలు లేదా కృత్రిమ ఆమ్లాలు .
  • ఖనిజ లేదా కృత్రిమ ఆమ్లములకు ఉదాహరణ — హైడ్రో క్లోరికామ్లం, సల్ఫ్యూరిక్‌ ఆమ్లం, నత్రికామ్లం
  • సోడాలు మరియు శీతల పానీయాలలో ఉండే ఆమ్లం — కార్టోనిక్‌ ఆమ్లం .
  • కార్డన్‌ దై ఆక్సైడ్‌ ను నీటితో కలిపి కార్టోనిక్‌ ఆమ్లం తయారు చేస్తారు .
  • సబ్బులు ,టూత్‌ పేస్ట్‌ లు క్షారాలను కలిగి ఉంటాయి
  • క్షారాలు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి .
  • జారుడు స్వభావం కలిగి ఉండే రసాయన పదార్థాలను క్షారాలు అంటారు .
  • క్షారాలు జారుడు స్వభావాన్ని మరియు చేదు రుచిని కలిగి ఉంటాయి .
  • టూత్‌ పేస్ట్‌ లో గల ముఖ్య అనుఘటకాలు — అల్యూమినియం హైడ్రాక్టైడ్‌, సోడియం బై కార్టొనేట్‌ .
  • స్నానం చేయు సబ్బులలో ఉండే ముఖ్య అనుఘటకం — పొటాషియం హైడ్రాక్సెడ్‌
  • బట్టలు ఉతికే డిటర్జెంట్‌ సబ్బులలో ఉండే ముఖ్య అనుఘటకం — సోడియం హైడ్రాక్టైడ్‌
  • నీటిలో కరిగే క్షారాలను ఏమంటారు – ఆల్కలీలు
  • ఆల్కలీలకు ఉదాహరణ — సోడియం హైడ్రాక్సెడ్‌ , పొటాషియం హైడ్రాక్సెడ్‌, కాల్షియం హైడ్రాక్సెడ్‌
  • ఆమ్లాలకు, క్షారాలకు సరికొత్త నిర్వచనాలు ఇచింది – స్వంటే అర్హీనియస్‌
  • అర్హీనియస్ ఏ దేశానికి చెందినవారు — స్వీడన్‌
  • అర్హీనియస్ రసాయన శాస్త్రంలో చేసిన పరిశోధనకు గాను ఏ సంవత్సరం లో నోబెల్‌ బహుమతి లభించింది – 1903 .
  • పదార్ధాలను వాటి రుచి మరియు జారుడు స్వభావం ఆధారంగా ఆమ్లాలు ,క్షారాలు అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు .
  • ఆమ్లం మరియు క్షారం కానీ పదార్ధాలను తటస్థ పదార్థాలు అంటారు .
  • స్వచ్చమైన నీరు ఒక తటస్థ పదార్ధం .
  • తటస్థ పదార్థాలకు ఉదాహరణలు — స్వేదన జలం , ఉప్పు ద్రావణం , చక్కెర ద్రావణం .
  • కొన్ని ఆమ్లాలు మరియు క్షారాలు చాలా ప్రమాదకరమైనవి మరియు క్షయం చేయు స్వభావం కలవి…ఇలాంటి వాటిని స్పర్శ లేదా రుచి ద్వారా పరీక్షించలేము ..ఉదాహరణ :హైద్రో క్లోరికామ్లం ,సల్ఫ్యూరిక్‌ ఆమ్లం ,నత్రికామ్లుం ,సోడియం హైడ్రాక్సెడ్‌, మెగ్నీషియం హైడ్రాక్సెడ్‌ , పొటాషియం హైడ్రాక్సెడ్‌.
  • ఆమ్లాలు, క్షారాలను గుర్తించడానికి సహాయపడే పరిసరాలలో లభించే స్టార్ధాలను సూచికలు అంటారు.
  • సూచికలలో ముక్యమైనవి:

1. సహజ సూచికలు 

2. క్రుత్రిమ సూచికలు 

3. ఘ్రాణ సూచికలు 

4. సార్వత్రిక సూచికలు

  • సహజ సూచికలు :
  • ప్రకృతిలో సహజంగా లభించే పసుపు మరియు మందారం లను సహజ సూచికలు అంటారు .
  • సాధారణంగా ఎక్కువ గా ఉపయోగించే సూచిక — లిట్మస్‌
  • లిట్మస్‌ లను దేని నుండి గ్రహిస్తారు – లైకేన్‌
  • లిట్మస్‌ కాగితపు పట్టీలు రెండు రంగులలో ఉంటాయి ..1. ఎర్ర లిట్మస్‌ 2. నీలి లిట్మస్‌ ..
  • ఒక పసుపు కాగితం పట్టీని నిమ్మరసం వంటి ఆమ్లంలో ఉంచినప్పుడు ఆ పసుపు కాగిత పట్టీ పసుపు రంగులోనే ఉండిపోతుంది .
  • పసుపు రంగు కాగితం పట్టీని సబ్బు వంటి ద్రావణంలో ముంచినప్పుడు అది ఎరుపు గోధుమ రంగులోకి మారుతుంది .
  • పసుపు రంగు కాగితం పట్టీని సున్నపు ద్రావణంలో ముంచినప్పుడు అది ఎరుపు గోధుమ రంగులోకి మారుతుంది .
  • ఆమ్లాలు, క్షారాలను పరీక్షించడానికి పసుపు ముద్దను వినియోగించవచ్చు .
  • ఇండిగోఫెరా టింక్షోరియా పువ్వులను కూడా సూచికగా వినియోగించవచ్చు ,
  • ఇండిగోఫెరా టింక్టోరియా- నీలి చెట్టు ..
  • మందార సూచిక తయారు చేయడానికి మందార పూల రేకులను తీసుకుని గోరు వెచ్చని నీటిలో నీరు ఊదా రంగు లోకి మారేంత వరకు కలియబెట్టాలి .తర్వాత వడపోసి ద్రావణం తీసుకోవాలి .
  • మందార ద్రావణం నిమ్మరసం ,వెనిగర్‌ లలో గులాబీ రంగులోకి మారింది .
  • మందార ద్రావణం సబ్బు మరియు సున్నపు ద్రావణంలో ఆకుపచ్చగా మారింది .
  • మందారను ఆమ్ల.క్షార సూచికగా వినియోగించవచ్చు ..
  • కృత్రిమ సూచికలు :
  • కృత్రిమంగా తయారు చేసిన సూచికలను కృత్రిమ సూచికలు అంటారు…
  • ప్రయోగ శాలలో సాధారణంగా ఉపయోగించే సూచికలు — మిథైల్‌ ఆరెంజ్‌ , ఫీనాప్తలిన్‌
  • నీలి లిటస్‌ ను ఎర్పు రంగులోనికి మార్ప్దేవి – ఆమ్లాలు
  • ఎర్ర లిట్మస్‌ ను నీలి రంగులోనికి మార్లేవి -క్షారాలు
  • మిథైల్‌ ఆరెంజ్‌ ఆమ్లాలలో ఎరుపు రంగు లోనికి మారుతుంది .
  • మిథైల్‌ ఆరెంజ్‌ క్షారాలలో పసుపు రంగులోనికి మారుతుంది .
  • ఫీనాప్తలిన్‌ సూచిక క్షారాలలో పింక్‌ రంగులోనికి మారుతుంది .
  • ఆమ్లాలలో ఫీనాప్తలిన్‌ రంగు లో మార్పు రాదు.
  • స్వచ్చమైన నీటిలో ఏ సూచిక యొక్క రంగు కూడా మారదు..ఎందుకంటే నీరు తటస్థ పదార్ధం .
  • నిమ్మకాయకు రక్తం తెచ్చే మెజీషియన్స్‌ నిమ్మకాయకు ముందుగానే మిథైల్‌ ఆరెంజ్‌ లేదా మందార పూల రసం రాసి ఉంచుతారు ..
  • ఘ్రాణ సూచికలు(ఘాణ):
  • కొన్ని పదార్ధాలను ఆమ్లం లేదా క్షారంలో కలిపినప్పుడు వాటి వాసనలో మార్పు వస్తుంది .వీటిని ఘ్రాణ సూచికలు అంటారు .
  • ఘ్రాణ సూచికలకు ఉదాహరణ –ఉన్నిరసం , వెనిల్లా, లవంగ నూనె.
  • ఘ్రాణ సూచికలను సమ్మిళిత బోధనలో ఉపయోగిస్తారు .
  • సార్వత్రిక సూచిక :
  • ఇది వివిధ రంగుల మిశ్రమం
  • వివిధ పదార్ధాలతో వేరు వేరు రంగులను ఇస్తుంది .
  • మిథైల్‌ ఆరెంజ్‌ , ఫీనాప్తలిన్‌ కు విరుద్దంగా ఇది ఆమ్లాలు మరియు క్షారాల బలాన్ని సూచిస్తుంది. పదార్థాల PH:
  • ఆహార పదార్ధాలలో ఉపయోగించే వెనిగర్‌ ముట్టుకున్నా గాని మనకు హాని చేయదు కానీ హైడ్రో క్లోరికామ్లం తాకకూడదు ప్రమాదకరం ..
  • వెనిగర్‌ కన్నా హైడ్రో క్షోరికామ్లం బలం లో తేడా ఉంటుంది .( ఆమ్లం యొక్క బలం )
  • ఆమ్ల క్షార.బలాలను దేనితో కొలుస్తారు – PH స్కేలు
  • PH స్కేలు ను ప్రవేశ పెట్టిన శాస్త్ర వేత్త – సొరేన్‌ సన్‌
  • PH స్కేలు వ్యాప్తి ౦ నుండి 14 వరకు ఉంటుంది.
  • ఆమ్లాల PH విలువ 7 కన్నా తక్కువ ఉంటుంది.
  • క్షారాల PH విలువ 7 కన్నా ఎక్కువ ఉంటుంది.
  • తటస్థ పదార్థాల PH విలువ 7 ఉంటుంది .
  • 0 నుండి 7కు గి విలువ వెళుతున్న కొలదీ ఆమ్ల స్వభావం తగ్గుతుంది .
  • 7 నుండి 14కు PH విలువ వెళుతున్న కొలదీ క్షార స్వభావం పెరుగుతుంది .
  • వివిధ పదార్థాల PH లను సార్వత్రిక సూచికలు లేదా PH పేపర్‌ లతో పరీక్షించవచ్చు .
  • బలమైన ఆమ్లాలు మరియు క్షారాలకు క్షయం చెందించే స్వభావం ఎక్కువ.
  • బలమైన ఆమ్లాలు మరియు క్షారాలు తీవ్రమైన కాలిన గాయాలను ఏర్పరుస్తాయి.
  • బలమైన ఆమ్లములకు ఉదాహరణ :హైడ్రో క్లోరిక్‌ ఆమ్లం , సల్ఫ్యూరిక్‌ ఆమ్లం , నత్రికామ్లం .
  • బలహీనమైన ఆమ్లాలకు ఉదాహరణ : ఆసిటిక్‌ ఆమ్లం , సిట్రిక్‌ ఆమ్లం , ఆక్ష్టాలిక్‌ ఆమ్లం ..
  • బలమైన క్షారాలకు ఉదాహరణ : సోడియం హైడ్రాక్సెడ్‌, పొటాషియం హైడ్రాక్సెడ్‌.
  • బలహీనమైన క్షారాలకు ఉదాహరణ : అమ్మోనియం హైడ్రాక్సైడ్‌ .
  • సహజ ఆమ్లాలు సాధారణంగా చాలా బలహీనమైనవి .
  • ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి ఏ వాయువును విడుదల చేస్తాయి – హైడ్రోజన్‌
  • మండుతున్న పుల్లను టప్‌ అనే శబ్దం తో ఆర్పి వేసే వాయువు – హైడ్రోజన్‌
  • హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం జింక్‌ తో చర్య జరిపి హైడ్రోజన్‌ వాయువుని విడుదలచేయును .
  • హైడ్రో క్లోరికామ్లం + జింక్‌ → జింక్‌ క్లోరైడ్‌ + హైడ్రోజన్‌
  • గాలికన్న హైడ్రోజన్‌ వాయువు తేలికైనది కావున హైడ్రోజన్‌ వాయువు ఉన్న బెలూన్‌ పైకి ఎగురుతుంది .
  • పచ్చళ్లను అల్యూమినియం,రాగి స్పీల్‌ మొదలైన పాత్రలలో నిల్వ చేయరు ఎందుకంటే పచ్చళ్లలో ఆమ్లాలు ఉంటాయి
  • పచ్చళ్లలో ఉన్న ఆమ్లాలు లోహపు పాత్రలతో చర్య జరిపి విష పదార్ధాలు ఏర్పరచి పచళ్లను పాడు చేస్తాయి .
  • అందువలన పచ్చళ్లను సాధారణంగా పింగానీ లేదా గాజు పాత్రలలో నిల్వ చేస్తారు .
  • ఎక్కువ కాలం పచ్చళ్లలో ఉంచిన చెంచా క్షయం చెందడం మనం గమనించవచ్చు .
  • సోడియం హైడ్రాక్సెడ్‌ వంటి క్షారాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్‌ వాయువును విడుదల చేస్తాయి కానీ అన్నీ క్షారాలు లోహాలతో చర్య జరపవు .
  • గుడ్డు పెంకు కాల్షియం కారొనేట్‌ తో నిర్మించబడి ఉంటుంది .
  • పరీక్షనాళికలో గుడ్డు పెంకు ముక్కలను తీసుకుని దానికి సజల హైడ్రో క్లోరికామ్లం కలిపితే ఒక వాయువు విడుదలవుతుంది ..ఈ వాయువు దగ్గర మండుతున్న పుల్లను ఉంచితే అది ఆరిపోతుంది .
  • మండుతున్న పుల్లను ఆర్వే వాయువు – కార్టన్‌ డై ఆక్సెడ్‌
  • ఆమ్లము కాల్షియం కార్టొనేట్‌ తో చర్య జరపడం వలన కార్డన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతుంది .
  • ఆమ్లం మరియు క్షారాల మధ్య జరిగే చర్యను పమంటారు – తటస్టీకరణం
  • తటస్థీకరనం  లో ఏర్పడేవి – నీరు, లవణాలు
  • సోడియం హైడ్రాక్సెడ్‌ ద్రావణమునకు ఫీనాస్తలిన్‌ సూచిక కలిపితే అది గులాబీ రంగులోకి మారును. ఆ ద్రావణానికి హైడ్రో క్లోరిక్‌ ఆమ్లాన్ని గులాబీ రంగు పోయేంతవరకు కలపండి ..ఇప్పుడు ఆ ద్రావణం ఆమ్లం కాదు క్షారం కాదు. తటస్టీకరించ బడింది
  • క్షారాలలో ఫీనాప్తలిన్‌ గులాబి రంగులోకి మారుతుంది .
  • ఆమ్లాలలో మరియు తటస్థ ద్రావణాలలో ఫీనాప్తలిన్‌ కు రంగు ఉండదు .
  • హైడ్రో క్లోరిక్‌ ఆమ్లం + సోడియం హైడ్రాక్సెడ్‌ → నీరు + సోడియం క్లోరైడ్‌
  • ఆమ్లం మరియు క్షారం మధ్య చర్య జరిగి లవణం మరియు నీరు ఏర్పడినాయి .
  • సోడియం క్లోరైడ్‌ అనునది లవణం .దీనిని సాధారణ ఉప్పు అంటారు .
  • ఈ ద్రావణానికి మరల హైడ్రో క్లోరిక్‌ ఆమ్లం కలిపితే అది ఆమ్లీకృతం అయ్యి గులాబీ రంగులోనికి మారుతుంది .
  • తటస్థీకరనం  ఏర్పడిన లవణ స్వభావం అది ఏర్పడడానికి ఉపయోగించిన ఆమ్ల క్షార స్వభావం పై ఆధారపడి ఉంటుంది .
  • సోడియం క్లోరైడ్‌ (ఉప్పు ) ఒక తటస్త్స పదార్దం .
  • సోడియం కార్డొనేట్‌ ( వాషింగ్‌ సోడా ) ఒక క్షార పదార్థం .
  • అమ్మోనియం క్లోరైడ్‌ ఒక ఆమ్ల లవణం .
  • మన నిత్య జీవితంలో ఆమ్లాలు , క్షారాలు శుభ్ర పరిచే పదార్ధాలుగా , తటస్థీకరణ ద్రావణాలుగా , నిలువ చేయు పదార్థాలుగా, మరకలను తొలగించే పదార్ధాలుగా , మందులుగా ఉపయోగపడతాయి .
  • మన జీర్ణాశయం గాస్త్రిక్‌ ఆమ్లం విడుదల చేస్తుంది .
  • గాస్త్రిక్‌ ఆమ్లం అనగా – హైడ్రో క్లోరిక్‌ ఆమ్లం
  • గాస్త్రిక్‌ ఆమ్లం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది .
  • గాస్త్రిక్‌ ఆమ్లం అధిక మొత్తంలో విడుదల అవ్వడం వలన అజీర్ణం లేదా ఎసిడిటీ ఏర్పడుతుంది .
  • అసిడిటీ వలన పొట్టలో మంట , నొప్పి కలుగుతాయి .
  • అసిడిటీ నుండి ఉపశమనం పొందడానికి మనకు సహాయ పడేవి- అంటాసిడ్‌ లు
  • అంటాసిడ్‌ లు క్షారాలను కలిగి ఉంటాయి
  • అంటాసిడ్‌ లు కలిగి ఉండే క్షారాలకు ఉదాహరణ : అల్యూమినియం హైడ్రాక్సైడ్‌ , మెగ్నీషియం హైడ్రాక్సెడ్‌.
  • మిల్క్‌ ఆఫ్‌ మెగ్నీషియా అని దేనిని పిలుస్తారు – మెగ్నీషియం హైడ్రాక్సెడ్‌
  • అంటాసిడ్‌ లలో ఉండే క్షారాలు గాస్త్రిక్‌ ఆమ్లాన్ని తటస్టీకరించి ఉపశమనాన్ని కలిగిస్తాయి .
  • చీమలు మరియు తేనె టీగలు కుట్టినప్పుడు వాటి నుండి విడుదలయ్యే ఆమ్లం – ఫార్మిక్‌ ఆమ్లం
  • ఫార్మిక్‌ ఆమ్లం చర్మం లోకి వెళ్ళడం వలన దురద, నొప్పి కలుగుతాయి .
  • చీమలు, తేనెటీగలు కుట్టిన ప్రదేశం లో బేకింగ్‌ సోడా ముద్దను రుద్ది ఉపశమనం పొందవచ్చు .
  • బేకింగ్‌ సోడాలో ఉన్న క్షార పదార్ధం ఫార్మిక్‌ ఆమ్లాన్ని తటస్టీకరిస్తుంది .
  • ఇటీవల కాలంలో పొలంలో కృత్రిమ ఎరువుల వాడకం ఎక్కువ అవ్వడం వలన పొల్లాల్లోని మట్టి PH హెచ్చు తగ్గుదలకు కారణం అవుతుంది.
  • మట్టి యొక్క ఆమ్లత్వం , క్షారత్వం ఏది ఎక్కువ అయినా మొక్కలు బాగా పెరగవు . ఇలాంటప్పుడు మట్టిని తటస్థ స్థితి లోనికి మార్చాలి 
  • మట్టి ఆమ్లత్వం ఎక్కువ ఉంటే రైతులు పొడి సున్నం ,పొటాషియం హైడ్రాక్సెడ్‌ వంటి క్షార స్వభావం ఉన్న పదార్థాలు కలుపుతారు .
  • మట్టి కి క్షార స్వభావం అధికంగా ఉంటే కంపోస్ట్‌ (పశువుల ఎరువు ) వంటి సేంద్రీయ ఎరువులు కలుపుతారు .
  • 10 గ్రాముల మట్టిని సేకరించి అరలీటర్‌ నీటిని కలిపి ద్రావణము తయారు చేసి ఆ ద్రావణాన్ని వడగట్టి వడ కట్టిన ద్రావణాన్ని యూనివర్సల్‌ సూచిక లేదా PH పేపర్‌ తో పరీక్షించాలి .
  • మట్టి స్వభావాన్ని బట్టి వివిధ రంగుల పూలను ఇచ్చే మొక్క — హైడ్రాంజియా
  • మట్టి PH 5.5 కన్నా తక్కువ ఉంటే హైడ్రాంజియా నీలం రంగు పువ్వులను ఇస్తుంది .
  • మట్టి PH 6.5 కన్నా ఎక్కువ ఉంటే హైడ్రాంజియా పింక్‌ రంగు పూలను ఇస్తుంది .
  • పూసే పూల రంగులను బట్టి హైడ్రాంజియా మొక్కల ద్వారా మట్టి స్వభావం తెలుసుకోవచ్చు .
  • ఆమ్ల స్వభావం కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు.
  • ఆమ్ల వర్షాలకు అతి పెద్ద కారణం – వాయు కాలుష్యం
  • ఆమ్ల వర్షం వలన భవనాలకు , తాజ్‌ మహల్‌ వంటి చారిత్రక కట్టడాలకు, మొక్కలకు, జంతువులకు హాని కలుగుతుంది .
  • ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియం నూనెలు దహనం చెందడం వలన సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ , నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ వాయువులు వర్షపు నీటి చుక్కలతో చర్య జరపడం వలన సల్ఫ్యూరిక్‌ ఆమ్లం , నత్రికామ్లం తయారవుతాయి .
  • ఆమ్ల వర్షంలో ప్రధానంగా ఉండే వాయువులు – సల్ఫ్యూరిక్‌ ఆమ్లం , నత్రికామ్లం
  • భారతదేశంలో అనాదిగా దంతదావనానికి ఉపయోగిస్తున్న మొక్కలు – వేప , మిస్వాక్‌ , గానుగ.
  • ఈ మొక్కలలో క్షార లవణాలు గల పదార్థాలు ఉన్నాయి . ఈ క్షారాలు నోటిలోని బాక్టీరియా విడుదలచేసే ఆమ్లాలను తటస్థీకరిస్తాయి .
  • ఈ మొక్కలు బ్యాక్టీరియా ,ఫంగస్‌ లను హరించడమే కాక నొప్పి నివారణలకు కూడా పనిచేస్తాయి .

ఆమ్లం ఉపయోగం

వెనిగర్‌ (ఆసిటిక్‌ ఆమ్లం)   – ఆహార పదార్థాల తయారీ , నిల్వ

సిట్రిక్‌ ఆమ్లం   – ఆహార పదార్థాల నిల్వ , శీతల పానీయాలు

నత్రికామ్లం మరియు సల్ఫ్యూరిక్‌ ఆమ్లం   – రసాయన ఎరువులు ,రంగులు ,అద్దకాలు

సల్ఫ్యూరిక్‌ ఆమ్లం     – వాహనాల బ్యాటరీలు

టానిక్‌ ఆమ్లం     – సిరా తయారీ మరియు తోలు పరిశ్రమ

క్షారాలు ఉపయోగాలు

 కాల్షియం హైడ్రాక్సైడ్‌   నేల లోని క్షారతను తటస్థీకరిస్తుంది ,గోడల సున్నము

మెగ్నీషియం హైడ్రాక్సెడ్‌ అంటాసిడ్‌ మరియు విరోచనకారి

అమ్మోనియం హైడ్రాక్సైడ్‌ కిటికీలు మొదలయినవి శుభ్రపరచడానికి

సోడియం హైడ్రాక్సెడ్‌ పేపర్‌ సబ్బులు , డిటర్జెంట్ల ఉత్పత్తి కొరకు

పొటాషియం హైడ్రాక్సైడ్‌ సబ్బులు మరియు బ్యాటరీల ఉత్పత్తి కొరకు

  • సబ్బు అనేది క్షార స్వభావం గల లవణం .
  • సబ్బును కొబ్బరి నూనె వంటి ఫ్యాటీ ఆమ్లాలను సోడియం హైడ్రాక్సెడ్‌ లేదా పొటాషియం వంటి ఆల్కలీలకు కలిపి తయారు చేస్తారు
  • బట్టల సబ్బు దేనిని కలిగి ఉంటుంది – సోడియం హైడ్రాక్సెడ్‌
  • శరీర శుభ్రతకు వినియోగించే సబ్బు దేనిని కలిగి ఉంటుంది – పొటాషియం హైడ్రాక్సెడ్‌
  • జింక్‌ హైడ్రాక్సెడ్‌ క్షారం కానీ ఆల్కలీ కాదు.
  • జింక్‌ ఆక్సైడ్‌ ను సౌందర్య లేపనాలలో ఉపయోగిస్తారు .
  • ఆల్కలీలు క్షారాలే కానీ అన్నీ క్షారాలు ఆల్కలీలు కాదు .

APTET 2022 Special – Class 4 Telugu Complete Notes

పాఠ్యాంశం ప్రక్రియ ఇతివృత్తం

1.గాంధీ మహాత్తుడు గేయం మహనీయుల చరిత్ర

2.గోపాల్‌ తెలివి కధ సమయస్ఫూర్తి

3.దేశమును పేమించుమన్నా గేయం దేశభక్తి

4.పరివర్తన కథ పిల్లల స్వభావం

5.సత్యమహిమ గేయకధ నైతికవిలువలు

6.ముగ్గులో సంక్రాంతి వ్యాసం సంస్కృతి సంప్రదాయాలు

7.పద్య రత్నాలు పద్యం నైతిక విలువలు

8.బారిష్టర్‌ పార్వతీశం కధనం హాస్యం

9.రాజు – కవి పద్యకధ సామాజిక అంశం

గాంధీ మహత్ముడు

  • గాంధీ మహత్ముడు పాఠ్యాంశ ప్రకీయ – గేయం
  • గాంధీ మహత్ముడు పాఠ్యాంశ ఇతివృత్తం – మహనీయుల చరిత్ర తెలపడం.
  • గాంధీ మహత్ముడు పాఠ్యాంశ రచయిత — బసవరాజు అప్పారావు.
  • బసవరాజు అప్పారావు జననం – 1894 డిసెంబర్‌ 13
  • మరణం — 1933 జూన్‌ 10
  • బసవరాజు అప్పారావు గారు భావకవి, గీతకర్త
  • బసవరాజు అప్పారావు గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి.
  • బసవరాజు అప్పారావు గారి గీతాలు ఏ పేరుతో సంపుటంగా వెలువడ్డాయి – బసవరాజు అప్పారావు గేయాలు
  • స్వరాజ్యం అనగా అర్థం = సొంత పాలన
  • ప్రణవం అనగా అర్ధం = ఓంకారం
  • మోక్షం అనగా అర్దం = విడుపు లేదా విముక్తి
  • కంపించుట అనగా అర్థం = నణకడం.
  • స్వప్తి అనగా అర్థం = శుభం
  • జగత్తు అనగా అర్ధం = ప్రపంచం
  • కరములు అనగా అర్ధం = చేతులు.
  • తేనెల తేటల మాటలతో అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
  • ఇంద్రగంటి శ్రీకాంత శర్మ జననం – 1944 మే 29
  • మరణం — 2019 జూలై 25
  • ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కవి, కథకులు, విమర్శకులు.
  • తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
  • ఇంద్రగంటి శ్రీకాంత శర్మ రచించిన కవితా సంపుటి – అనుభూతి గీతాలు
  • ఇంద్రగంటి లలిత గీతాలు రచించారు. ఆకాశవాణిలో పనిచేశారు.
  • తెలివైన దుప్పి అనే కధ ఏ కధల నుండి గ్రహించారు – జాతక కధలు.
  • తాలివైన దుప్పి కధలో అడవిలో దుప్పిగా జన్మించింది – బోధి సత్వు

గోపాల్‌ తెలివి

  • గోపాల్‌ తెలివి పాఠ్యాంశ ప్రకీయ — కథ.
  • గోపాల్‌ తెలివి పాఠ్యాంశ ఇతివృత్తం – సమయస్ఫూర్తి.
  • ఢిల్లీ సుల్తాన్‌ తన సామంతులందరినీ పిలిచి రెండు ప్రశ్నలు వేస్తాను సమాధానాలు చెప్పగలరా అని అడిగాడు.
  • మొదటి ప్రశ్న – భూమి పొడుగు ఎంత ? వెడల్పు ఎంత?
  • మొదటి ప్రశ్న తరువాత సామంతులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
  • రెండవ ప్రశ్న – ఆకాశంలో ఎన్ని నక్షతాలున్నాయి.
  • ర0డవ ప్రశ్న తరువాత సామంతుల ముఖాలు పాలిపోయాయి.
  • సుల్తాను సామంతులలో ఉన్న మాళ్యారాజు పేరు – జయచందృడు
  • జయచందుని ఆస్థాన విదూషకుని పేరు – గోపాల్‌
  • జయచందుడు గోపాల్‌ ని ఢిల్లీ సుల్తాన్‌ వద్దకు పంపించాడు.
  • గోపాల్‌ కు ఢిల్లీ సుల్తాన్‌ తాను అడిగిన రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సంవత్సరం గడువు ఇచ్చాడు.
  • మొదటి ప్రశ్నకు సమాధానంగా గోపాల్‌ సంవత్సరం తరువాత 16 బండ్ల నిండా దారపు ఉండలు చూపించాడు.
  • 16 బండ్ల లోని 8 బండ్ల దారంలో భూమి అడ్డం పొడవును కొలిచానని చెప్పాడు.
  • రెండవ ప్రశ్నకు సమాధానంగా పాతిక గొరెలు చూపించి ఒక్కో గొర్రె వెంట్రుక ఒక్కో నక్షత్రనికి సమానం అని చెప్పాడు.
  • సుల్తాన్‌ గోపాల్‌ సమాధానాలు విని నవ్వి సన్మానించి పంపాడు
  • దర్భారు అనగా అర్ధం – రాజ్యసభ
  • విదూషకుడు అనగా అర్థం – హస్యగాడు
  • చూడగంటి అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు. – తాళ్ళపాక అన్నమయ్య
  • చూడగంటి పాట తాళం – ఖండ
  • చూడగంటి పాట రాగం – బృందావని
  • తాళ్ళపాక అన్నమయ్య జననం – 1408 మే 9
  • మరణం — 1503 పిభ్రవరి 23
  • తాళ్ళపాక అన్నమయ్యను పద కవితా పితామహులు అంటారు.
  • అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రాశాడు.
  • అన్నమయ్య వేంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని , సంగీత సంస్కృతిని నిర్మించాడు
  • తాళ్ళపాక అన్నమయ్య కవిత్వంలో పొంగి పోర్లివి – తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుకభాషలోని అపురూప మాధురి
  • విందు అనే కధ రచయిత — సోడుం రామ్మోహన్‌
  • సోడుం రామ్మోహన్‌ జననం – 1939 మార్చ్ 2
  • మరణం – 2008 నవంబర్‌ 12
  • సోడుం రామ్మోహన్‌ పతికా రచయిత.
  • పలు రచనలు, అనువాదాలు చేశారు.
  • నిఘుంటు నిర్మాణం కూడా చేశారు.
  • సోడుం రామ్మోహన్‌ రెండు దశాబ్దాలు పాటు విశాలాంధ్ర పతికలో ఒక దశాబ్దం పాటు ఉదయం పతికలో పనిచేశారు.
  • విందు అనే కధలో ఒకరోజు సూర్యుడు , చందుడు, వాయువు విందుకెళ్తారు.
  • సూర్యుడు, చంద్రుడు, వాయువు వాళ్ళ తల్లిపేరు – నక్షత్రం.
  • విందులో తల్లిని ఒక్కసారి కూడా గుర్తు చేసుకోకుండా వడ్డించిందల్లా కడుపు నిండా మెక్కింది – సూర్యుడు, వాయువు
  • కడుపే కైలాసంగా భావించి భోజనం చేసింది – సూర్యుడు, వాయువు.
  • చంద్రుడు తన ముందుంచిన రుచికర పదార్థాలలో కొన్ని తల్లికోసం జాగ్రత్తగా మూట కట్టుకున్నాడు
  • అర్థ రాతీరి దాటాక ఇంటికి వెళ్ళిన పిల్లలను నాకోసం ఏమి తెచ్చారు నాయనా అని వాళ్ళ అమ్మ నక్షత్రం అడిగింది.
  • సూర్యుడు “అమ్మా! నీ కోసం నేనేమీ తేలేదమ్మ ! వాళ్ళు పెట్టింది స్నేహితులతో ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మ “ అన్నాడు.
  • సూర్యుడు మాటలకు వాళ్ళ అమ్మ గుండె కలుక్కుమంది.
  • వాయువు ” నేను కూడా నీ కోసం ఏమీ తేలేదమ్మ నేను సుష్టిగా భోజనం చేయడానికి వెళ్ళాను గాని. నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు” అన్నాడు.
  • వాయువు మాటలకు తల్లి హృదయం మరితం గాయపడింది.
  • చంద్రుడు “అమ్మ నువ్వొక పళ్ళెం తీసుకురా ! నీకోసం అత్యంత రుచికరమైన పదార్ధాలు తెచ్చాను. నేను విందులో ఏ పదార్ధం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావు అన్నాడు.

దేశమును పేమించుమన్నా

  • పాఠ్యాంశ ప్రక్రియ – గేయం
  • ఇతివృత్తం — దేశభక్తి పెంపోోందించడం
  •  పాఠ్యాంశ రచయిత — గురజాడ వెంకట అప్పారావు
  • గురజాడ వెంకట అప్పారావు జననం — 1869 సెప్టెంబర్‌ 21
  • గురజాడ వెంకట అప్పారావు మరణం — 1915 నవంబర్‌ 30
  • ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు — గురజాడ అప్పారావు
  • గురజాడ అప్పారావు గారు యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, చరిత్ర కారులు, శాసన పరిశోధకులు, భాషావేత్త .
  • తెలుగు సాహిత్యంలో వాడుకభాష ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేసింది – గురజాడ అప్పారావు.
  • ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన – కన్యాశుల్కం .
  •  కన్యాశుల్కం రచయిత — గురజాడ అప్పారావు

పదాలు — అర్థాలు

బట్టి = ఏమీలేని

కద్దు = కలదు,ఉన్నది.

  • శివాజీ నాన్న – శంభోజీ
  • శంభోజీ ఒక రోజున శివాజీని బీజాపూర్‌ సుల్తాన్‌ దగ్గరకు తీసుకు వెళ్ళాడు.
  • సుల్తాన్‌ కు ఎలావందనం చేయాలో శంభోజీ శివాజీకి తర్ఫీదు ఇచ్చాడు.
  • శివాజీ తన మనస్సులో తాను * విదేశీయునికి శిరస్సు వంచను” అని అనుకున్నాడు
  • శివాజీ నమస్కారం చేయకపోయేసరికి బీజాపూర్‌ సుల్తాన్‌ కు కోపం వచ్చింది.
  • సుల్తాన్‌ కు “ చిన్నపిల్లవాడు ఇంకా మర్యాదలు తెలియనివాడు” అని శివాజీ గురించి సర్ది చెప్పింది ______________ మురారీపంతులు
  • గేయం ఆధారంగా జతపరచండి ?

తిండి కలిగితె (ఆ) (అ) చెప్పుకోకోయ్‌

జట్టిమాటలు (ఉ) (ఆ) కండకలదోయ్‌

జట్టిగొప్పలు (అ) (ఇ తోడుపడవోయ్‌

పొరుగువారికి (ఇ (ఈ) పట్టుకుని

చెట్టాపట్టాల్‌ (ఈ) (ఉ) కట్టి పెట్టాయ్‌

ఏకవచనపదాలు — బహునచనపదాలు

మాట – మాటలు

బండి – బండ్లు

జాతి – జాతులు

చిత్రం – చిత్రాలు

మతం – మతాలు

లాభం – లాభాలు

నాయకుడు – నాయకులు

  • విశాఖపట్టణంలో బస చేయడానికి అనువైన ప్రదేశం ఏది ?
  • ఈ గుర్తు (?) వాక్యంలో ఉంది కదా. ఈ గుర్తును (?) ప్రశ్నార్థక చిహ్నం అంటారు.
  • ఎప్పుడు, ఎక్కడ, ఏ, ఏది, ఎటువైపు వంటి ప్రశ్నార్ధ్థక పదాలు, ప్రశ్నార్ధ్థక గుర్తు గల వాక్యాలను ప్రశ్నార్ధ్థక వాక్యాలు అంటారు.
  • తెలుగు తల్లి అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – పిల్లల మరి వెంకట హనుమంతరావు
  • పిల్లల మరి వెంకట హనుమంతరావు జననం – 1921మే 7
  • మరణం – 1989 సెప్టెంబర్‌ 13
  • పిల్లలమరి గారు సాహిత్య వ్యాసాలు, కధలు, ఏకాంకికలు, ఖండ కావ్యాలు రచించారు.
  • ఫెల్లల మరి గారు విమర్శకుడు, కవి
  • ఫెల్లల మరి వెంకట హనుమంతరావు రచనలు 1. సాహిత్య సంపద

2. ఆంధ్ర భ్యదయం

3. కాపు పాటలు

  • కందిరీగ కిటుకు అనే ఈ మాసపు కథ ఎవరు రచించారు – రావూరి బరధ్వాజ
  • రావూరి భరద్వాజ జననం – 1927 జూలై 5
  • మరణం – 2013 అక్టోబర్‌ 18
  • రావూరి భరద్వాజ గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు.
  • రావూరి భరద్వాజ రాసిన తొలి కధ — విమల.
  • రావూరి భరద్వాజ మొత్తం 37 కధా సంపుటాలు రచించారు .
  • రావూరి రచించిన కధా సంపుటాలకు ఉదాహరణ — అపరిచితులు, కథధాసాగరం
  • రావూరి భరద్వాజ 43 పిల్లల కధలు రచించారు.
  • రావూరి భరద్వాజ రచించిన పిల్లల కధలకు ఉదాహరణ — ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం
  • రావూరి భరద్వాజ రాసిన నవలలకు ఉదాహరణ — కరిమింగిన వెలగపండు, జలప్రళయం
  • రావూరి భరద్వాజ రచించిన ఏన వలకు జ్ఞానపీర్‌ పురస్కారం లభించింది — పాకుడురాళ్ళు
  • రావూరి భరద్వాజ పొందిన పురస్కారాలు —

1. కళాప్రపూర

2. కేంద్ర సాహిత్య అకాడమీ

3. సోవియట్‌ భూమి నెహురూ పురస్కారం

4. రాజాలక్ష్మి ఫౌండేషన్‌ అవార్డు

5. గోపి చంద్‌ జాతీయ పురస్కారం

6. కళారత్న (ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం )

7. లోక్‌ నాయక్‌ ఫాండేషన్‌ పురస్కారం

  • కందిరీగ కిటుకు కధలో అడవికి రాజు – సింహం
  • సింహం చాలా మంచిది
  • తనను చూసి జంతువులు భయపడడం సింహనికి ఇష్టం లేదు.
  • అడవిలో ఏనుగు ఉండేది
  • ఏనుగు తెలివైనది. కానీ గుణం మంచిది కాదు. మరొకరు సుఖంగా ఉండడం, హాయిగా నవ్వుకోవడం ఏనుగుకు గిట్టదు.
  • ఏనుగు సింహంతో స్నేహం చేసి సింహంను తన చెప్పు చేతులలో పెట్టుకుంది.
  • ఏనుగుకు బుద్ది చెప్పడానికి కందిరీగ ఏనుగు చెవిలో దూరి బుద్ది చెప్పింది.

పరివర్తన

  • పరివర్తన పాఠ్యాంశ ప్రక్రియ – కథ
  • పరివర్తన పాఠ్యాంశ ఇతివృత్తం — పిల్లల స్వభావం తెలపడం
  • పరివర్తన పాఠ్యాంశ రచయిత — వెంకట పార్వతీశకవులు
  • వెంకట పార్వతీశ కవులు – 2 (ఇద్దరు)
  • 1. బాలాంత్రపు వెంకట్రావు .
  • 2. పిలేటి పార్వతీశం
  • బాలాంత్రపు వెంకట్రవు జననం — 1882
  • మరణం — 1955
  • త్రల్లిదండులు — సూరమ్మ , వెంకట నరసింహం
  • బాలాంత్రపు వెంకట్రవు తూర్పుగోదావరి జిల్లా మల్లాము లో జన్మించారు
  • ఓలేటి పార్వతీశం జననం – 1880
  • మరణం — 1970
  • ఓలేటి పార్వతీశం తల్లిదండులు — వెంకమ్మ, అచ్యుతరామయ్య
  • ఓలేటి పార్వతీశం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు.
  • పరివర్తన పాఠ్యాంశంలో అబ్బాయి పేరు – రాము
  • రాముకు ఆటలంటే ఇష్టం . బద్దకం ఎక్కువ . చదువంటే శ్రద్ద తక్కువ
  • బాబూ రాము చుట్టు ప్రక్కల పిల్లలు అందరూ బడికి వెల్లుతున్నారు. నువ్వుకుడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అని అన్నది – రాము వాళ్ళ అమ్మ
  • రాము బడికి వెళ్లకుండా మామిడి తోటలోకి వెళ్ళాడు.
  • రాము మొదట కాకిని ఆడుకుందామా అని అడిగాడు.
  • రానున్నది వానాకాలం . నాకు గూడు లేదు. పుల్లలు తెచ్చుకుని గూడు కట్టుకుంటున్నాను అని కాకి ఎగిరిపోయింది.
  • కాకి తరువాత రాము తేనె టీగలను ఆడుకుందామా అని అడిగాడు
  • నాకు అంత తీరిక లేదు బాబు. పూల నుండి తేనెను సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడి పోతాయి . నాకు చాలా పని ఉంది అంది – తేనెటీగ .
  • తేనెటీగ తరువాత రాము చీమల వద్దకు వెళ్ళి ఆడుకుందామా అని అడిగాడు.
  • బాబూ ఇది నేను గింజలు సేకరించుకునేకాలం. ఇప్పుడు గింజలు సేకరించుకోకపోతే వానాకాలంలో ఏమితింటాం . ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించుకుంటే అప్పుడు సుఖంగా ఉండవచ్చు. అంది – చీమ
  • రాములో పరివర్తన వచ్చి బడికి వెళ్లిపోయాడు.

పదాలు — అర్థాలు

పరివర్తన = మార్పు

చిందరవందర = క్రమ పద్దతిలో లేకపోవడం

ఆహ్లాదం = సంతోషం 

చిన్నబుచ్చుకును = నిరాశపడు

  • క్రాకిమాటలు విని రాము చిన్నబుచ్లుకున్నాడు.
  • తేనెటీగలు మాట విని రాము దిగులుపడ్డాడు.
  • కింది పదాలు చదివి జతపరచండి ?

గలగల (ఆ) (అ) వానచినుకులు

చకచ (ఉ) (ఆ) సెలయేరు

పకపక (ఈ) (ఇ) ఏడవడం

వలవల (ఇ) (ఈ) నవ్వడం

టపటప (అ) (ఉ) నడవడం

  • కింది పదాలు చదివి వేరుగా ఉన్నవాటి కింద గీత గియండి ?

1. కాకి, కోయిల, పాము, పిచ్చుక

2. బొద్దింక, చీమ, ఈగ, ఏనుగు

3. కుక్క, పిల్లి, దోమ, గేదె

4. గులాబీ, టమాట, బెండకాయ, పొట్లకాయ

  • “పడవ నడపవోయి” అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – వింజ మూరి శివరామారావు
  • వింజమూరి శివరామారావు జననం — 1908
  • మరణం — 1982
  • వింజమూరి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు.
  • వింజమూరి శివరామారావు కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు.
  • వింజమూరి శివరామారావు రచనలు — 1. గోర్కీ కథలు 2. కల్పివల్లి
  • వింజమూరి శివరామారావు ఖండ కావ్య సంపుటి – 1. గోర్కీ కధలు 2. కల్పవల్లి
  • ఉపాయం అనే కధ మహాభారతం అనే ఇతిహాసం నుండి గ్రహించబడింది
  • కౌరవులు, పాండవులు ఏ వంశానికి చెందిన వారు – భరతవంశం
  • కౌరవులు, పాండవులు బంతి ఆట ఆడుతున్నప్పుడు భీముడు బంతిని తన్నితే బంతి వెళ్ళి బావిలో పడింది.
  • దారిలో వెలుతున్న దోణా చార్యుడు బాణాల సహాయంతో బంతిని తీశారు.
  • దొణాచార్యుని ఉద్దేశించి “ మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడడం మా పూర్వ జన్మ సుకృతం. ఈ పిల్లలు మా మనుమలు. వీరిని మీ శిష్యులుగా స్వీకరించి విలువిద్య నేర్పండి అన్నది ఎవరు — భీష్ముడు.
  • దొణుడు అంగీకరించగానే పరుగున వచ్చి దొణునికి పాదాభివందనం చేసింది – అర్జునుడు.

సత్యమహిమ

  • సత్యమహిమ పాఠ్యాంశ ప్రకీయ – గేయకథ
  • సత్యమహిమ పాఠ్యాంశ ఇతివృత్తం — నైతిక విలువలు పెంపోందించడం
  • సత్యమహిమ పాఠ్యాంశ రచయిత — అవధాని రమేష్‌
  • అవధాని రమేష్‌ శతాబ్దం – 20వ శాతాబ్దం
  • సత్యమహిమ అనే గేయ కథ ఎచట నుండి గ్రహించబడింది — గుజ్జనగూళ్లు
  • గుజ్జన గూళ్ళు అనునది ఎవరి రచన — అవధాని రమేష్‌
  • అవధాని రమేష్‌ ఆంధ్ర రాష్ట్రం లోని కర్నూలు జిల్లా అవుకు ఆగ్రహారంలో జన్మించారు.
  • అవధాని రమేష్‌ తల్లిదండులు — సావిత్రమ్మ, సుబ్రమణ్య శాస్త్రి
  • అవధాని రమేష్‌ గారి రచనలు — 1. కాసులపేరు

2.ప్రతీకారం

3.మూడు మంచి కథలు

పదాలు — అర్థాలు

మహిమ = గొప్పతనం

అకలంక = మచ్చలేని, చెడ్డగుణాలు, లేనట్టి

చరితుండు = చరిత్ర గలవాడు.

సత్యవ్రతండు = సత్యమును మాత్రమే మాట్లాడేవాడు

నిత్యంబు = ఎల్లప్పుడు

గతి = జీవితం నడిచేవిధానం

తెన్నులుచూసి = ఎదురు చూసి

మోము = ముఖం

తత్తరం = గాబరా

ఆర్తి = దుఃఖం

కని = చూసి

దీనత = దారిద్ర్యం 

మిరు మిట్లు = మెరుగులు

తిలకించి = చూసి

మది = మనస్సు

మొగంబు = ముఖం

మిసిమి = నూతనకాంతి

వన్నె = అందం, రంగు

చెన్ను = అందం

  • కింది ఆధారాలతో కొత్త పదాన్ని కనుక్కోండి

క్షీరాన్నం = పాయసం

ఒక శరీరభాగం = పాదము

ఒక పక్షి = పావురము

పుణ్యము కానిది = పాపము

రాయి = పొషాణము

పక్క భాగం = పార్వ్వము

బెల్లంతో చేసేది = పాయసం

కియా పదాలు :- పనులు జరగడాన్ని తెలియ చేయు పదాలను క్రియా పదాలు అంటారు

Ex:- వెళ్తారు, కోశారు, తెచ్చారు, ఇచ్చారు.

  • కింది వాక్యాలలో కియా పదాలు గుర్తించి గీత గియండి.

1. మానాన్న బొమ్మలు కొన్నాడు.

2. అత్త ఉత్తరు రాసింది.

3. ప్రవల్లిక నాట్యం చేసింది

4. తరుణ్‌ చిత్రం గీశాడు.

5. పిల్లలందరూ ఆటలు ఆడారు

6. మురళి పాటలు పాడాడు.

  • కన్నడ గేయం అని ఇవ్వబడిన ఈ మాసపు గేయం ఎచట నుండి గ్రహించబడింది – NCERT పాఠ్యపుస్తకం
  • ఏ కాలుది నేరం ? అని ఇవ్వబడిన ఈ మాసపు కథ ఎచట నుండి గ్రహించారు – మర్యాద రామన్న కథలు
  • మర్యాద రామన్న వద్దకు నలుగురు అన్నదమ్ములొచ్చారు.
  • పెద్దవారు ముగ్గురు ఫిర్యాదులు. చిన్నవాడు ముద్దాయి.
  • పెద్దవాడు వారు చేస్తున్న దూది వ్యాపారం గురించి రామన్నకు తెలిపాడు.
  • నలుగురు అన్నదమ్ములు దూది కొట్టంలో ఎలుకల బాధ తప్పడం కోసం ఒక పిల్లిని పెంచుకొనుచూ, పెల్లి 4 కాళ్ళను నలుగురు పంచుకుని ఎవరి కాలును వారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
  • నాల్గవవాడు తీసుకున్న కాలుకి గాయం అవడం వలన నూనె గుడ్డలు చుట్టాడు.
  • పెల్లి దీపం వద్ద వెళ్ళడం వలన నూనెగుడ్డ అంటుకుని పిల్లి వలన దూది కోట్టెం తగలబడి పోయింది.
  • అందువలన 4వ వాడు ముద్దాయి అని పెద్దవాడు చెప్పాడు.
  • పిల్లి 3 కాళ్లతో పరిగెత్తి దూది కొట్టంలోకి వెళ్లింది కావున. ఆ ౩ కాళ్ళు పంచుకున్న మీ ముగ్గురే ముద్దాయిలు. మీరే 4వ వాడికి నష్టపరిహరం చెల్లించాలి అని మర్యాద రామన్న తీర్పు ఇచ్చాడు.

ముగ్గులో సంత్రాంతి

  • ముగ్గులో సంక్రాంతి పాఠ్యాంశ ప్రక్రియ – వ్యాసం
  • పాఠ్యాంశ ఇతివృత్తం – సంస్కృతి, సంప్రదాయాలు
  • ఈ పాఠంలో అనూష వాళ్ళ తమ్ముడు ఆదిత్య కలసి వాళ్ళ అత్తమ్మ ముగ్గుల పోటీలో వేసే ముగ్గును చూడడానికి వెళ్లారు.
  • అత్తమ్మను ముగ్గుల పోటీ వద్ద చూసి అదిగో అత్తమ్మ అన్నాడు – ఆదిత్య.
  • అత్తమ్మ ఒకే ముగ్గులో భోగిమంట, గంగిరెద్దులు, గాలిపటాలు భలేగా వేశావే అంది అనూష.
  • భోగిరాజు సాయంత్రం రేగుపళ్లు, శెనగలు, చెరకుముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూ ల రేకులు కలిపి భోగిపళ్లు పోస్తారు.
  • సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడాన్ని ధనూస్వక్రమనం అంటారు. దీనిని ధనుర్మాసం అని కూడా అంటారు.
  • పశువులను పూజించే పండుగ – కనుమ
  • దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ప్రయాణ సూచికగా రథంలో సూర్యుడ్ని నిలిపి రధం ముగ్గువేస్తారు.
  • సంక్రాంతి పండుగరోజు అనేక పందాలుతో పాటు బొమ్మల కొలువు పెడతారు.

పదాలు — అర్భాలు

పద్మం = తామరపువ్వు

ధనస్సు = విల్లు 

రాశి = నక్షత్రాల గుంపు

కలశం = చిన్నకుండ లేదా చెంబు

ఆయనం = గమనం

  • ముస్లింలు జరుపుకునే పండగలలో పవిత్ర పండగ — రంజాన్‌
  • దీనిని ఈద్‌ అని, ఈద్‌ ఉల్‌ ఫితర్‌ అంటారు.
  • రంజాన్‌ పండుగ ఇస్తాం క్యాలండర్‌ ప్రకారం రంజాన్‌ నెల మొదటి రోజు పారంభం అవుతుంది .
  • ఈరోజు రాతిరి చంద్రదర్శనం కాగానే మసీదులలో చేయు ప్రత్యేక పార్ధనలు – తరావీ నమాజ్‌
  • రంజాన్‌ నెల అంతా ఉపవాసం చేస్తారు.
  • తెల్లవారు జామున 4 గంటలకే నిద్రలేస్తారు.
  • సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేయడాన్ని ఏమని పిలుస్తారు – సహరి 
  • పగలంతా ఉపవాసం చేస్తారు.
  • సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. దీనిని ఇఫ్తార్‌ అంటారు.
  • ముస్లింలు సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం, సంపదపై ఒకలెక్క ప్రకారం పేదలకు చేయు దానధర్మాలను ఏమంటారు — జకాత్‌.
  • రంజాన్‌ నెల చివరిరోజు చంద్ర దర్శనంతో షవ్వాల్‌ నెల పారంభం అవుతుంది.
  • తరువాత రోజు పెద్ద ఎత్తున ఈద్‌ పండుగ జరుపుకుంటారు
  • ఈద్‌ గాహ్‌ కి వెళ్ళి సామూహిక పార్థనలు చేస్తారు.
  • ఇంటిల్లి పాదీ ఆరోజు ఉదయం సేమ్యా పాయసం సేవిస్తారు.

తమాషా పదాలు.:-

  • మట్టి అనగా అర్ధం మన్ను
  • మట్టి మనుషులు అర్ధం= శ్రామికులు, శ్రమజీవులు.
  • మట్టిలో కలసిపోవడం = మరణించడం
  • మట్టి పాలైన = వృధా అయిన
  • మన్ను తిన్న పాములాగ = కదలక, మెదలక
  • నోట్లో మట్టికొట్టథం = అన్యాయం చేయడం
  • తల అనగా అర్ధం – శిరస్సు , శిరము
  • తలవంపులు అనగా అర్ధం = పేరు పొగట్టడం
  • తలసరి అనగా అర్ధం = ఒక్కొక్కరి
  • తలపండిన అనగా అర్ధం = అనుభవం కలిగిన
  • తలలో నాలుక అనగా అర్థం = అందరికీ గుర్తుండడం
  • తలదూర్హడం = సంబంధం లేని విషయాలలో కలుగచేసుకోవడం.

విశేషణాలు :- ఒక వాక్యంలో నామవాచకం రంగు, రుచి, స్థితి మొదలైన గుణాలను తెలియచేయు పదాలు.

  • వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి ముందు వస్తుంది.
  • నామవాచకం గుణాలు తెలిపే పదాలు — విశేషణాలు.
  • Ex. అందమైన, పచ్చని, తియ్యని, కమ్మని.
  • కింది వాక్యాలు చదివి విశేషణ పదాలు కింద గీత గదియండి?

1. ఏనుగు పెద్ద జంతువు

2. నిమృ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది.

3. పుస్తకానికి అందమైన అట్టవేశారు.

4. పచ్చని గోరింటాకు ఎర్రగా పండుతుంది

5. కాచిన పాలు తాగాలి.

  • గొబ్బిళ్ళ పాట అనే ఈ మాసపు పాట ఎచట నుండి గ్రహించబడింది – సంప్రదాయ జానపద గేయాలు
  • గొబ్బియళ్ళు గొబ్బ్జియళ్ళు స్ట
  • గొబ్బియళ్ళు చందమామ ఓ చందమామ.
  • నకలీ కన్ను అనే ఈ మాసపు కధ ఎచట నుండి గ్రహించారు — నసీరుద్దీన్‌ కథలు.
  • ధనికుడి లోభం, దరిద్రుడి దానం అనునది – సామెత
  • మౌల్వీనసీరుద్దీన్‌ ఒక ధనుకుడిని కలిశాడు. ఆయన లోభి
  • ఆ ధనికుడి కళ్ళలో ఒకటి నకిలీది.
  • నసీరుద్దీన్‌ ను ధనికుడుతో ఇలా అన్నాడు … నా కళ్ళలో ఏది నకలీ కన్నో కనుక్కుంటే చందా ఇస్తాను అన్నాడు.
  • మౌల్వి ఎడమకన్ను నకిలీదని చెప్పాడు
  • నసీరుద్దీన్‌ ఎలా చెప్పావని అడిగితే. : మీ అసలు కన్నుకు దయా, జాలి ,కరుణా ఉండవు కదా. అందుకే అది రాయిలా కనిపించింది. ఎడమ కంట్లో కొంచెం దయా, పేమ కనిపించాయి అని చెప్పాడు.

పద్యరత్నాలు

  • పాఠ్యాంశ ప్రకియ – పద్యం
  • ఇతివృత్తం — నైతిక విలువలు
  • ధనము కూడ బెట్టి దానంబు సేయక …. అనే పద్యం ఎవరు రచించారు
  • వేమన శతకం రచయిత — వేమన
  • పుత్రా తృాహము తండ్రికి ….. అనే పద్యం ఎవరు రచించారు – బద్దెన
  • సుమతీ శతకం రచయిత — బద్దెన
  • పరుల కొరకే నదులు ప్రవహించు , గోవులు – అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – తెలుగు బాల శతకం
  • తెలుగు బాల శతకం రచయిత — జంద్యాల పాపయ్య శాస్త్రి
  • మొదలు చూసిన కడుగొప్ప పిదప కుజచ…. అనే పద్యం ఎవరు రచించారు – ఏనుగు లక్ష్మణ కవి
  • సుభాషిత రత్నావళి రచయిత — ఏనుగు లక్ష్మణ కవి
  • ఎంత చెలిమి యున్న ఎగతాళి చేయకు – అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు — తెలుగు పూల శతకం
  • తెలుగు పూల శతకం రచయిత — నార్ల చిరంజీవి
  • మతములెన్ని యున్న మానవత్వముక్కటే – అనే పద్యం ఎవరు రచించారు — నార్ల వెంకటేశ్వరరావు
  • బ్రతుకవచ్చు గాక బహు బంధనములైన — అనే పద్యం ఎవరు రచించారు – పోతన
  • పూజకన్నా నెంచ బుద్ది ప్రధానంబు — అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – వేమన

పదాలు — అర్ధాలు

లెస్స = మిక్కిలి ఎక్కువగా

తెరువరి = బాటసారి

పుత్రొ త్సాహము = కొడుకు పుట్టిన సంతోషం

జనులు = ప్రజలు

కనుగొని = గుర్తించి

పరులు = ఇతరులు

పరహితము = ఇతరులకు మేలు 

పరమార్ధము = నిజమైన ప్రయోజనం 

నిగ్రహించు = ఎదిరించు 

కురచ = పొట్టి 

ఆది = మొదలు 

తనరు = వర్ధులు 

దినపూర్వ = ఉదయకాలం 

ఛాయ = నీడ 

కుజన = చెడ్డవారు 

సజ్జనలు = మంచివారు 

మైత్రి = స్నేహం 

చెలిమి = స్నేహం 

సరసం = ఇష్టం 

విరసం = అయిష్టం 

బంధనములు = కట్లు 

లేమి = పేదరికం 

జీవధనం = ప్రాణం 

మానధనులు = మానమే ధనంగాకలవారు 

బుద్ది = ఆలోచన 

ప్రధానము = ముఖ్యం 

దృడం = గట్టిది 

  • కింది తమాషా వాక్యాలు చదివి, జవాబు రాయండి !

1. వడన తినే వడ- దవడ

2. రోజాలను పెట్టుకునే రోజాలు- సరోజ (అమ్మాయి)

3. జనాలు తినే జనం- భోజనం

4. ఖండాలు, దేశాలు లేని పటం- కపటం

5. పేమను పంచే కారం- మమకారం

6. తాగలేని పాలు – పాపాలు

భూతకాలం:- జరిగిపోయిన పనిని తెలియచేయు కాలం

Ex:- పాడింది, వెళ్లాము

వర్తమాన కాలం :- జరుగుతున్న పనిని తలియచేయు కాలాలను వర్తమాన కాలం అంటారు

Ex:- ఆడుతున్నాడు, ఎక్కుతూ ఉంది

భవిష్యత్‌ కాలం : జరగబోయే పనిని తలియచేయు కాలాన్ని భవిష్యత్‌ కాలం అంటారు.

Ex:- తెస్తాడు, వెళతాడు

  • కింది వాక్యాలు చదివి అవి ఏ కాలంలో ఉన్నాయో రాయండి ?

1. జోసఫ్‌ రేపు విశాఖపట్టానికి వెళ్ళాడు భవిష్యత్‌ కాలం

2. రమణి సినిమా చూసింది భూతకాలం

3. హర్షిత పాఠం చదువుతున్నది వర్తమాన కాలం

4. ఖాదర్‌ కథ రాశాడు భూతకాలం

5. మణి మేఖల ముగ్గు వేస్తున్నది వర్తమానకాలం

6. రాబర్ట్‌ రేపు ఇంటికి రంగులు వేస్తాడు భవిష్యత్‌ కాలం

  • వీరగంధము తెచ్చినారము

వీరుడెవ్వడో తెల్పుడి అనే ఈ మాసపు గేయం ఎవరు రచించారు — తిపురనేనిరామస్వామి

  • తీపురనేని రామస్వామి జననం – 1887 జనవరి 15
  • మరణం — 1943 జనవరి 16
  • తిపురనేని రామస్వామి హేతువాద రచయిత
  • తిపురనేని రామస్వామి బిరుదు – కవిరాజు
  • తిపురనేని రామస్వామి రచనలు – 1. సూతపురాణం 2. పల్నాటి సారుషం
  • పేను – నల్లీ అనే ఈ మాసపు కథ ఎచట నుండి గ్రహించారు – నీతి చందిక
  • నీతి చందిక రచయిత – పరవస్తు చిన్నయసూరి
  • రాజు గారి మంచంలో పేను నివసించేది
  • ఒకరోజు పేను దగ్గరికి నల్లీ వచ్చింది
  • నల్లికి తనకు రాజుగారి రక్త తాగాలనుంది అని తన కోరికను పేనుతో చెప్పింది
  • పేను రాజుగారిని నల్లీ కుట్టే సమయం, సందర్భం వివరించి చెప్పింది
  • నల్లీ పేను మాట వినకుండా తొందరపడి రాజు గారిని కుట్టడం వలన రాజుగారి సైనికుల చేతిలో పేను చనిపోయింది .నల్లీ త్వరగా పారిపోయింది ..పేను దొరికిపోవడం వలన చనిపోయింది ..

బారిష్టర్‌ పార్వితిశం

  • పాఠ్యాంశ ప్రక్రియ – కధనం
  • పాఠ్యాంశ ఇతివృత్తం – హస్యం
  • పాఠ్యాంశ రచయిత — మొక్కపాటి నరసింహశాస్త్రి
  • మొక్కపాటి నరసింహశాస్త్రి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు
  • తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హస్య నవల — బారిష్టర్‌ పార్వతీశం
  • మొక్క పాటి నరసింహశాస్త్రి రచనలు – 1.మొక్కుబడి

2 అభ్యుదయం

3.పెద మామయ్య

  • బారిష్టర్‌ పార్వతీశం పేరు – వేమూరి పార్వతీశం
  • నరసాపురం దగ్గర మొగలితురు వీరు కాపుర స్థలం
  • టెయిలర్‌ స్కూలులో 5వ ఫారము వరకూ చదువుకున్నారు
  • స్నేహితుని సలహాతో బారిష్టర్‌ చదువుదామని నిర్ణయించుకున్నాడు
  • తాను వెళుతున్న రైలులో చైన్‌ లాగి సామాను కట్టినందుకు 50 రూపాయిల జరిమానా విధిస్తే, బతిమలాడి తప్పించుకున్నాడు .
  • చెన్న పట్నంలో (మద్రసులో టోపీలు అమ్మేవారి దగ్గర ఖర్జుర పాకులతో అల్లిన ఆడవారు పెట్టుకునే పెద్ద టోపీ కొన్నాడు
  • తూత్తుకుడిలో రైలు ఆగింది. అక్కడ కొలంబోవెళ్లే ప్టీమరు ఎక్కాడు .
  • కొలంబో నుండి మార్చేల్స్‌ వెళ్ళే స్టీమర్‌ ఎక్కాడు .

పదాలు — అర్ధాలు

ఐదవ ఫారము = 10వ తరగతి

హితోపదేశం = మేలు చేసే మాట

బారిష్టర్‌ = ఇంగ్లాండ్‌ లో న్యాయశాస్త్రం చదువుకున్న వారు

దంతధావనము = పళ్ళు తోముకోవడం

కచ్చికలు = కాల్లిన పిడకలు

అంగవస్తం = తువ్వాలు

చాదు = పిండితో తయారు చేసిన బొట్టు

దొర = తెల్లజాతి పురుషుడు

దొరసాని = తెల్లజాతిస్త్రీ 

స్టీమరు = ఆవిరితో నడిచే పెద్దనావ

  • గుర్రనికి సుడులు కావాలి. గాడిదకు అవసరంలేదు. గుర్రన్ని కోనాలి. గాడిదను కోనక్క ర్లేదు . గుర్రనికి జీను కావాలి గాడిదకు అక్కరలేదు. ఆశ్వానికి సంరక్షణకావాలి.గార్థభానికి అవసరం లేదు. హయానికి గుగ్గిళ్ళ దాణా పెట్టాలి. గాడిదకు ఇవి అనవసరం అందుకే నేను గాడిదను అధిరోహిస్తాను అని అన్నది – చిలకమర్తి రాసిన గణపతి నవలలో గణపతి
  • ఆశ్వానికి పర్యాయ పదాలు – గుర్రం, హయం
  • గాడిదకు మరొక పేరు – గార్థభం
  • రోహిణి కార్తెలో ఎండకు రోళ్ళు పగులుతాయి
  • నక్షత్రలు మొత్తం – 27
1.అశ్వని 4.రోహిణి 7.పునర్వసు 10ముఖ 13.హస్త 16. విశాఖ 19. మూల 22. శ్రవణం 25.పూర్వ బాధ్ర
2.భరణీ 5.మృగశిర 8. పుష్య 11. పుబ్బ 14.చిత్త 17. అనూరాధ 20.పూర్వాషాడ 23.ధనిష్టం 26.ఉత్తరాబాధ్ర
3.కృత్తిక 6.ఆరుద్ర 9.ఆన్లేష 12. ఉత్తర 15.స్వాతి 18.జ్యేష్ట 21.ఉత్తరాషాడ 24. శతభిషం 27.రేవతి
  • పూర్ణిమనాడు ఏ నక్షత్రం ఉంటే ఆనెలకు ఆపేరు పెట్టారు.
  • అశ్వని అంటే ఆశ్వయుజ మాసం
  • కృత్తిక అంటే కార్తీక మాసం
  • రాశులు, నక్షత్రలన్నీ చంద్రమానం మీద ఆధారపడి ఉంటాయి .
  • సూర్యుడు ఏ నక్షత్రనికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తే పేరు పెట్టారు.
  • సంవత్సరానికి 27 కార్తెలు
  • అశ్విని కురిస్తే అంతానష్టం .
  • భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజట .
  • కియా పదాలు వాక్యంలో వాడినపుడు అవి రెండు రకాలుగా పనిచేస్తాయి 1.వాక్యాన్ని పూర్తి చేయడం చేయకపోవడం
  • వాక్యాన్ని పూర్తి చేయగలిగిన కీయాలను సమాపక కీయలు అంటారు
  • సమాపక కియా వాక్యాలు :- 1. రవి ఇంటిపని చేశారు.

2. పెల్లలు నడుస్తునారు .

3. లత పరీక్ష రాస్తుంది .

  • వాక్యాన్ని పూర్తి చేయలేని క్రియాలను అసమాపక కియలు అంటారు
  • అసమాపక కియా వాక్యాలు 1. రవి ఇంటిపని చేసి…..

2. పిల్లలు నడుస్తూ … 

3. లతా పరీక్షలు రాసి…

  • ఏరువాక పాట అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – బిరుదురాజు రామరాజు
  • బిరుదు రాజు రామరాజు జననం — 1925 april 16
  • మరణం — 2010 ఫిభ్రవరి 8
  • బిరుదు రాజు రామరాజు వరంగల్‌ జిల్లా దేవనూరు గానంలో జన్మించారు.
  • తెలుగు జానపద గేయ సాహిత్యం పై మొట్టమొదటగా పరిశోధన చేసింది – బిరుదురాజు రామరాజు
  • బిరుదు రాజు రచనలు — 1. తెలుగు జానపద రామాయణం

2.తెలుగు సాహితోద్దారకులు

అత్యాశ అనే ఈ మాసపు కథను ఎచట నుండి గ్రహించారు – పంచతంత్ర కథలు

ఒక అడవిలో జిత్తులమారి నక్క ఉంది.

రెక్కాడితే గాని డొక్కాడదు అనే బాధ నక్కలకు ఉండదు.

వేటగాడు వేటాడి చంపిన లేడిని భుజాన వేసుకుని వస్తుండగా పందిని చూశాడు

సూకరం అనగా అర్థం – పంది

వేటగాడు కొట్టిన బాణం పందిని గాయంచేసింది

పంది వేటగాడి మీద దాసిచేసి చంపింది

ఈ పెనుగులాటతో ఒక పాము చచ్చింది

పాము, లేడి, వేటగాడు, పంది మాంసాన్ని ఒకేసారి చూసిన నక్క వీటిని ఎప్పుడైనా తినవచ్చు గాని ముందుగా నరాలతో తయారు చూసిన

వింటి నారిని తింటాను అనుకుని దానిని దొరికింది

విల్లు దెబ్బకు నక్క చనిపోయింది

రాజు — కవి

  • రాజు – కవి పాఠ్యాంశ ప్రక్రియ — పద్య కధ
  • పాఠ్యాంశ ఇతివృత్తం – సామాజిక అంశం
  • రాజు – కవి పాఠ్యాంశ రచయిత — గుర్రం జాషువా
  • మరణం — 1971 జులై 24
  • జాషువా కవిత్వ లక్షణాలు – 1. ప్రశస్తమైన పద్య శిల్పం

2. సులలితమైన ధార

3. దళితుల పట్ల అపారమైన పేమ

4. సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం

గుర్రం జాషువా గుంటారు జిల్లా వినుకోండలో జన్మించారు

గుర్రం జాషువా బిరుదులు – 1.నవయుగ కవి చక్రవర్తి 2. కళా ప్రపూర్ణ

గుర్రం జాషువా రచనలు – 1.ఫిరదౌసి  2.గబ్బిలము  3.క్రీస్తు చరిత్ర

రాజు- కవి పాఠంలో రవి వాళ్ళ తాతయ్య వద్దకు వచ్చి రాజు, కవి వీరిలో ఎవరు గొప్పవారు తెలుసుకుని రమ్మన్నారు మా మాష్టారు అన్నాడు.

రాజు – కవి కధ తాతయ్య చెప్పాడు

రాజు – చనిపోయాక ప్రజలందరూ “అయ్యో ! చుక్క రాలింది అన్నారు.

కవిగారు మరణించిన తర్వాత కవిగారు ఆకాశంలో ధృవ తారలా ప్రకాశిస్తున్నారు అన్నారు.

రాజు గారి గుర్తుగా రాజ్యమంతటా విగ్రహలు పెట్టారు. కొంత కాలానికి రాజుగారిని మరచిపోయారు .

కవి రాసిన రచనలు, పద్యాలు పాడుకుంటూ కవిని ఎప్పటికీ మరచి పోలేదు.

పదాలు — అర్ధాలు

సౌధం = బంధం 

ప్రబలడం = ఎక్కువ కావడం 

సుకవి = మంచి కవి

రాజదండం = రాజ శాసనం 

రుచిమయం = కాంతితో నిండినది 

గండ వితతిమయం = రాళతో నిండినది 

ఆత్మ గౌరవ కాములు = తమ గౌరవాన్ని కోరుకునేవారు 

ప్రస్తుతింతురు = పొగుడుతారు 

సుధ = అమృతం 

ఇహం = ఇలోకం

వరం = పరలోకం 

గగనం = ఆకాశం 

  • గజనీమహ్మద్‌ ఆస్థానంలో మహాకవి — ఫిరదౌసి
  • ఫిరదౌసిని పిలిచి గజనీ మహ్మద్‌ తన విజయ యాత్రలను గ్రంధంగా రచిస్తే పద్యానికి ఒక బంగారు నాణెం ఇస్తానన్నాడు.
  • 30 సంత్సరాలు ఫిరదౌసి శ్రమించి రాజుగారి గురించి రచించిన గ్రంధం — షానామా
  • షానామాలో గల పద్యాల సంఖ్య – 60 వేలు
  • రాజు గారు బంగారు నాణేలు బదులు వెండి నాణేలు ఇచ్చాడు.
  • అప్పుడు కవి రాజు గారిని నిందిస్తూ పద్యాలు రాశాడు.
  • రాజు తప్పు గ్రహించి బంగారు నాణేలు పంపాడు.
  • కింది పదాలు ఆధారంగా చివర “లం” వచ్చే పదాలు రాయండి!

1. రాసే సాధనం – కలం

2. నీరు – జలం

3. నాగలి– హలం

4. రంధ్రం – బిలం

5. సమయం – కాలం

6. శక్తి- బలం

  • కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి ?

1. ఇల్లు – నివాసం, గృహం

2. ధనం — డబ్బు, విత్తము

3. ప్రపంచం — జగత్తు ,విశ్వము

4. తార -నక్షత్రం ,చుక్క

5. కత్తి– ఖడ్గం ,కరనాలం

  • వెయ్యెళ్ళ కవినోయ్‌ అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – అడవి బాపిరాజు
  • అడవి బాపిరాజు జననం — 1887 జనవరి 15
  • మరణం — 1943 జనవరి 16
  • అడవి బాపిరాజు కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు
  • అడవి బాపిరాజు రచనలు – 1. నారాయణరావు

2. హిమబిందు

3. గొనగన్నారెడ్డి

4. శశికళ

5. గంగిరెద్దు

  • దెబ్బకు దెబ్బ అనే ఈ మాసపు కధ ఎచట నుండి గ్రహించారు – నీతికధలు
  • ఒక రైతు కట్టెలు కొట్టుకుని జీవించే వాడు.
  • ఒక వ్యాపారి రైతు వద్ద కట్టెల బండి 20 రూపాయిలకు కొని కట్టెలతో పాటు బండి కూడా లాక్కొన్నాడు
  • రైతువాళ్ళ కూతురు వ్యాపారి వద్దకు ఎండుకట్టెలుమోపు తీసుకు వెళ్లింది
  • ఎండు కట్టెలమోపు రెండు గుప్పిళ్ళ బియ్యంకు వ్యాపారికి అమ్మింది
  • బియ్యంతో పాటు గుప్పిళ్ళ కూడా కోసి ఇవ్వాలి అని అడిగి వ్యాపారికి బుద్ది చెప్పింది.

APTET 2022 Class 3 Telugu Notes for Best Preparation

3వ తరగతి తెలుగు

పాఠ్యాంశం ప్రక్రియ ఇతివృత్తం

1. తెలుగు తల్లి గేయం దేశభక్తి

2.మర్యాద చేద్దాం కథ హాస్యం

3.మంచి బాలుడు గేయకథ సహానుభూతి

4.నా బాల్యం ఆత్మకథ కళలు

5.పొడుపు –విడుపు సంభాషణ భాషాభిరుచి

6.మేమే మేకపిల్ల కధ పరస్పర సహకారం

7.పద్య రత్నాలు పద్యాలు నైతిక విలువలు

8.మా ఊరి ఏరు గేయం ప్రకృతి వర్ణన

9.తొలి పండుగ కధనం సంస్కృతి సంప్రదాయాలు

తెలుగు తల్లి

  • తెలుగు తల్లి పాఠ్యాంశ ప్రక్రియ – గేయం
  • ఇతివృత్తం — దేశభక్తి పెంచడం
  • తెలుగు తల్లి పాఠం రచయిత — శ్రీరంగం శ్రీనివాసరావు
  • శ్రీరంగం శ్రీనివాసరావు జననం – 1910 ఎపియల్‌ 14
  • మరణం – 1983 జూన్‌ 15
  • శ్రీరంగం శ్రీనివాసరావును శ్రీ శ్రీ అంటారు
  • శ్రీ శ్రీ మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు
  • తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన – మహా ప్రస్థానం
  • మహా ప్రస్థానం రచయిత — శ్రీ శ్రీ

  • శ్రీ శ్రీ ఇతర రచనలు – 1. మరోప్రస్థానం 2. ఖడ్గ సృష్టి 
  • శ్రీ శ్రీ స్వీయ చరిత్ర – అనంతం

పదాలు — అర్థాలు

కల్పవల్లి = కోరినకోర్కెలు తీర్లేది అనుంగు = పియమైన
సుదూరం = చాలాదూరం చనవోయ్‌ = వెళ్లవోయి
తెనుంగు = తెలుగు చంద్రశాల = చలువరాతి మేడ
నవయుగం = కొత్తకాలం కనవోయి = చూడవోయి
రేడు = రాజు నిచ్హయంగా = నమ్మకంగా ,దృఢంగా

  • తల్లిభారతి వందనము అనే గేయంను ఎవరు రచించారు. – దాశరధీ కృష్ణమాచార్య
  • దాశరధీ కృష్ణమాచార్య జననం — 1925 జులై 22
  • మరణం – 1987 నవంబర్‌ 5
  • నిజాం నిరంకుశత్యం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి – దాశరధి కృష్ణమాచార్య
  • నిజాం రాచరికం నుండి తెలంగాణాను విమోచనకు మేలు కొల్పిన వారు – దాశరధి కృష్ణమాచార్య
  • పద్యాన్ని, పాటని సమానంగా నిర్వహించిన కవి – దాశరధి కృష్ణమాచార్య
  • దాశరధి కృష్ణమాచార్య ఇతర రచనలు  – 1. అగ్నిధార

2.రుద్రవీణ

3.మహంద్రోదయం

4.తిమిరంతో సమరం

  • దాశరధి కృష్ణమాచార్య స్వీయ చరిత్ర – యాత్రా స్కృతి
  • దాశరధి కృష్ణమాచార్య ఆంధ్ర ప్రదేశ్‌ ఆస్థాన కవిగా పనిచేశారు
  • ఐక మత్యం అనే ఈ మాసపు కధకు ఆధారం — లియోటాల్‌ స్టాయ్‌
  • లియో టాల్‌ స్పాయ్‌ జననం – 1828 సెప్టెంబర్‌ 9
  • మరణం – 1910 నవంబర్‌ 20
  • లియో టాల్‌ స్ట్పాయ్‌ రష్యన్‌ కథకులు, నవలాకారుడు
  • లియో టాల్‌ స్టాయ్‌ రచించిన నవలలు – 1.సమరం — శాంతి 2.అన్నా కెరెనినా
  • రామాపురం గ్రామం లో రైతుకు ముగ్గురు కొడుకులు ఉండేవారు.

మర్యాద చేద్దాం

  • మర్యాద చేద్దాం పాఠ్యాంశ ప్రక్రియ – కథ
  • ఇతివృత్తం — హాస్యం
  • కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుండేవాడు.
  • ఆయనకు 12 మంది శిష్యులు.

  • పరమానందయ్య గారు భార్యతో కలసి గుడికి వెళ్ళిన సందర్భంలో ఇంటికి వచ్చిన ఆయన స్నేహితుడు – పేరయ్య
  • పరమానందయ్య శిష్యులు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తుంటాయి
  • పేరయ్య తమ గురువు గారిని ఒరేయ్‌ అని పిలుస్తూ రావడంతో శిష్యులు పేరయ్యని బంధించారు
  • పరమానందయ్య పేరయ్య కూతురి పెళ్ళికి పొరుగూరు వెళ్లారు.
  • అప్పుడు వచ్చిన దొంగలకు శిష్యులు పూజలు చేశారు. ఆ పూజలలో వచ్చిన పొగను చూసి దారిన పోతున్న రాజభటులు గురువు గారిల్లు కాలిపోతున్నదిరా అంటూ లోపలికి వచ్చారు
  • మర్యాద చేద్దాం అనే పాఠం ఎచట నుండి గ్రహించారు – పరమానందయ్య కథ.

పదాలు — అర్భాలు

అఘాయిత్యం = చేయకూడని పని

బావురమను = బోరున ఏడవడం

అతిధులు = అనుకోకుండా ఇంటికి వచ్చేవారు

అలికిడి = శబ్దం

కుమ్మరిచడం = ఒక్కసారిగా పోయటం

ఘనంగా = గొప్పగా

సన్మానించడం = గౌరవించడం

  • రేలారేలా………రేలారేలారే అనే ఈ మాసపు పాట ఎచట నుండి గ్రహించారు – జానపద గేయం
  • జింక అనే ఈ మాసపు కధ ఎచట నుండి గ్రహించారు – ఈసప్‌ కధలు
  • జింక నీళ్ళు తాగడానికి సెలయేటికి వెళ్ళి సెలయేటిలో తన కొమ్ములు చూసి మురిసిపోయింది .
  • తరువాత తన కాళ్ళు చీపురు పుల్లల్లా ఉన్నాయి అని బాధపడింది.
  • జింక సింహం బారి నుండి తప్పించుకుని పారిపోతుంటే కొమ్ముల వలన పొదలలో చిక్కుకు పోయింది. కానీ కాళ్ళ వలన తప్పెంచుకోగలిగింది .
  • ఈసప్‌ కథలు గ్రీకు పురాణ కధలు
  • ఈసప్‌ కధలు 2500 సంవత్సరాల కాలం నాటివి .
  • ఈసప్‌ కధలు ప్రపంచంలోని అన్నీ భాషలలోకి అనువదించబడ్డాయి .

మంచి బాలుడు

  • మంచి బాలుడు పాఠ్యాంశ ప్రక్రియ – గేయ కథ.
  • పాఠ్యాంశ ఇతివృత్తం – సహానుభూతి
  • మంచి బాలుడు పాఠ్యాంశ రచయిత — ఆలూరి బైరాగి
  • ఆలూరి బైరాగి జననం – 1925 నవంబర్‌ 5
  • మరణం — 1978 సెప్టెంబర్‌ 9
  • 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవులలో ఆలూరి బైరాగి ఒకరు .
  • మానవుడి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన కవి – ఆలూరి బైరాగి
  • ఆలూరి బైరాగి రచనలు – 1.చీకటి మేడలు

2.నూతిలో గొంతుకలు

3.ఆగమ గీతి

4.దివ్యభవనం

  • ఆలూరి బైరాగి బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు
  • ఆలూరి బైరాగి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది

పదాలు — అర్థాలు

జడిసి = భయపడి

వడి = వేగం

ముదుసలి = ముసలి

కొనిపోవు = తీసుకునిపోవు

మనము = మనస్సు

దుర్చలులు = బలం లేనివారు

మనుజుడు = మనిషి

మనుగడ = జీవితం

వాక్యాంత బిందువు (.) :- వాక్యం చివరన ఉంటుంది.

  • దీనిని ఆంగ్లంలో పుల్‌ స్టాప్‌ అంటారు .
  • దీనిని పూర్ణ విరామ బిందువు అంటారు
  • పుల్‌ స్టాప్‌ అనగా వాక్యం అక్కడికి పూర్తయింది అని అర్ధం.

స్వల్బ్పవిరామ బిందువు (,) ;- వాక్యాలు చదివేటపుడు కొన్ని చోట్ల ఆపి ఆపి చదువుతాం , ఇలా ఆపి చదవడంను స్వల్ప విరామం అంటారు.

  • దీనిని ఆంగ్లంలో కామా (,) అంటారు

  • కలపండి చేయి చేయి కలపండి అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి
  • దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి జననం – 1897 నవంబర్‌ 1.
  • మరణం — 1980 ఫిబ్రవరి 24.
  • ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచింది – దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి
  • దేవులపల్లి అచ్చమైన తెలుగు కవి
  • దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కవిత్వ లక్షణాలు – 1. అక్షర రమ్యత

2. భావనా సౌకుమార్యం

3. శబ్ద సంస్కారం

  • దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కవిత్వాన్ని ఇక్షు సముద్రంలో పోల్చింది – శ్రీ శ్రీ
  • దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ఇతర రచనలు — 1. కృష్ణ పక్షము

2.ఊర్వశి

3.ప్రవాసము

  • దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి అందుకున్న పురస్కారం – పద్మ భూషణ్‌
  • బావిలో నీళ్ళు అనే ఈ ఈ మాసపు కధ ఎచట నుండి గ్రహించారు — అక్టర్‌ –జీర్టల్‌ కథలు .
  • అక్షర్‌ ఆస్తానంలో మంత్రి — జీర్లర్‌
  • జమీందారు రైతుకు బావి అమ్మాడు. రైతు బావిలో నీళ్ళు తోడుకునేటప్పుడు జమీందార్‌ అడ్డుపడి బావి అమ్మాను. కానీ నీళ్ళు కాదు అన్నాడు
  • బీర్బల్ పరిష్కారం చూపిస్తూ, బావి రైతుకీ అమ్మావు కాబట్టి బావిలో ఉన్న నీళ్ళు మొత్తం తోడి తీసుకుని పోవాలని చెప్పారు.

నా బాల్యం

  • నా బాల్యం పాఠ్యాంశ ప్రక్రియ — ఆత్మకధ
  • ఇతివృత్తం — కళలు గురించి తెలపడం
  • నా బాల్యం ఎవరి ఆత్మకధ — షేక్‌ నాజర్‌
  • పోన్నెకల్లు తూర్పువీధిలో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుంది అంటారు.
  • షేక్‌ నాజర్‌ ఆ పందిరి గుంజ కింద పుట్టాడు .
  • షేక్‌ నాజర్‌ పుట్టగానే ఆయన గారపాడు తాతగారు ఏమని పిలిచారు – అబ్బుల్‌ అజీజ్‌
  • నాజర్‌ వాళ్ళ నాన్నకు ఆ పేరు నచ్చలేదు – నాజర్‌ అని పిలిచారు
  • నాజర్‌ ను గారపాడు మామలు, అత్తలూ అబ్బుల్‌ అజీజ్‌ అనిపిలిచారు
  • పోన్నెకల్లు పెద్దనాన్నలు, చిన్నాన్నలు నాజర్‌ అని పిలిచారు
  • నాజర్‌ వాళ్ళ ఇంటికి వచ్చి నాజర్‌ ను తనతో పంపితే చదువు, సంగీతం నేర్పించి గొప్పవాడ్ని చేస్తాను అని చెప్పింది – హార్మోనిస్ట్‌ ఖాదర్‌
  • నాజర్‌ పాఠశాల వార్షికోత్సవంలో ఆడిన నాటిక – ద్రోణ విజయం
  • ఈ నాటకంలో ద్రోణాచార్య పాత్ర నాజర్‌ వేశాడు
  • షేక్‌ నాజర్‌ నటనకు మెచ్లి పంతులుగారు పెన్సిల్‌, పుస్తకం, 5 రూపాయిలు బహుమతిగా ఇచ్చారు.
  • షేక్‌ నాజర్‌ గుంటూరు జిల్లా పోన్నెకల్లు గ్రామంలో 1920 ఫిభ్రవరి 5న జన్మించారు
  • మరణం — 1997 ఫిభ్రవరి 21
  • షేక్‌ నాజర్‌ నాన్న – షేక్‌ మస్తాన్‌
  • తల్లి – బీనాబి
  • షేక్‌ నాజర్‌ నేర్చుకున్న జానపద కళారూపం — బుర్ర కథ
  • బుర్ర కధ ప్రకీయకు నాజర్‌ కొత్త మెరుగులు దిద్దాడు
  • సమకాలీన అంశాలు జతచేసి నాజర్‌ రూపొందించిన బుర్ర కధలు – పల్నాటి యుద్దం, వీరాభిమన్యు , బాబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్‌ కరువు
  • షేక్‌ నాజర్‌ కు భారత ప్రభుత్వం 1986 లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది

పదాలు — అర్థాలు

ఆరుగాలం = ఏడాది అంతా

గుంజ = రాట, నిట్టాడి స్తంభం

పామరులు = చదువు కోనివారు

  • నా బాల్యం పాఠ్యాంశ రచయిత — అంగడాల రమణమూర్తి
  • షేక్‌ నాజర్‌ తన జీవిత కధను తానే చెప్పుకున్నట్లు అక్షరీ కరించింది – అంగడాల రమణ మూర్తి
  • ఇలాంటి ఆత్మకధకు పెట్టిన పేరు – పింజారి
  • కొండపల్లి బొమ్మలు ఏనుగు అంబారీ ,దశావతారాలు, తాటిచెట్టు వంటి రూపాలలో ఉంటాయి
  • కొండపల్లి బొమ్మలు ఏ కర్రతో చేస్తారు – పొణికి కర్ర
  • “కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వచ్చారు – రాజస్థాన్‌
  • ప్రస్తుతం వీరు కృష్ణా జిల్లా కొండపల్లిలో స్థిరపడిపోయారు
  • ప్రశ్నార్ధక వాక్యాలు :- వాక్యాలు చివర (? ) గుర్తు ఉన్న వాక్యాలు.
  • ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎవరు ఇలాంటి పదాలను ప్రశ్నార్ధక పదాలు అంటారు
  • Ex:- బాబూ ! నీ పేరేమిటి ?

నీవు ఏ తరగతి చదువుతున్నావు ?

  • ఆశ్చర్యార్థకం:-  ఆశ్చర్యాన్ని తెలిపేది (!)
  • (!) దీనినే ఆశ్ష్వర్యార్థకం అంటారు .
  • బంగారు పాపాయి అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – మంచాళ జగన్నాధరావు
  • మంచాళ జగన్నాధరావు జననం — 1921
  • మరణం — 1985
  • మంచాళ జగన్నాధరావు కవి, సంగీత విద్వాంసులు
  • ప్రసిద్ధ వాగ్గేయ కారులు కృతులకు స్వర రచన చేసింది – మంచాళ జగన్నాధరావు.
  • బంగారు మొలక కధలో రాజు, ముసలివాడిని మామిడి మొక్క గురించి అడిగాడు
  • రాజు తాత చెప్పిన సమాధానం విని తాతకు 25 బంగారు నాణేలు ఇచ్చాడు.

పొడుపు — విడుపు 

  • పొడుపు — విడుపు పాఠ్యాంశ ప్రక్రియ – సంభాషణ
  • పొడుపు — విడుపు పాఠ్యాంశ ఇతివృత్తం — భాషాభిరుచి పెంచడం
  • పొడుపు — విడుపు పాఠ్యాంశ రచయిత — చింతా దీక్షితులు
  • చింతా దీక్షితులు జననం – 1891 ఆగష్టు 25
  • మరణం — 1960 ఆగష్టు 25
  • చింతా దీక్షితులు కవి, కధకులు , విద్యావేత్త
  • తెలుగులో బాలసాహిత్యానికి తొలితరం మార్గదర్శకులలో ముఖ్యులు
  • గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత — చింతా దీక్షితులు

  • చింతా దీక్షితులు రచనలు – 1. ఏకాదశి 2.శబరి 3.వటీరావు కధలు 4. లక్కపిడతలు
  • చింతా దీక్షితులు అనేక జానపద గేయాలు సేకరించారు
  • వేసవి సెలవులలో గిరి, సూరి వాళ్ళ మామయ్య గారి ఊరు వెళ్లారు
  • గిరి, సూరి రోజంతా సీతి, వెంకిలతో తోటలో సరదాగా గడిపారు
  • మామయ్య కుర్లీలో కూర్తొని దిన పత్రిక చదువుతున్నాడు
  • సూరి అన్నయ్య గిరి చందమామ కధల పుస్తకం చదువుతున్నాడు
  • సూరి, సీతి , వెంకీ నడవలోని మంచం మీద పడుకున్నారు
  • తీసే కొద్ది పెరిగేది – గొయ్య
  • వెండి గొలుసు వెయ్యడమే గాని తియ్యడం లేదు – ముగ్గులు
  • నూరు చిలకలకు ఒకటే ముక్క — పళ్ల గుత్తి
  • పచ్చ చొక్కావాడు చొక్కావిప్పుకుని నూతిలో పడ్డాడు – అరటికాయ
  • ఇంట్లోకలి- రోకలి, ఒంట్లో కలి – ఆకలి
  • తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు — పుస్తకం
  • చెయ్యని కుండ, పొయ్యని నీళ్ళు, వేయని సున్నం, తియ్యగ నుండు – కొబ్బరి కాయ
  • పైనొక పలక, కిందొక పలక , పలకల నడుమ మెలికల గిలక — నాలుక
  • అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు . కొమ్మ కొమ్మకు, కోటిపువ్వులు. పువ్వుల్లో రెండే కాయలు – ఆకాశం, నక్షత్రలు, సూర్యుడు, చందురుడు

  • కింది ఆధారాలను బట్టి “లు “ తో అంతమయ్యే పదాలు రాయండి.

1. వినడానికి ఉపయోగపడేవి – చెవులు

2. నిద్రలో వచ్చేవి – కలలు

3. వేసవిలో వచ్చేవి – సెలవులు

4. పక్షులకు ఉండేవి – రెక్కలు

5. పిల్లలకు ఇష్టమైనది – ఆటలు

  • నామవాచకాలు:- మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు.
  • ఉదా:- శీను, గణపతి, పెన్ను, పుస్తకం, చిలుక, పావురం
  • చందమామ అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు
  • నండూరి రామమోహన రావు జననం – 1927 april 24
  • మరణం — 2011 సెప్టెంబర్‌ 2
  • నండూరి రామమోహన రావు కవి, అనువాదకులు, గొప్ప భావుకులు
  • నండూరి రామమోహన రావు రచించిన బాల గేయాల సంపుటి – హరివిల్లు
  • నండూరి రామమోహన రావు ఏ రచనల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభశైలిలో పాఠకులకు పరిచయం చేశారు – నరావతారం, విశ్వరూపం
  • నండూరి రామమోహన రావు ఇతర రచనలు – 1. విశ్వదర్శనం 2. అక్షరయాత్ర
  • మార్క్‌ ట్వెయిన్‌ రచించిన రచనలు – 1. టామ్‌ సాయర్‌ 2. హకర్‌ బెరిఫిన్‌
  • మార్క్‌ ట్వెయిన్‌ రచనలను నండూరి రామమోహన రావు అనువాదం చేశారు
  • వికటకవి అనే ఈ మాసపు కధను ఎచట నుండి గ్రహించారు — తెనాలి రామకృష్ణ కధలు
  • కృష్ణాతీరంలో గార్ల పాడు గ్రామంలో రామయ్య మంత్రీ , లక్షమ్మ దంపతులకు రామకృష్ణుడు అనే కుమారుడున్నాడు.

  • రామకృషుడు నాన్న చిన్నతనంలో మరణిచడం వలన అతని మేనమామ ఇంటి వద రామకృష్ణుడు పెరిగాడు
  • సాధువు చెప్పిన మంత్రంతో రామకృషుడు కాళికాదేవి గుడిలో పూజ చేశాడు
  • క్రాళిగా దేవి ప్రత్యక్షమై, ఒక చేతిలో పాలు, ఒక చేతిలో పెరుగును ఇచ్చి ఇలా చెప్పింది. పాలు తాగితే గొప్ప పండితుడవుతావు. పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడవుతావు
  • రామకృష్ణుడు అమ్మవారిని మాయ చేసి రెండూ కలిపి తాగాడు
  • అమ్మవారి దయతో రామకృష్ణుడు వికట కవి అయ్యాడు
  • రామకృష్ణుడు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో చేరాడు
  • రామకృష్ణుడు అష్టగిగ్గజ కవులలో ఒకడు.

మేమే మేకపిల్ల

  • మేమే మేకపిల్ల పాఠ్యాంశ ప్రక్రియ – కథ
  • మేమే మేకపిల్ల పాఠ్యాంశ ఇతివృత్తం – పరస్పర సహకారం
  • ఒక ఊరిలో మేకకు 4 పిల్లలు. 4వ పిల్లపేరు మేమే
  • మేమేకు తొందరెక్కువ . మాట వినదు
  • మేమే ఒకరోజు అమ్మమాట వినకుండా డిల్లీ రాజును చూడడానికి వెళ్లింది
  • మేమేకు దారిలో ఒక ఏరు అడ్డువచ్చింది . దానికి అడ్డంగా ఏరుపై ఒక కొమ్మపడి ఉంది.
  • మేమేకు ఏరు తరువాత దారిలో మంట కనిపించింది
  • మేమేకు ఏరు, మంట తరువాత దారిలో చెట్టు కనిపించింది. చెట్టు చుట్టూ ముళ్ళకంచే . చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచె అడ్డం. గాలి మేమేని సహాయం అడిగింది
  • మేమేను డిల్లీలో రాజుగారి వంటవాడు పట్టుకున్నాడు.
  • మేమే నీళ్ళు, మంట, గాలి ని వరుసగా సహాయం అడిగింది
  • గాలి మేకకు సహాయం చేసింది

పదాలు — అర్జాలు

వాలకం = తీరు

బుది = ఆలోచన

అదృశ్యం = మాయం

గందరగోళం = తికమక

తిన్నగా = నేరుగా

మరగడం = కాగడం

కాగు = పెద్దబిందే

  • మేమే మేకపిల్ల పాఠం చందమామ కధల నుండి గ్రహించారు.
  • 1949 లో బాపట్ల కు చెందిన గ. శకుంతల చందమామ కధను రచించారు
  • భ్రమక పదాలు :- ఎటునుండి చదివినా ఒకేలా ఉండే పదాలను భ్రమక పదాలు అంటారు.
  • ఉదా:- వికటకవి, జలజ, మిసిమి, ముత్యము, కిటికి.
  • సర్వనామాలు:- నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు.
  • ఉదా:- అతడు, ఆమె, అది, మేము, నేను, వారు
  • తెలుగు తోట అనే ఈ మాసపు పాటను ఎవరు రచించారు – కందుకూరి రామభధ్రరావు
  • కందుకూరి రామభథ్రరావు జననం — 1905 జనవరి 31
  • కందుకూరి రామభథ్రరావు మరణం — 1976 అక్టోబర్‌ 8
  • కందుకూరి రామభథ్రరావు కవి, విద్యావేత్త
  • కందుకూరి రామభథ్రరావు ఇతర రచనలు — 1. లేమొగ్గ 2. తరంగిణి 3. గేయ మంజరీ
  • మేకపోతు గాంభీర్యం అనే కధలో ఒకమేక మందనుండి తప్పించుకుని గుహలోకి వెళ్లింది
  • ఆ గుహ సింహం నివసించే గుహ . రాతిరి మిలమిలా మెరుస్తున్న మేకపోతు కళ్ళు చూసి సింహం భయపడింది

  • మేకపోతు గాంభీర్యంగా నేను ఇప్పటికీ 99 సింహలను చంపాను. 100 సింహలను చంపితే నా వ్రతం పూర్తవుతుంది అని సింహం మీద దూకబోయింది

పద్యరత్నాలు

  • పద్యరత్నాలు పాఠ్యాంశ ప్రక్రియ – పద్యాలు
  • ఇతివృత్తం — వైతిక విలువలు
  • అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – వేమన
  • బహుళ కావ్యములను పరికింపగా వచ్చు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – వేమన
  • చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – వేమన
  • ఐకమత్యమొక్క టావశ్వకంబెప్పు నుండదు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – వేమన
  • కమలములు నీటబాసిన అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతి
  • లావుగల నాని కంటెను అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
  • కలిమిగల లోభి కన్నను అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – గువ్వల చెన్న శతకం
  • దేశసేవ కంటే దేవ తార్దన లేదు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు — తెలుగు బాల శతకం
  • సంపదులు లేనపుడిచ్చకములాడి అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – దువ్వూరి రామిరెడ్డి

పదాలు — అరాలు

అనగననగ = పాడగాపాడగా 

నెలవు = చోటు

అతిశయిల్లు = అభివృద్ధి చెందు 

సుమతీ = మంచి బుద్ది కలవాడు

వేము = వేప 

లావు = బలం, శక్తి

సాధనము = అభ్యాసం 

మహి = భూమి

సమకూరు = నెరవేరు 

భావింపగ = ఆలోచింపగ

ధర = భూమి 

గజము = ఏనుగు

బహుళ = అనేక 

గ్రావము = కొండ

పరికించు = పరిశీలించు 

మానటివాడు = ఏనుగును నడిపేవాడు

శబ్ద చయము =పదాలసమూహం 

కలిమి = సంపద

సహనము = ఓర్పు 

లోభి = పిసినారి

 అబ్బు =అలవాటగు 

విలసితంగా = చక్కగా

సౌఖ్యం = సుఖం 

వితరణి = దాత

సరసుడు – మంచిని గ్రహించుగలవాడు 

చలిచెలము = మంచి నీటి గుంట

మర్మము =సారం, భావం, రహస్యం 

కులనిధి = ఎక్కువ నీరు గలది

ఆవశ్యకం = అవసరం 

అంబోధి = సముధ్రం

బలిమి = బలం 

ఇచ్చకములు = పియమైన మాటలు

కమలాప్తుడు =సూర్యుడు 

ఆప్తవరులు = హితులు

రశ్మి = కిరణము

 కాంచు = చూచు

సోకి = తగిలి 

చెలిమి కాండ్రు = స్నేహితులు

  • వేమన 17,18 శతాబ్దాల మధ్య కాలంవాడు
  • వేమన ఏ జిల్లాకు చెందిన వాడు – కడప
  • అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లే లో వేమన సమాధి కలదు
  • సమతీ శతక రచయిత — బద్దెన
  • బద్దెన శతాబ్దం – 13వ శతాబ్దం
  • గువ్వల చెన్నడు 17, 18 శతాబ్దం వాడు
  • గువ్వల చెన్నడు కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందినవాడు
  • తెలుగు బాల శతక రచయిత — జంద్యాల పాపయ్య శాస్త్రి
  • జంద్యాల పాపయ్య శాస్త్రి జననం – 1912 ఆగష్ట్‌ 4
  • మరణం – 1992 జూన్‌ 12
  • జంద్యాల పాపయ్య శాస్త్రి రచనలు — 1. విజయశ్రీ 2. ఉదయశ్రీ 3. కరుణశ్రీ
  • జంద్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు జిల్లాలోని పెదనంది పాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించారు
  • దువ్వూరి రామిరెడ్డి నెల్లూరి జిల్లాకు చెందినవారు
  • దువ్వూరి రామిరెడ్డి జననం –1895 నవంబర్‌ 9
  • మరణం – 1947 సెప్టెంబర్‌ 11
  • దువ్వూరి రామిరెడ్డి ఇతర రచనలు 1. కృషి వలుడు 2.జలదాంగన 3.గులాబీతోట 4.పానశాల
  • తెలుగులో మొదటి కవయితిరి = తాళ్ళపాక తిమ్మక్క
  • తాళ్ళపాక తిమ్మక్క అసలు పేరు = తాళ్ళపాక తిరుమలమ్మ
  • తాళ్ళపాక తిరుమలమ్మ తాళ్ళపాక అన్నమాచార్యులు భార్య
  • తాళ్ళపాక తిమ్మక్క రచించిన కావ్యం — సుభద్ర కళ్యాణం

క్రియా పదాలు :- పనులను తెలియచేయు పదాలను క్రియా పదాలు అంటారు.

Ex: చేశాడు, తిన్నారు, కొసింది, చూసింది, వెళతాడు, వస్తాడు, చెప్పాడు.

  • అందమైన పాట అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – 6.౪ సుబ్రహ్మణ్యం
  • G.V సుబ్రహ్మణ్యం జననం — 1935 సెప్టెంబర్‌ 1
  • G.V సుబ్రహ్మణ్యం మరణం — 2006 ఆగష్టు 15
  • G.V సుబ్రహ్మణ్యం విద్యాంసులు , విమర్శకులు.
  • G.V సుబ్రహ్మణ్యం తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు
  • G.V సుబ్రహ్మణ్యం రచనలు – 1.వీరరసము. 2.రసోల్లాసము 3.సాహిత్య చరిత్రలో చర్చ నీయాంశాలు
  • దిలీపుని కధ అనే ఈ మాసపు కధ ఎచట నుండి గ్రహించారు – పురాణ కథ
  • దిలీప మహరాజు భార్య పేరు – సుదక్షిణాదేవి
  • వీరికి సంతానం లేదు
  • సంతానం లేని బాధను గురువైన వశిష్టునికి చెప్పారు
  • గురువు వారికి నందిని అనే ఆవును చూపించి దానికి సేవచేయమన్నారు
  • సింహానికి దొరికిన నందినిని కాపాడడానికి దిలీపుడు తననే ఆహరంగా స్వీకరించమని సింహన్ని కోరాడు
  • దిలీపునికి జన్మించిన కుమారుడు – రఘు మహరాజు
  • రఘువంశం వాడే శ్రీరాముడు.

మా ఊరిఏరు

  • మా ఊరిపేరు పాఠ్యాంశ ప్రక్రియ – గేయం
  • ఇతివృత్తం – ప్రకృతి వర్ణన
  • మా ఊరిఏరు పాఠ్యాంశ రచయిత — మధురాంతకం రాజారాం
  • మధు రాంతకం రాజారాం జననం – 1930 అక్టోబర్‌ 5
  • మరణం — 1999 april 1
  • మధు రాంతకం రాజారాం సుప్రసిద్ద కధకులు
  • రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400 పైగా కథలు రాసింది – మధురాంతకం రాజారాం
  • రాజారాం మానవ సంబంధాలలోని సున్నిత పార్స్వాలను చిత్రించారు
  • రాజారాం ఉత్తమ ఉపాధ్యాయులు
  • మధురాంతకం రాజారాం కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందారు

పదాలు — అర్థాలు

ముచ్చటగా = చక్కగా

పారు = ప్రవహించు

గుండ్లు = గుద్రని రాళ్ళు

పొదరింపు = దట్టమైన పొదలు

సుగంధము = మంచి వాసన

రోదలు = శబ్దాలు

వినువీధి = ఆకాశం

పొంగు = ప్రవాహం పెరుగు

ఇసుక తిన్నెలు = ఇసుక మేటలు

కొరత = తక్కువ

ఉద్యానవనం = పూలతోట

ఏరు = నది

  • కృష్ణానది పడమటి కనుమలలోని మహాబలేశ్వరంలో పుట్టింది .
  • కృష్ణానది 1400 km దూరం ప్రయాణం చేస్తుంది .
  • శ్రీశైలం, నాగార్జున సాగర్‌ వద్ద కృష్ణానది మీద ఆనకట్ట కట్టారు .
  • కృష్ణానది హంసలదీవి వద్ద పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది .
  • పంట చేలు అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – పాల గుమ్మి విశ్వనాధం .
  • పాలగుమ్మి విశ్వనాధం జననం — 1919 జూన్‌ 1
  • మరణం — 2012 అక్టోబర్‌ 25
  • పాలగుమ్మి విశ్వనాధం ఆకాశవానిలో పని చేశారు
  • లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు
  • పాలగుమ్మి విశ్వనాధం వేలాది పాటలకు సంగీతం కూర్చారు ,గీతకర్త
  • బుద్దిబలం అనే ఈ మాసపు కధ ఎచట నుండి గ్రహించారు – పంచతంత్ర కథలు .
  • అడవిలో భాసురకం అనే సింహం ఉండేది.
  • సింహానికి ఆహరంగా ఒక రోజు కుందేలు వంతు వచ్చింది.
  • కుందేలు సింహంతో దారిలో నాతో పాటు వస్తున్న మరో ౩ కుందేళ్ళను వేరొక సింహం చంపి తానే అడవికి రాజు అన్నది అని చెప్పింది
  • బాసురకం కు కుందేలు బావిలో ఉన్న సింహం ను చూపించింది .

తొలి పండుగ

  • తొలి పండుగ పాఠ్యాంశ ప్రక్రియ – కధనం
  • ఇతివృత్తం — సంస్కృతి, సంప్రదాయాలు
  • మాధవరం గ్రామంలో వేపచెట్టు. అది ఆటస్థలం , రచ్చబండ
  • రవి అంటే పిల్లలందరికి ఇష్టం. పాటలు బాగా పాడతాడు . నడవలేడు
  • రవివాళ్ళ అక్క లత
  • సెలవు కావడంతో ఆనంద్‌, శామ్యూల్‌ వేపచెట్టు కింద చేరారు.
  • వసంత బుతువు కావడంతో వేపపూత రాలి నేలంతా తెల్లగా పరచుకుని ఉంది. మామిడి చెట్టుకు గుత్తులు, గుత్తులుగా కాయలు వేలాడతున్నాయి.
  • పిల్లలందరూ ఉగాది పచ్చడి తిన్నారు
  • పొలంలో పని పూర్తి చేసి చెట్టు కింద చేరింది – రంగయ్య తాత
  • రంగయ్య తాత ఉగాది పండుగ గురించి పిల్లలకు తెలిపాడు
  • ఉగాది తెలుగువారి తొలి పండుగ
  • ఉగాదిని సంవత్సరాది, యుగాది అని పిలుస్తారు
  • ఉగాది పచ్చడిలో ఆరు రుచులుంటాయి — చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం
  • రామాలయం వద్ద లైటింగ్‌, దండలు కడుతుంది – కరీముల్లా
  • పంతులుగారు పంచాంగ శ్రవణం చెపుతారని పిల్లలలో చెప్పింది – కరీం మామ
  • ఉగాది పండుగను చైత్ర శుద్ద పాడ్యమి నాడున జరుపుకుంటారు.
  • ఉగాది పచ్చడి కష్టసుఖాల కలయికకు ప్రతీక
  • తిధి, వార, నక్షత్ర, యోగ, కరణముల ను తెలిపే గ్రంధాన్ని పంచాంగం అంటారు.
  • తెలుగు సంవత్సరాలు మొత్తం 60 — 1. ప్రభవ 2. విభవ 3. శుక్ష 58. రక్తాక్షి 59. కొధన 60. అక్షయ
  • తెలుగు నెలలు 12. 1. చైత్రము 2. వైశాఖం 3. జ్యేష్టము 4. ఆషాడం

5.శ్రావణం 6.బాధ్రపదం 7.ఆశ్వయుజం 8.కార్తీకం

9మార్గశిరం 10.పుష్యము 11.:మాఘము  12.ఫాల్గుణం

  • అందాల తోటలో అనే ఈ మాసపు పాట రచించింది ఎవరు – కస్తూరి నరసింహమూర్తి
  • పాపాయి సిరులు అనే గేయ సంపుటి రచించింది – కస్తూరి నరసింహమూర్తి
  • అందాలతోటలో పాట ఎచట నుండి గ్రహించారు – పాపాయి సిరులు
  • నక్కయుక్తి అనే మాసపు కధ ఎచట నుండి గ్రహించారు – జానపద కథ
  • నదీతీరంలో నక్కబావ నది ఎలా దాటాలో తెలియక విచారంగా ఉంది

  • నదిలో మొసలితో నక్క మాట్లాడుతూ తనకోక సందేహం వచ్చిందని అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా! నదిలో మొసళ్ళు ఎక్కువ ఉన్నాయో అని అడిగింది
  • మొసలి తామే ఎక్కువ ఉన్నామని వాళ్ళ వారందరినీ పిలిచి వరుసలో నిలబెట్టింది
  • నక్క లెక్క పెడతానంటూ వాటి పైన దాటుకుని అవతలి ఒడ్డుకు చేరింది
  • నక్క యుక్తి అనే కధ ఎవరు రచించారు – జంద్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి
  • జంద్యాల సుబ్రహ్మణ్య శాస్త్రీ జననం – 1892
  • మరణం — 1980
  • జంద్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గద్వాల సంస్థాన కవి
  • అవధాన విద్యలో నిష్ణాతుడు . సహస్రవధాని .
  • జంద్యాల సుబ్రహ్మణ్య శాస్త్రీ రచనలు – 1. ఆంధ్రుల చరిత్ర 2. ఆంధ్ర సాస్రజ్యం

3.రత్నలక్ష్మి శతపత్రము 4. కేనో పనిషత్తు .

AP TET Class 2 Telugu Content

2వ తరగతి

గేయం రచయిత

వాన పాయల సత్యనారాయణ

చిలకల్లారా,చిలకల్లార గురజాడ అప్పారావు

పూచిన పూలు న్యాయపతి రాఘవరావు

పరుగు పందెం జై సీతారాం

కొంటె కోతి కస్తూరి నరసింహమూర్తి

ఏ ఊరేళదాం నాగభైరవ ఆదినారాయణ

అప్పడాలు బజ్లీలు మూలం (శాంతి వనం)

సబ్బుబిళ్ళ అలపర్తి వెంకట సుబ్బారావు 

చిచ్చు బుడ్డి పెద్దింటి సత్యనారాయణ మూర్తి

అరటిచెట్టు సమతారావు

అద్దాల బస్సు బాలాంత్రపు రజనీ కాంతరావు

కొయ్య గుర్రం వెలగా వెంకటప్పయ్య

మొక్కజొన్న K. సభా

అమ్మమ్మ గారిల్లు అలపర్తి వెంకట సుబ్బారావు

పాపనవు వేటూరి ప్రభాకర శాస్త్రి

ఒత్తుల బుట్ట చింతా దీక్షితులు

  • సంసిద్దత గేయ రచయిత – B.V నరసింహరావు
  • ఒత్తుల పునః: శ్చరణ కొరకు ఏర్పాటు చేయబడిన గేయం — జత్తుల బుట్ట
  • ద్విత్వ, సంయుక్తాక్షరాల పరిచయం కోసం ఏర్పాటు చేయబడిన గేయం — మ్యాన్‌ మ్యాన్‌
  • మ్యావ్‌ మ్యావ్‌ గేయ రచయిత — జై సీతారాం

  • వారాలు , తిధులు, నక్షత్రముల కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశం — కాల చక్రం
  • కాలచక్రం పాఠంలో హరి, అమ్మమ్మ మధ్య సంభాషణ జరిగింది
  • నెలకు రెండు పక్షములు ఉంటాయి
  • ఒక పక్షమంటే 15 రోజులు
  • పక్షములో మొదటి తిధి – పాడ్యమి
  • 15 తిధులు 1. పాడ్యమి. 2. విదియ 3. తదియ 4. చవితి 5. పంచమి 6. షప్టి 7సప్తమి 8.అష్టమి 9.నవమి 10.దశమి 11.ఏకాదశి 12.ద్వాదశి 13.త్రయోదశి 14.చతుర్దశి 15.అమావాస్య లేదా పౌర్ణమి
  • పాడ్యమి నుండి అమావాస్య వరకూ చందుని కళ తగ్గుతూ వస్తుంది. ఈ 15 రోజులను కృష్ణ పక్షం అంటారు
  • అమావాస్య తరువాత పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ చంద్రుని కళ పెరుగుతూ వస్తుంది.దీనిని శుక్లపక్షం అంటారు
  • నక్షత్రములు మొత్తం — 27
  • 2వ తరగతి పాఠ్య పుస్తకంలో పద్య రత్నాలు పాఠ్యాంశంలో పద్యాలన్నీ ఏ శతకం నుండి ఇచ్చారు – సుమతీ శతకం
  • ఏరకుమీ కసుగాయలు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం

  • తన కోపమే తన శత్రువు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
  • సిరితా వచ్చిన వచ్చును అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
  • ఉపకారికి నుపకారము అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
  • కూరిమి గల దినములలో అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
  • నడువకూమి తెరువోక్కుట అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
  • ఆ కొన్న కూడే యమృతము అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు. – సుమతీ శతకం

error: Content is protected !!